• October 14, 2025
  • 39 views
తోర్తి గ్రామంలో అట్రాసిటీ కేసు నేపథ్యంలో ఉద్రిక్తతలుపోలీసుల పికెటింగ్ -ఎస్సై పడాల రాజేశ్వర్

జనం న్యూస్ అక్టోబర్ 14:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలం తొర్థి గ్రామంలో రెండు వర్గాల మధ్య ఉన్న వివాదం కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అట్రాసిటీ కేసు నడుస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా పోలీసులు పికెటింగ్ నిర్వహించారు.ఈ…

  • October 14, 2025
  • 42 views
మోషయ్య మృతి బాధాకరం.. మందకృష్ణ మాదిగ

జనం న్యూస్ అక్టోబర్ 14 నడిగూడెం ఎంఎస్పి మండల అధ్యక్షుడు మోషయ్య మృతి బాధాకరమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని చాకిరాల గ్రామంలోని మోషయ్య నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ…

  • October 14, 2025
  • 36 views
త్రాగునీటి కోసం నందికొండ వాసుల ధర్నా

వారం రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో ఖాళీ బిందెలతో కాలనీవాసుల నిరసన జనం న్యూస్- అక్టోబర్ 14- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పైలాన్ కాలనీ లో పలు వార్డులలో గత వారం రోజుల నుంచి మంచినీటి సరఫరా…

  • October 14, 2025
  • 37 views
డీసీసీ అధ్యక్ష పదవి ఎస్సీలకి ఇవ్వాలి

జనం న్యూస్- అక్టోబర్ 14- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నల్గొండ డిసిసి అధ్యక్ష పదవిని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన  ఎస్ సి సెల్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మంగళవారం ఏఐసీసీ అబ్జర్వర్ మహంతి…

  • October 14, 2025
  • 37 views
భారత ప్రభుత్వం కేంద్ర వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో విపత్తులు, వరదలు పై అవగాహన సదస్సు

జనం న్యూస్ అక్టోబర్ 14 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం నందు మై భారత్ ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర డిగ్రీ కళాశాల నందు విపత్తులు వరదలు వంటి సమయాలలో యువత ఏ…

  • October 14, 2025
  • 40 views
గద్దల రమేష్ ను సన్మానించిన సుజాతనగర్ మాదిగ ఐక్యవేదిక

జనం న్యూస్ అక్టోబర్ 13( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్ ) ఇటీవల టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా నియమితులైన పాల్వంచ ప్రాంత వాసి గద్దల రమేష్ ను సుజాతనగర్ మాదిగ ఐక్యవేదిక నాయకులు పాల్వంచ వజ్ర…

  • October 14, 2025
  • 45 views
రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్

జనం న్యూస్ అక్టోబర్ 14 నడిగూడెం మండల క్లస్టర్ పరిధిలోని నడిగూడెం, సిరిపురం, రత్నవరం రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు యాసంగిలో పప్పులు, నూనె గింజల సాగుపై, పశు పోషణ…

  • October 14, 2025
  • 43 views
యంగ్ మెన్స్ అసోసియేషన్ క్యారమ్స్ పోటీల్లో సింగిల్స్ లో కేరళ,డబుల్స్ లో తమిళనాడు విజయం

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం లో మా యంగ్ మెన్స్ క్యారమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 10 11 12వ తేదీలలో మూడు రోజుల పాటు జరిగిన సౌత్ ఇండియా స్థాయి క్యారమ్స్ పోటీల్లో, డబుల్స్ కేటగిరీలో…

  • October 14, 2025
  • 38 views
ఇందిరమ్మ ఇల్లు కోసానికి భూమి పూజ చేసిన కాంగ్రెస్ నాయకులు

బిచ్కుంద అక్టోబర్ 14 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలము రాజుల్లా గ్రామం లో మన ప్రియతమా నాయకుడు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మి కాంతారావు ఆదేశాల మేరకు రాజుల్ల గ్రామం లో ఇందిరమ్మ ఇల్లు కోసానికి ముగ్గు వేసి…

  • October 14, 2025
  • 35 views
కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ దేశవ్యాప్తంగా జిల్లా అధ్యక్షుల నియమకం

జనం న్యూస్ అక్టోబర్ 14 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి పార్టీ పట్ల అంకిత అభిప్రాయ సేకరణ అనంతరమే జిల్లా అధ్యక్షుడిని నియమించడం జరుగుతుందని ఏఐసీసీ అబ్జర్వర్ అంజలి నిమ్బల్కర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ దేశవ్యాప్తంగా జిల్లా అధ్యక్షులు…