చంద్రబాబు కుట్ర రాజకీయాలలో భాగమే అరెస్టులు
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జూలై 25 (జనం న్యూస్): ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కాం దర్యాప్తు పేరుతో ఏర్పాటు చేసిన సిట్ చట్ట ప్రకారం కాకుండా ఎల్లో మీడియా డైరెక్షన్లో పనిచేస్తోందని మాజీ ఎంపీపీ, వైసీపీ…
నర్సాపూర్ మైనారిటీ గురుకుల పాఠశాలలో మాక్ ఎన్నికలు
ఓటు హక్కును వినియోగించుకున్న. పాఠశాల ఉపాధ్యాయులు. విద్యార్థులు. మాక్ ఎన్నికల్లో ఆరుగురు విద్యార్థులు పోటీ 147 ఓట్ల మెజార్టీతో విద్యార్థి నాయకుడిగా గెలుపొందినసుల్తాన్ అహ్మద్ అభినందించిన. జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి జెమ్లా నాయక్. పాఠశాల ప్రిన్సిపల్ నసీమా షేక్ జనం…
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో సామాన్లు దగ్ధం
జనం న్యూస్ జూలై 27(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మునగాల మండల పరిధిలోని కోదండరామాపురం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో సామాన్లు దగ్ధం. బాధితుడు దార్ల లాలయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గత కొన్ని రోజులుగా కురుస్తున్న…
ఆర్మీ జవాన్ల త్యాగాలు వెలకట్టలేనివి
జనం న్యూస్ ;26జులై శనివారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;బిజెపి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఉమారెడ్డి స్థానిక నలంద విద్యాలయలో ఆర్మీ జీవన్ లా త్యాగాలు వెలకట్టలేని దేశ ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి…
రాగల నాలుగు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు..ఐ యమ్ డి వార్నింగ్.!
జనం న్యూస్ జూలై 26 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి వాయువ్య బంగాళాఖాతం, బెంగాల్ తీర ప్రాంతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చియ వాయువ్య దిశగా కదిలి ఉదయం బెంగాల్-బంగ్లా తీరాలను దాటిందని వాతావరణశాఖ తెలిపింది. సాగర్ ద్వీపానికి 80 కిలోమీటర్ల దూరంలో…
అసెంబ్లీ ఎన్నికల ముందు నాతో సహా నా అసిస్టెంట్ నెంబర్ మా పార్టీ నాయకుల నెంబర్లు సైతం ట్యాపింగ్ చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం.
జనం న్యూస్ జూలై 26 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఉదయం రెండు గంటలు తప్ప ప్రజలకు అందుబాటులో ఉండని కూకట్పల్లి ఎమ్మెల్యే. ఇప్పటికీ అధికారులను బెదిరించి నెపం వాళ్ల మీద వేయాలని చూస్తాడు ఎన్నికల ముందు 90 శాతం అభివృద్ధి…
అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు
పదేళ్లుగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డుల కల నెరవేరింది. జనం న్యూస్ 27జులై పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండల కేంద్రంలోని స్థానిక రెడ్డి గార్డెన్స్లో శనివారం నాడు నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగారాష్ట్రఎస్సీ,ఎస్టీ,మైనారిటీ మరియు…
భద్రాద్రి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబుని ఘనంగా సన్మానించిన
ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఆశాజ్యోతి. కొప్పుల రమేష్ మాదిగ కొత్తగూడెం ఆర్ సి జూలై 26 ( జనం న్యూస్ ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.కొత్తగూడెం పట్టణంలోని బాబు క్యాంప్ ఏరియాలో గల కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో నూతన గ్రంధాలయ…
బిచ్కుంద ఏఎంసి అభివృద్ధికి రూపాయలు ఒక కోటి 12 లక్షలు మంజూరు కావడంతో మంత్రికి ఎమ్మెల్యేకు పాలాభిషేకం
బిచ్కుంద జూలై 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద వ్యవసాయ మార్కెట్ యార్డు అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు ఒక కోటి 12 లక్షలు మంజూరు చేసింది ఈ మేరకు ఏపీ సి మరియు…
అన్నదాన సత్రానికి, వంట సామాగ్రి విరాళం
జనం న్యూస్, 26 జూలై 2025, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతల గట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం లోని, కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానంలోని అన్నదాన సత్రానికి ,…