ఘనంగా గ్యార్వి లోపాల్గొన్న అనిల్ కుమార్ యాదవ్
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 10 శేరిలింగంపల్లి నియోజకవర్గం 106 డివిజన్ పరిధిలోని లింగంపల్లి గ్రామన్ని గ్యార్వి సందర్భంగా దర్గాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ పాల్గొని ప్రత్యేక…
తడ్కల్ క్లస్టర్ పరిధిలోని అంగన్వాడిలా పోషణ మాసం
ఐసిడిఎస్ తడ్కల్ క్లస్టర్ సూపర్వైజర్ సుజాత జనం న్యూస్,అక్టోబర్ 10,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామ సచివాలయంలో శుక్రవారం పోషణ మాసం,కార్యక్రమాని ఐసిడిఎస్ సూపర్వైజర్ రాథోడ్ సుజాత,క్లస్టర్ పరిధిలోని అంగన్వాడి టీచర్లతో కలిసి దీపారాధనతో ఘనంగా ప్రారంభించారు.ఈ…
సూపర్- 8 ప్రీమియం లీగ్ టోర్నమెంట్
అందోల్. అక్టోబర్. 10 (జనంన్యూస్) జోగిపేట్ పట్టణ పరిధిలో గల ఎన్టీఆర్ స్టేడియంలో బి ఆర్ ఎస్ యువ నాయకుడు జిన్నా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో క్రికెట్ క్రీడా ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రికెట్ ఉత్సవాలు ఈనెల 9…
సూపర్- 8 ప్రీమియం లీగ్ టోర్నమెంట్
జనం న్యూస్ అందోల్ నియోజకవర్గం సంగారెడ్డి జోగిపేట్ మున్సిపల్ 10-10-2025 జోగిపేట్ పట్టణ పరిధిలో గల ఎన్టీఆర్ స్టేడియంలో బి ఆర్ ఎస్ యువ నాయకుడు జిన్నా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో క్రికెట్ క్రీడా ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ…
సూపర్ -8 ప్రీమియం లీగ్ టోర్నమెంట్
జనం న్యూస్ ఆందోళన నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా జోగిపేట్ మున్సిపల్ 9/10/ 2025 జోగిపేట్ పట్టణ పరిధిలో గల ఎన్టీఆర్ స్టేడియంలో జిన్నా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో క్రికెట్ క్రీడా ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది, ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఎంసీ…
సిపిఎం పార్టీ మామిడాల కనకయ్య ని పరామర్శించిన బి.ఎల్.బి పార్టీ నాయకులు
జనం న్యూస్, అక్టోబర్ 9, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) గ్రామం వెంకటాపూర్ మండలం సిద్దిపేట రూరల్ జిల్లా సిద్దిపేట బహుజన లెఫ్ట్ పార్టీ బి ఎల్ పి సిద్దిపేట జిల్లా రాష్ట్ర నాయకులు కలిసి మామిడాల కనకయ్య తండ్రి…
బాకీ కార్డులు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే
జనం న్యూస్ అక్టోబర్(9) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రంలో గురువారం నాడు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలతో ప్రజలను మోసం…
భరతవాని ప్రాజెక్ట్ లో భాగంగా ఆన్లైన్లో ఉండ్రాళ్ళ రాజేశం రచనలు
జనం న్యూస్ ;9 అక్టోబర్ గురువారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ ; సెంట్రల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియన్ లాంగ్వేజ్స్ మైసూర్ వారి భరతవాని ప్రాజెక్ట్ లో భాగంగా సిద్దిపేటకు చెందిన బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం రచించిన పసిడి వెన్నెల, బాలకథా…
అగ్నిప్రమాద ఘటన పై పితాని బాలకృష్ణ దిగ్భ్రాంతి..
జనం న్యూస్ అక్టోబర్ 9 ముమ్మిడివరం ప్రతినిధి రాయవరం అగ్ని ప్రమాదంలో మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్.. కోనసీమ జిల్లా, మండపేట నియోజకవర్గం రాయవరం మండలం, కొమరిపాలెం గ్రామంలోని బాణసంచా తయారీ కేంద్రంలో బుధవారం జరిగిన…
మానసిక ఆరోగ్యమే మహాభాగ్యం
జనం న్యూస్ శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం అక్టోబర్ 10,ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా) మన ఆలోచనలు, ఆచరణలూ అన్నీ మెదడుపైనే ఆధారపడి వుంటాయి. మెదడే గనుక లేకుంటే ఇంజన్ లేని రైలు, దారంలేని గాలిపటం…












