కోహెన్స్ లైఫ్ సైన్సెస్ వారి సిఎస్ఆర్ నిధులతో 40 రిక్షాలు పంపిణీ
జనం న్యూస్,జూలై26,అచ్యుతాపురం: కోహెన్స్ లైఫ్ సైన్సెస్ వారి సిఎస్ఆర్ నిధులతో వేస్ట్ మ్యానేజ్మెంట్ లో భాగంగా 40 రిక్షాలను అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్,యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ స్వర్ణాంధ్ర-స్వచాంద్ర కార్యక్రమంలో భాగంగా అచ్యుతాపురం ఎంపిడిఓ కార్యాలయం వద్ద…
అసైన్డ్ పోడు భూముల గిరిజనులపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం ఆపాలి సిపిఎం.డిమాండ్.
జుక్కల్ జులై 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి తాండ గిరిజనులు దాదాపు 30 40 సంవత్సరాల నుండి అసైన్డ్ పోడు భూమిలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గిరిజనులకు పోడు…
సబ్సిడీ ఆటో లబ్ధిదారులను, ప్రభుత్వమే ఆదుకోవాలి.
జనం న్యూస్, 26 జూలై 2025, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సంగారెడ్డి జిల్లాలోని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, లబ్ధిదారులను ఎంపిక చేసి, వారికి సబ్సిడీ ద్వారా,…
మూల పోచారం ఆశ్రమ పాఠశాలలో హరితహారం
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ జూన్ 26 : మూల పోచారం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో ఉత్సాహంగా హరితహారం కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. నాగరాజు,సీనియర్ ఉపాధ్యాయులు డిఎస్.నాగేశ్వరరావు…
సత్యనారాయణ స్వామి దేవాలయంలో 29 న ప్రత్యేక పూజలు
జనం న్యూస్- జులై 26 నాగార్జున సాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – నందికొండ మున్సిపాలిటీ నాగార్జునసాగర్ హిల్ కాలనీ లోని రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఈనెల 29న శ్రావణ మంగళవారం పురస్కరించుకొని ప్రత్యేక పూజకార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ…
బీరు పూర్ మండలం లో నూతన తెల్ల రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జనం న్యూస్ జూలై 26 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలానికి మంజూరైన 583 నూతన తెల్ల రేషన్ కార్డులను లబ్ధిదారులకు రైతువేదిక లో పంపిణీ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ బీర్ పూర్ మండలానికి చెందిన 10మంది లబ్ధిదారులకు…
సామ్రాజ్య సిల్వర్ కింగ్డంలో స్వా డైమండ్ వ్యాపార ప్రారంభోత్సవం శ్రీ కందుల శ్రీ రంగ ప్రియ
జనం న్యూస్ జూలై 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఈరోజు సామ్రాజ్య సిల్వర్ కింగ్డంలో స్వా డైమండ్ వ్యాపార ప్రారంభోత్సవం శ్రీ కందుల శ్రీ రంగ ప్రియ డాక్టర్ ఆఫ్ శ్రీ కందుల. దుర్గేశ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ, మరియు…
సేవకు మారుపేరు సూరపురెడ్డి : బాబీ మాస్టర్.
జనం న్యూస్ జూలై 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అయినవిల్లి మండలం, కే. జగన్నాధపురం గ్రామం, పిచ్చుక నాగ సత్యనారాయణ అనారోగ్య కారణాల రీత్యా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని వివేకానంద సేవా సమితి సభ్యులు గనిశెట్టి వెంకటేశ్వరరావు(బాబీ మాస్టర్) ద్వారా…
బీజేపీ జిల్లా ట్రెజరర్ గా గ్రంధి నానాజీ
జనం న్యూస్ జూలై 26 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేని కొన అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ ట్రెజరర్ గా కాట్రేనికోన మండలం నడవపల్లి గ్రామానికి చెందిన గ్రంధి సూర్యనారాయణ గుప్త (నానాజీ) నియమితులయ్యారు. శుక్రవారం వచ్చినా లిస్టులో ఆయన…
25 మంది హెడ్ కానిస్టేబుళ్లు కు ఏఎస్ఐ లుగా పదోన్నతి ఎస్పీ తుహిన్ సిన్హా
జనం జులై 26 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి,ఉమ్మడి జిల్లా 1990 బ్యాచ్కు చెందిన అనకాపల్లి జిల్లా మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పనిచేస్తున్న 25 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐ (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్) హోదాలో పదోన్నతి కల్పించడమై…