• November 3, 2025
  • 25 views
కేంద్రం బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలి

జనం న్యూస్, నవంబర్ 3, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం. బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ఆమోదించి తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం గజ్వేల్ మండల అధ్యక్షుడు వల్లపు నర్సింలు…

  • November 3, 2025
  • 19 views
ప్రజావాణిలో విద్యుత్ కోతలపై బీజేపి నాయకుల ధరఖాస్తు

(జనం న్యూస్3 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండల కేంద్రంలో సోమవారం రోజున మాడెం శ్రీనివాస్ ప్రజావాణిలో మద్దికల్ కరెంట్ లైన్ తరుచూ కట్ చేస్తున్నారని అధికారులకు కాల్ చేస్తే సరైన సమాధానం ఇవ్వటం లేదని సబ్ స్టేషన్ కాల్…

  • November 3, 2025
  • 34 views
చూసొద్దాం పద…రాముని బండ జాతర

నేటి నుంచి జాతర ప్రారంభం జనం న్యూస్, నవంబర్ 3, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) జగదేవ్పూర్ ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలిసిన శ్రీ సీతారాముల ఆలయంసుమారు 2 వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయం రాముని బండ…

  • November 3, 2025
  • 25 views
రాముని బండ జాతరకు ఏర్పాట్లు అన్ని పూర్తి చేశాం

జనం న్యూస్, నవంబర్ 3, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) నేటి నుంచి రాముని బండ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలు, భద్రత కల్పించడం వంటివి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండ…

  • November 3, 2025
  • 29 views
200,000 లక్షల రూపాయల ఎల్ ఓ సి అందచేసిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి

జనం న్యూస్ నవంబర్ 3 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలానికి చెందిన గత వారం రోజుల నుంచి ప్రమాదానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుజిరి తాండా గ్రామ పంచాయతీ చిలిపిచేడ్ మండలం…

  • November 3, 2025
  • 26 views
వార్షికోత్సవానికి ఐపీఎస్ విజయ్ కుమార్ కు ఆహ్వానం

జనం న్యూస్, నవంబర్ 3, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) జగదేవపూర్ మండలంలోని తీగుల్ నర్సాపూర్ గ్రామం లో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ దేవాలయం 24 వ వార్షికోత్సవానికి రావాలని దేవాలయం ఈఓ రవి కుమార్,ఆలయం చైర్మన్…

  • November 3, 2025
  • 30 views
ఉప్పల శ్రీనివాస్ గుప్తను కలిసిన ఎన్ సత్యనారాయణ

జనం న్యూస్, నవంబర్ 3, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) టిపీసీసీ జనరల్ సెక్రెటరీ, ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ను సోమవారం మర్యాద పూర్వకంగా కలిసిన యాదగిరి గుట్ట భువనగిరి…

  • November 3, 2025
  • 29 views
కృష్ణ నేచురల్ ఫ్యాక్టరీలో సీసీఐ ద్వారా ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

మద్నూర్ నవంబర్ 3 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలోని కృష్ణ నేచురల్ ఫ్యాక్టరీ లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ద్వారా ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రం ను జుక్కల్ ఎమ్మెల్యే…

  • November 3, 2025
  • 25 views
ప్రజావాణిలో అర్జీలు పెట్టుకున్న సమస్యలు తీరట్లేదు

నిధులు లేవు అంటున్న అధికారులు ప్రజల్లో ఆగ్రహం అదృతం (జనం న్యూస్ 3 నవంబర్ ప్రతినిధి కాజీపేట రవి) ప్రతి సోమవారం నిర్వహించి ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అనేక సమస్యలపై అర్జీలు పెట్టుకున్న పరిష్కారం కాని పరిస్థితి నెలకొంది తాగునీటి కొరత…

  • November 3, 2025
  • 25 views
ప్రజావాణి 32 దరఖాస్తులు

జనం న్యూస్ నవంబర్ 03 సంగారెడ్డి జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి 32 దరఖాస్తుదారులు తమ సమస్యల…