• October 7, 2025
  • 46 views
తడ్కల్ లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి,

ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ముదిరాజుల పతాకావిష్కరణ వాల్మీకి మహర్షి జయంతి, జనం న్యూస్,అక్టోబర్ 07,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ ముదిరాజ్ సంఘ భవనములో మంగళవారం అంగరంగ వైభవంగా వాల్మీకి జయంతిని నిర్వహించారు. జయంతి సందర్భంగా సోమవారం వైష్ణవ…

  • October 7, 2025
  • 49 views
ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని వినతి

జనం న్యూస్,అక్టోబర్ 07,అచ్యుతాపురం: ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు అచ్యుతాపురం,హరిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద నిరసన తెలియజేసి వైద్యాధికారులకు వినతిపత్రాన్ని అందించారు.ఈ సందర్భంగా సీఐటీయూ మండల కన్వీనర్ కె సోము నాయుడు మాట్లాడుతూ పేద ప్రజలకు ఆరోగ్య సేవలు…

  • October 7, 2025
  • 35 views
రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న, డిఏఓ రాజారత్నం

జనం న్యూస్ అక్టోబర్ 7, వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని రైతు నేస్తం కార్యక్రమానికి పూడూరు రైతు వేదిక నుండి హాజరైన జిల్లా వ్యవసాయ అధికారి రాజారత్నం. రైతు నేస్తం కార్యక్రమం అనంతరం గత నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు…

  • October 7, 2025
  • 36 views
అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం లో హాజరైన దాట్ల బుచ్చిబాబు

జనం న్యూస్ అక్టోబర్ ఏడు ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ తాళ్ళరేవు మండలం చొల్లంగి గ్రామం లొని శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానము నూతన చైర్మన్ మరియు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ విప్ మరియు ముమ్మడివరం…

  • October 7, 2025
  • 35 views
వైఎస్ఆర్ పార్టీ ప్రముఖుల్ని మర్యాదపూర్వకంగా కలిసిన పితాని బాలకృష్ణ

జనం న్యూస్ అక్టోబర్ 6 ముమ్మిడివరం ప్రతినిధి 6 10 2025 తేదీన వైయస్సార్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పితాని బాలకృష్ణ ని సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులుగా నియమించిన సందర్భంలో పార్లమెంటు…

  • October 7, 2025
  • 37 views
సీఎం రేవంత్ రెడ్డి గారితో భేటీ అయిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు …

జుక్కల్ అక్టోబర్ 7 జనం న్యూస్ మంగళవారం రోజు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి తో జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమావేశమయ్యారు..స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా..జుక్కల్ నియోజకవర్గంలోని పరిస్థితుల గురించి…

  • October 7, 2025
  • 36 views
బిచ్కుందలో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు….

బిచ్కుంద అక్టోబర్07 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద పట్టణ కేంద్రంలో ముదిరాజ్ కుల గురువు శ్రీ వాల్మీకి మహర్షి గురువు గారి జయంతి సందర్భంగా బిచ్కుంద వాల్మీకి మహర్షి మందిరం వద్ద మంగళవారం నాడు బిచ్కుంద కాంగ్రెస్…

  • October 7, 2025
  • 33 views
ఆయుధాలు అప్పగించండి..!

జనంన్యూస్. 07.నిజామాబాదు. ప్రతినిధి. స్థానిక సంస్థల ఎన్నికల సందర్బంగా లైసెన్స్ ఆయుధాలు సంబంధిత పోలీస్ స్టేషన్ లో అప్పగించాలి : పోలీస్ కమిషనర్ వెల్లడి.స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపద్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్…

  • October 7, 2025
  • 95 views
తడ్కల్ లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి,

ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ముదిరాజుల పతాకావిష్కరణ వాల్మీకి మహర్షి జయంతి, జనం న్యూస్,అక్టోబర్ 07,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ ముదిరాజ్ సంఘ భవనములో మంగళవారం అంగరంగ వైభవంగా వాల్మీకి జయంతిని నిర్వహించారు. జయంతి సందర్భంగా సోమవారం వైష్ణవ…

  • October 7, 2025
  • 31 views
పేదలకు ఈ వైద్య శిబిరాలు ఎంతో మేలు చేస్తాయి ఎమ్మెల్సీ సోము వీర్రాజు

జనం న్యూస్ అక్టోబర్ 6 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ పేదలకు ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతగానో మేలు చేస్తాయని ఎమ్మెల్సీ సోము వీర్రాజు న్నారు.వెంకటేశ్వర వెల్ఫేర్ సొసైటీ మరియు కమ్యునిటీ పారామెడిక్స్&ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్(ది పీఎంపీ…