గుంతల మయంగా మారిన ఫ్లై ఓవర్ బ్రిడ్జ్.
జనం న్యూస్ 06 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ గుంతల రోడ్డులో అదుపు తప్పి క్రింద పడుతున్న వాహనదారులు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి అయినటువంటి ఫ్లై ఓవర్…
అంబేద్కర్ చూపిన దారిలో వెళ్ళాలి-భీమ్ ఆర్మీ
జనం న్యూస్ 06 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ భీమ్ ఆర్మీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడిగా మెల్లచెరువు వర్షిత్ ఆధ్వర్యంలో జరిగిన భీమ్ ఆర్మీ ధరూర్ మండలం సమావేశంలో భీమ్…
బిజెపిలోకి మొదలైన చేరికలు..!
జనంన్యూస్. 05.సిరికొండ. ప్రతినిధి. నిజామాబాదు రురల్ సిరికొండ మండల కేంద్రంలో పoధిమడుగు గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త కొంకటి రమేష్ భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు.ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నక్క రాజేశ్వర్ , సిరికొండ మండల అధ్యక్షుడు…
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి టిడిపిలక్ష్యం
జనం న్యూస్ అక్టోబర్ ఐదు ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన, : గ్రామీణ ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని అమలా పురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి అన్నారు. మండల పరిధిలో చెయ్యేరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో…
650 మంది కాపు విద్యార్థిని, విద్యార్థులకు స్కాలర్ షిప్ లు పంపిణి.
జనం న్యూస్ అక్టోబర్ ఐదు ముమ్మిడివరం ప్రతినిధి గంది నానాజీ విద్యా యజ్ఞానికి నా వంతు పూర్తిగా కృషి చేస్తా… తులసి సీడ్స్ అధినేత రామ చంద్ర ప్రభు..డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సత్యనారాయణ గార్డెన్ లో కాపు…
అమీన్పూర్లో బీఆర్ఎస్ జెండా ధ్వంసం
ఐలాపూర్ మాణిక్ యాదవ్ ఖండన జనం న్యూస్ అక్టోబర్ 05 సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పటేల్గూడా గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ జెండా దిమ్మెను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేయడం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనపై బిఆర్ఎస్ పార్టీ…
నడిగూడెంలో ‘గెలుపు గుర్రాల’ వేట
జనం న్యూస్ అక్టోబర్ 05 నడిగూడెం స్థానిక ఎన్నికల షెడ్యూల్తో నడిగూడెం మండలం రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికల రణరంగంలో విజయం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా, అధికార, ప్రతిపక్ష పార్టీలు ‘గెలుపు…
ప్రభుత్వానికి ఎలక్షన్ల మీద ఉన్న ధ్యాస రైతుల మీద లేకపాయే..!
ధాన్యం దళారుల పాలు కాకముందే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.. జనంన్యూస్.05.సిరికొండ.ప్రతినిధి. నిజామాబాద్ రూరల్ సిరికొండ మండల కేంద్రంలోని కొండూరు గ్రామంలో రైతులు వరి కోత ప్రారంభించినారు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదు ప్రకృతి వైపరీత్యా అకలా వర్షంతో…
బొత్స సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిసిన పితాని
జనం న్యూస్ అక్టోబర్ ఐదు ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ వైయస్సార్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పితాని బాలకృష్ణ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులుగా నియమించిన సందర్భంలో ఉభయగోదావరి జిల్లాల వైఎస్ఆర్ పార్టీ…
పితాని బాలకృష్ణ సన్మానించిన అయినాపురం వైయస్సార్ ప్రముఖులు
జనం న్యూస్ అక్టోబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి వైయస్సార్ పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి * *పితాని బాలకృష్ణ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులుగా నియమించిన సందర్భంలో డాక్టర్ బి.ఆర్…












