దారుణం.. ప్రేయసిపై దారుణంగా దాడి చేసిన యువకుడు (వీడియో చూడండి)
జనం న్యూస్:- రాష్ట్రంలో మహిళలు, యువతులపై అరాచకాలు ఆగడం లేదు. పండు ముసలి నుంచి ముక్కుపచ్చలారని చిన్నారులపై కామాంధుల అకృత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. కోర్టుల కఠిన శిక్షలు విధించినా.. తమకేం పట్టనట్టుగా మృగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో…
పాపం.. ఫ్లైట్ మిస్ అయ్యింది అని క్యాబ్ డ్రైవర్ ను తరిమి తరిమి కొట్టిన మహిళ (వీడియో చూడండి)
జనం న్యూస్:- దేశ వాణిజ్యరాజధాని ముంబై మహానగరంలో ఓ క్యాబ్ డ్రైవర్పై ఓ యువతి అమానుషంగా దాడి చేసింది. క్యాబ్ విమానాశ్రయానికి ఆలస్యంగా చేరుకోవడంతో ఆ యువతి ప్రయాణించాల్సిన ఫ్లైట్ మిస్సైంది. దీంతో ఆమెకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. విమానాశ్రయం బయటే…
అందరిముందు లారి కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు లైవ్ వీడియో చూడండి.
జనం న్యూస్: ఓ వ్యక్తి లారీ కింద పడి ఆత్మహత్యకు యత్నించిన ఘటన మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా రహదారిపై వెళ్తున్న లారీకి అడ్డుగా వెళ్లి సదరు వ్యక్తి లారీ కింద పడ్డాడు.…
జర్నలిస్టుల విలువలను కాపాడండి బోర్ల వద్ద జర్నలిస్టుల పేర్లు చెప్పే వారిపై చర్యలు తీసుకోవాలి
జనం న్యూస్ జనవరి 27 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి వత్తాసు పలుకుతున్న రెవిన్యూ సిబ్బందిపై ద్రుష్టి పెట్టండి* తహసిల్దార్ కు వినతి పత్రం అందించిన కూకట్పల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు మా దృష్టికి వస్తే కేసులు నమోదు చేస్తాం: తహసీల్దార్…
సెక్యూరిటీ గార్డ్ కార్మికునికి రావలసిన వేత్తనం ఇప్పించిన రవిసింగ్
జనం న్యూస్ జనవరి 27 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్. కూకట్ పల్లి నియోజకవర్గంలోని కూకట్ పల్లి ఇండస్ట్రీ పరిధిలోని “గ్లాడియేటర్ ప్రైవేట్ లిమిటెడ్ సెక్యూరిటీ కాంటాక్ట్ ఆఫీస్”హౌసింగ్ బోర్డ్,…
ఘోరం.. నడిరోడ్డుపై మహిళను కొడుతూ ఒక కిలోమీటర్ ఈడుచుకెళ్ళారు. (వీడియో చూడండి)
జనం న్యూస్:- రాజ్యాంగం అమలైన రోజునే నడి రోడ్డుపై దారుణం జరిగింది. టిఫిన్ బండి నిర్వహకురాలిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. అంతేకాదు ఆమె జుట్టుపట్టుకుని కిలో మీటర్ మేర కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లారు. ఈ ఘటన విశాఖ సిటీ నడిబోడ్డులో జరిగింది.…
జాతీయ జెండాకు అవమానం
జనం న్యూస్ ,జనవరి 26 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:= కౌటాల మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో కోట ప్రసాద్ జెండా ఎగురవేసే క్రమంలో జెండా…
వామ్మో.. 6 వ అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య.. భయంకరమైన వీడియో చూడండి
జనం న్యూస్: నోయిడాలో ఒక మహిళ భవనం ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. టెర్రస్ గోడపై కూర్చున్న ఆ…
రైలు కిటికీలోంచి చోరీ చేయాలని చూశాడు.. చివరకు కథ అడ్డం తిరిగింది.. వీడియో చూస్తే షాక్ అవుతారు (వీడియో చూడండి)
జనం న్యూస్: రైలు ప్రయాణ సమయాల్లో ఎంత మంచి అనుభూతి కలుగుతుందో.. అప్రమత్తంగా లేకపోతే అంతే స్థాయిలో షాక్ కూడా తగులుతుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించి ఊహించని ప్రమాదాల బారిన పడే వారిని చూస్తుంటాం. అలాగే అదే నిర్లక్ష్యంగా ఉంటూ విలువైన వస్తువులను…
ఛీ.. చీ ఏంట్రా ఇది.. చివరికి మేకను కూడా వదలని కామాంధుడు (వీడియో చూడండి)
జనం న్యూస్:- దేశంలో రోజురోజుకూ మానవ మృగాలు పెరిగిపోతున్నారు. ఆడ, మగ, పసి, ముసలి అనే తేడా లేకుండా చివరకు మూగజీవాల మీద కూడా తమ పైశాచికత్వాన్ని చూపిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఒక దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.…