రాముని బండ ఆలయ రాజగోపుర నిర్మాణానికి శంకుస్థాపన
జనం న్యూస్, నవంబర్ 5 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) జగదేవపూర్ కార్తీక పౌర్ణమి సందర్భంగా మండల పరిధిలోని జంగం రెడ్డిపల్లి గ్రామంలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి ” రాముని బండ ” జాతర సందర్భంగా దేవాలయ కమిటి…
పాలకుల నిర్లక్ష్యంతో పేద విద్యార్థులకు అన్యాయం
జనం న్యూస్ 05 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ పాఠశాల విద్యార్థులపై ఇంత నిర్లక్ష్యమా…260 మంది విద్యార్థులకు కేవలం ముగ్గురు టీచర్లు, ఒక డిప్యూటేషన్ టీచర్ మాత్రమే…సిలబస్ పూర్తికాక విద్యార్థులకు అవస్థలు.కలలుగని…
తాళ్లూరు వెంకటాపురం గ్రామాల మధ్య రహదారిపై రాకపోకలను నిలిపిన ప్రభుత్వ అధికారులు*
కల్లూరు టు పుల్లయ్య బంజరు ప్రధాన రహదారి పై నేలకొరిగిన వృక్షం చండ్రుపట్ల లో పాక్షికంగా కూలిన పెంకుటిల్లు పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం జిడిపి పల్లి గ్రామంలో పాక్షికంగా దెబ్బతిన్న రెండు పెంకుటిల్లు జనం న్యూస్ కల్లూరు/ఖమ్మం జిల్లా బ్యూరో…
రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్ళపొదలు తొలిగింపు
జనం న్యూస్ అక్టోబర్ 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మందరిపేట సూరంపేట గ్రామాలకు వెళ్ళే రోడ్డు కు ఇరువైపులా దట్టంగా పెరిగిన ముళ్ళ పొదలను పిచ్చి మొక్కలను ఎస్సై జక్కుల పరమేశ్వర్ జెసిపి ఏర్పాటు చేయించి…
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న దిగువల్ కంపెనీ.
సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ అన్నారు దిగ్వాల్ గ్రామంలో డేంజర్ కెమికల్ కంపెనీపై ప్రజల ఆగ్రహం జహీరాబాద్ నియోజకవర్గంలోని దిగ్వాల్ గ్రామంలో ఉన్న ఫిరమిల్ అనే కెమికల్ కంపెనీ నుంచి వెలువడుతున్న ప్రమాదకర రసాయనాల…
రాజయ్య పేట మత్స్యకారుల దీక్షకు సంఘీభావం తెలిపిన పూడిమడక మత్స్యకారులు
జనం న్యూస్, అక్టోబర్ 26,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా 42 రోజులుగా గ్రామస్తులు చేస్తున్న దీక్షకు మద్దతుగా ఈరోజు పూడిమడక గ్రామంలో మత్స్యకారులు మద్దతు తెలిపి నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో…
ముత్యాల సునీల్ కుమార్ ప్రకటన: బాల్కొండ నియోజకవర్గంలో నేడే కాంగ్రెస్ బ్లాక్ సమావేశాలు- ముత్యాల సునీల్ కుమార్
జనం న్యూస్ అక్టోబర్ 14:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలము:జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుదవారం రోజునా బాల్కొండ నియోజకవర్గంలో బ్లాక్–A మరియు బ్లాక్–B సమావేశాలు నిర్వహించబడతున్నాయని ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు బ్లాక్–A పరిధిలోని వేల్పూర్, బాల్కొండ,…
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్.గవాయి గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ నల్ల జెండాలతో నిరసన
జనం న్యూస్ పార్వతీపురం మన్యం జిల్లా, అక్టోబర్ 14, (రిపోర్టర్ ప్రభాకర్): ఎమ్మార్పీఎస్ జాతీయ కమిటీ మరియు వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న ఆదేశాల మేరకు 13-10-2025 తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్స్…
ఎస్ఐ గా పదోన్నతి పొందిన గంగాప్రసాద్, ఈశ్వర్,అభినంధించిన సీపీ సాయి చైతన్య
జనం న్యూస్, అక్టోబర్ 08, బోధన్ నియోజవర్గం నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు ఏఎస్ఐ లు ఎస్ఐ లు గా పదోన్నతి పొందారు. తెలంగాణ రాష్ట్ర డిజిపి ఆదేశానుసారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఏఎస్ఐ నుండి ఎస్ఐ పీ లుగా ఇద్దరు…











