సహాయం చెయ్యని సర్వే
(జనం న్యూస్ 29 జూలై మండల ప్రతినిధి కాసిపేట రవి ): భీమారం మండలo నర్సింగాపూర్ గ్రామపంచాయతీలో మే నెల రెండు తారీకు రోజు గాలి దుమారాలకు 25 ఇండ్లు కూలి ఇంటి పైరేకుల విరిగిపోయిన విషయంపై రెవెన్యూ సిబ్బంది సర్వీ…
అనకాపల్లి జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి గా బొడ్డేడ నాగేశ్వరరావు
జనం న్యూస్ జూలై 22 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన బొడ్డేడ నాగేశ్వరరావుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ నాయకులు కార్యకర్తలు, పలువురు ఆయనను అభినందిస్తున్నారు. పార్టీకి ఆయన చేసిన సేవలను కొనియాడుతూ సత్కరిస్తున్నారు. ఈ…
కంప్యూటర్ వితరణ
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నల్ల తిమ్మాయ పల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నందలూరు మండలం అన్నమయ్య జిల్లా,విద్యార్థుల కోరిక మేరకు కుప్పాల రామకృష్ణయ్య.రిటైర్డ్ ఎల్ ఎఫ్ ఎల్ హెడ్మాస్టర్,ఎగువ రెడ్డిపల్లి, పుల్లంపేట మండలానికి చెందిన మా జిల్లా…
కళాశాలలో విద్యార్థుల నమోదు హాజరు శాతాన్ని పెంచాలి.
ఇంటర్ బోర్డు జాయింట్ సెక్రెటరీ భీమ్ సింగ్ జనం న్యూస్ జూలై 16(నడిగూడెం) ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ విద్యార్థుల నమోదు తో పాటు విద్యార్థుల రోజువారి హాజరు శాతాన్ని పెంచాలని ప్రతి విద్యార్థి పై వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని పరీక్షలకు సంసిద్ధం…
మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ సాయం
జనం న్యూస్ జూలై 16 ముమ్మిడివరం ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం చెయ్యరుఉచితంగా కట్టుమిషన్లు గ్రామీణ ప్రాంత మహిళలు ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని రాష్ట్ర గనులు మరియు భూగర్భ వనరులు, ఎక్కైజ్ శాఖ…
దేవాలయాలలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు
జనం న్యూస్- జులై 10- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- గురు పౌర్ణమి సందర్భంగా నాగార్జునసాగర్ లోని పలు దేవాలయాలలో ప్రత్యేక అభిషేకాలు పూజలు కార్యక్రమాలు నిర్వహించారు నందికోట మున్సిపాలిటీ హిల్ కాలనీలోని రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఆధ్యాత్మిక…
అతిధి ఉపాధ్యాయుల నియామకం కోసం ఈ నెల 10న ఇంటర్వ్యూ
జనం న్యూస్ జులై 07 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మరియు కళాశాలల్లో తాత్కాలిక పద్ధతిన బోధించేందుకు అతిధి ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించి ఈ నెల 10 గురువారం…
శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను కొనసాగిద్దాం
జనం న్యూస్ జులై 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం అఖండ భారతావని కోసం ప్రాణాలర్పించిన భారతమాత ముద్దుబిడ్డ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ 124 జయంతి సందర్భంగా మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు నరహరిశెట్టి…
ఘనంగా ఎమ్మెల్యే పుట్టిన పుట్టినరోజు వేడుకలు
జనం న్యూస్ జూలై 6 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని జగిత్యాల నియోజకవర్గం బీరు పూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ ఆవరణలో మన ప్రియతమ నేత విజన్ ఉన్న నాయకుడు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్…
కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడిగా పిడమర్తి గాంధీ
జనం న్యూస్ జూలై 05(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- కోదాడ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్ట్ పిడమర్తి గాంధీ ఎన్నికయ్యారు. పట్టణంలోని వాగ్దేవి కళాశాలలో శుక్రవారం మాజీ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంజన్ గౌడ్…