ప్రణాళికాబద్ధంగా యాసంగి పంట కొనుగోలు చర్యలు.రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి
అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం ధాన్యం కొనుగోలు పై జిల్లా కలెక్టర్ లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలి తాళ్ళు,తరుగు పేరిట ఎటువంటి కోతలు పెట్టవద్దు సన్న బియ్యం సరఫరా , ధాన్యం కొనుగోలు పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన…
హలో బహుజన-ఛలో నాగర్ కర్నూల్
జనం న్యూస్, ఏప్రిల్ 19( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) తేది: 26-04-2025, సమయం: సా॥ 4:00గం॥లకు, స్థలం: జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల గ్రౌండ్, నాగర్ కర్నూల్) లో BC, SC, ST, మైనార్టీ…
అంబేద్కర్ ఆలోచనలో దేశానికి ఆదర్శం
జనం న్యూస్ ఏప్రిల్ 14( ముమ్మిడివరం ప్రతినిధి) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా.. ముమ్మిడివరం నియోజకవర్గం. ముమ్మిడివరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ…
మద్దతు ధర కూడా రావట్లేదని వడ్లకి నిప్పు పెట్టిన రైతు
జనం న్యూస్ ఏప్రిల్ 12 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ఆరుకాలం ఎంతో కష్టపడి పండించిన వరి పంటకు కనీస మద్దతు ధర రావట్లేదని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో ధాన్యం రాశికి నిప్పు పెట్టిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది.…
గుండ్ల చెరువు 2BHK కాలనీలో ప్రసన్నాంజనేయ స్వామి గుడి వద్ద బోర్ ప్రారంభం.
. జనం న్యూస్ 10 ఏప్రిల్ గురువారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి:వై.రమేష్; మాజీ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు టు బిహెచ్కె కాలనీలో ప్రజల సంక్షేమం దృష్ట్యా నూతనంగా నిర్మించబోతున్న ప్రసన్నాంజనేయ స్వామి గుడి వద్ద బోర్ ఏర్పాటుకు ప్రత్యేకంగా…
శ్రీనివాస్ మృతి బాధాకరం ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి
జనం న్యూస్ ఏప్రిల్ 09(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన మునగాల మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్ చిత్రపటానికి మంగళవారం కోదాడ పట్టణంలోని వారి నివాసంలో ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పూలమాల వేసి నివాళులు…
బుద్ధగయ మహాబోధి విహార్ బౌద్ధులకు అప్ప చెప్పాలి
జనం న్యూస్ ఏప్రిల్03 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
బుద్ధగయ మహాబోధి విహార్ బౌద్ధులకు అప్ప చెప్పాలి
జనం న్యూస్ ఏప్రిల్03 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల స్వీకరణ.
జనం న్యూస్ 04ఏప్రిల్ పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో యువ వికాస్ దరఖాస్తుల సహాయ కేంద్రం ను ఏర్పాటుచేసి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ.శ్రీనివాస రెడ్డి…
స్వామివారి భక్తి సేవలో రాజకీయాలకు తావులేదు
ఇల్లంతకుంట సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుపుకోవాలి.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు.. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. జనం న్యూస్ // ఏప్రిల్ // 2 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. రెండో భద్రాదిగా ఖ్యాతి గాంచిన ఇల్లందకుంట…