• February 22, 2025
  • 25 views
వరికిపూడి శెల ప్రాజెక్ట్ కు బడ్జెట్ కేటాయించాలి. నీ కూటమి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 22 రిపోర్టర్ సలికినిడి నాగరాజు యుద్ధ ప్రాతిపదికన పైప్లైన్ ద్వారా సాగునీరు, తాగునీరు అందించాలి. బి.శ్రీను నాయక్ చిలకలూరిపేట:కూటమి ప్రభుత్వం ఈనెల 28న జరిగే బడ్జెట్ సమావేశాల్లో వరికిపూడిశెల ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని…

  • February 22, 2025
  • 23 views
శుభ్రం చెయ్యనీ వాటర్ ట్యాంక్….

చిన్నగొట్టిగల్లు ఫిబ్రవరి 22 జనం న్యూస్: లోపించిన పారిశుధ్యానికి నిలువెత్తు సాక్ష్యం…. జంగావాండ్లపల్లి పంచాయతీ,మారసానివారిపల్లి తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంక్. రెండెండ్లు గడుస్తున్నా గాని శుభ్రం చేయలేని పంచాయతీ కార్యదర్శి పనితీరు నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది. ఒకవైపు మారసానివారిపల్లి ప్రజలకు తాగునీటి…

  • February 22, 2025
  • 32 views
మృతుని కుటుంబానికి పరామర్శచింసినBRS పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి

పిబ్రవరి 22: జనంన్యూస్ ములుగు జిల్లా తడ్వాయి మండలంలోని కొడిశేల గ్రామానికి చెందిన పిడబోయిన లక్ష్మయ్య ఇటీవల మృతి చెందగా వారి కుమారులైన సతీష్, వెంకన్న,వారి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీమతి బడే నాగజ్యోతిస్థానిక నాయకులతో…

  • February 22, 2025
  • 48 views
ప్రతి వ్యక్తికి లైఫ్ ఇన్స్యూరెన్స్ తప్పనిసరి.

సతీష్ జక్కుల,టాటా ఏ ఐ ఏ బ్రాంచ్ మేనేజర్. జనం న్యూస్ ఫిబ్రవరి 22 (కొత్తగూడెం ఆర్ సి కురిమెల్ల శంకర్ ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలోని, మొర్రేడు బ్రిడ్జి దగ్గర, టాటా ఏఎంసి లైఫ్ ఇన్సూరెన్స్…

  • February 22, 2025
  • 24 views
కూకట్పల్లి బిజెపి కార్యాలయం నందు ఘనంగా మాధవరం కాంతారావు జన్మదిన వేడుకలు

జనం న్యూస్ ఫిబ్రవరి 22 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లీ బిజెపి కార్యాలయం నందు, ఏర్పాటుచేసిన కుకట్ పల్లి అసెంబ్లీ బిజెపి ఇంచార్జ్ మాధవరం కాంతారావు జన్మదిన వేడుకల్లో, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొని,వారిని…

  • February 22, 2025
  • 24 views
తెలంగాణ సమాజం దినపత్రిక రెండోవ వార్షికోత్సవం

వాజేడు ఎస్ఐ రాజ్ కుమార్ తో కేక్ కట్ చేయింసిన తెలంగాణ సమాజం ప్రతినిధి గుడివాడ గణేష్ పిబ్రవరి 22 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వాజేడు మండలం లో తెలంగాణ సమాజం దినపత్రిక రెండోవ వార్షికోత్సవం సందర్భంగా వాజేడు…

  • February 22, 2025
  • 27 views
పలు హోటళ్ళపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

కుళ్ళిన మాంసం, చికెన్ , తినుబండారాలు లభ్యం జనం న్యూస్ పీబ్రవరి 22 ఆసిఫాబాద్ జిల్లా జిల్లా బ్యూరో ఇంచార్జి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వేంకటేశ్ దౌత్రె ఆదేశాల మేరకు కాగజ్‌నగర్‌ పట్టణంలోని పలు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ…

  • February 22, 2025
  • 34 views
రాబోవు పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి..

నిర్వహణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించ కూడదు..పదో తరగతి పరీక్షల్లో జిల్లాలో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించాలి. జిల్లా అదనపు కలెక్టర్ .రాంబాబు.. జనం న్యూస్ ఫిబ్రవరి 23: (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సబ్జెక్టు మార్చిలో జరుగు పదవ…

  • February 22, 2025
  • 24 views
ఎమ్మెల్సి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల గెలుపు ఖాయం..!

జనంన్యూస్. 22 నిజామాబాదు. ప్రతినిధి.ఇందూర్ నగరం. ఉమ్మడి నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల మరియు టీచర్ ఎమ్మెల్సి ఎన్నికల సందర్బంగా మిర్చీకాంపౌండ్ లోని అర్బన్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్, టీచర్ ఓటర్ల సమావేశానికి ముఖ్యఅతిథులుగా కేంద్ర మంత్రివర్యులు,…

  • February 22, 2025
  • 21 views
ఎండుతున్న పంట పొలాలకు శ్రీరామ్ సాగర్ నీళ్లు అందించాలి

బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉడుం కృష్ణ జనం న్యూస్ ఫిబ్రవరి 23(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సబ్జెక్టు సూర్యాపేట జిల్లాలో మునగాల, పెన్ పహాడ్ ,చివేంల,మోతే మండలాలలో వరిపైరు సేద్యం చేసిన రైతుల పంట పొలాలు ఎండిపోతున్నందున రాష్ట్ర నీటిపారుదల…

Social Media Auto Publish Powered By : XYZScripts.com