తాసిల్దార్ వేణుగోపాల్ బిచ్కుంద ఆగస్టు 13 జనం న్యూస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో బుధవారం బిచ్కుంద మండల ఎంపీడీఓ కార్యాలయంలో మండల మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన వివిధ శాఖల మండల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ…
అత్యవసర సమయాల్లో 100 కి కాల్ చెయ్యండి జనం న్యూస్, ఆగష్టు 13, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి: భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మెట్ పల్లి ఎస్సై పబ్బ కిరణ్ కుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ కూలీ…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 12 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు…
జనం న్యూస్ మధిర రూరల్, ఆగస్టు 10, దోర్నాల కృష్ణ అందరికీ సుపరిచితులు మధిర వాస్తవ్యులు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు ఆర్కే ఫౌండేషన్ నిత్య అన్నదాత. యర్లగడ్డ నరసింహారావు పుట్టినరోజు సందర్భంగా* ఆశ్రమంలోని మతిస్థిమితం కోల్పోయిన…
అర్బన్ ఎమ్మెల్యే… జనంన్యూస్. 09. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు.రాఖి పండగ సందర్బంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన రాఖి వేడుకల్లో బిజెపి మహిళా నాయకురాళ్లు ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా కు రాఖి కట్టి…
. జనం న్యూస్ : 9 ఆగస్టు శనివారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్; భారత్ నగర్ లోని వివేకానంద విద్యాలయం లో వరలక్ష్మి పూజను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ యాల్ల భాస్కర్ రెడ్డి ,కరస్పాండెంట్…
\\జనం న్యూస్ ఆగష్టు 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాలు చరిత్ర గలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో శ్రీ మహాలక్ష్మి దేవి పంచలో విగ్రహ ప్రతిష్టాపన శుక్రవారం వైభవంగా…
(జనం న్యూస్ 6 ఆగస్ట్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండల కేంద్రంలోని బుధవారం రోజున తాసిల్దార్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర రూప కర్త, ఉద్యమ కెరటం, మేధావి ఆచార్యకొత్తపల్లి జయశంకర్ సార్ జయంతివేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్…
జుక్కల్ జులై 6 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కేంద్రంలో బుధవారం నాడు తెలంగాణ సిద్ధాంతకర్త, స్వరాష్ట్ర భావజాల వ్యాప్తి కోసం జీవితాన్ని అర్పించిన ఉద్యమ స్ఫూర్తి ప్రదాత.. ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ సార్ గారి జయంతి…
జనం న్యూస్ 06 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీయూడబ్ల్యూజే విజయనగరం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర పిలుపు మేరకు డిమాండ్స్ డేలో భాగంగా విజయనగరం జిల్లా కలెక్టరేట్…