• January 18, 2025
  • 98 views
ఎస్సారెస్పీ కాల్వకు నీళ్లు అందించాలని రైతులను నిరసన

జనం న్యూస్ జనవరి(18) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం లక్ష్మాపురం ఎస్సారెస్పీ 70 డిబిఎం కాల్వకు నీళ్లు అందించాలని శనివారం నాడు మండల పరిధిలోని రైతులు ఎస్సారెస్పీ కాల్వకు పరమతులు చేయించి చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించాలంటూ…

  • January 18, 2025
  • 127 views
అరబుపాలెం గ్రామంలో ఎన్టీ రామారావు 29వ వర్ధంతి వేడుకలు ఘనంగా

జనం న్యూస్ జనవరి 18 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మునగపాక మండలం అరబు పాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకలను అరబుపాలెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు.…

  • January 18, 2025
  • 105 views
కోటిపల్లి బాపన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే దాట్ల

జనం న్యూస్ జనవరి 18 కాట్రేనికోన బాపన్న నా చిన్ననాటి స్నేహితుడు అంటూ ముమ్మిడివరం శాసన సభ్యులు దాట్ల బుజ్జిరాజు చిన్న నాటి జ్ఞాపకాలును గుర్తు చేసుకున్నారు. కోటిపల్లి బాపన్న నేను కలసి చదువుకున్నాం .కుటుంబ సభ్యులకు ఏ అనవసరం ఉన్నా…

  • January 18, 2025
  • 508 views
నిజాయితీ చాటుకున్న బైక్ మెకానిక్

అచ్యుతాపురం(జనం న్యూస్): మండల కేంద్రంలో దొరికిన బ్యాగును జంగలూరు గ్రామానికి చెందిన బైక్ మెకానిక్ రాజు పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు. ఆ బ్యాగును పోలీస్ స్టేషన్‌లో సీఐ గణేష్ కి అప్పగించాడు. బ్యాగు కోసం విచారణ జరపగా అప్పికొండ…

  • January 18, 2025
  • 109 views
రైతు ఉత్పత్తి సంఘాలదే భవిష్యత్తు.

జనం న్యూస్ 18.జనవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి రైతు ఉత్పత్తి సంఘాలు దోహదపడతాయని భవిష్యత్తులో రైతుల స్థితిగతులను తీర్చిదిద్దటంలో రైతు ఉత్పత్తి సంఘాలు కీలకపాత్ర పోషిస్తాయని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి శ్రీమతి కుష్బూ…

  • January 18, 2025
  • 111 views
పరమశించిన ఎమ్మెల్యే

జనం న్యూస్ జనవరి 18 శాయంపేట మండలం ఆరేపల్లి గ్రామ వాస్తవ్యుడు దుర్నాల బాబురావు గారి తండ్రి ఆరేపల్లి మాజీ ఉపసర్పంచ్ దుర్నాల రాజు తాతగారైన దుర్నాల దారయ్య గారు ఇటీవల మరణించిన విషయం తెలుసుకున్న *భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ…

  • January 18, 2025
  • 97 views
బీర్పూర్ మండలం లో పర్యటించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జనం న్యూస్ జనవరి 18 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో ఇటీవల విడుదల అయిన 1 టీఎంసీ నీటి ప్రవాహాన్ని రేకులపల్లి గోదావరి వద్ద పరిశీలించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిఈ నీటితో పాటు కడెం నీరు కింది సాగు నీరు…

  • January 18, 2025
  • 218 views
ఎన్టీఆర్ పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు

ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అచ్యుతాపురం(జనం న్యూస్):తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా పులపర్తి,చూచుకొండ, గణపర్తి గ్రామాల్లో ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు…

  • January 18, 2025
  • 183 views
తడ్కల్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో లబ్ధిదారులకు ( పిఎంజెజెబివై ) చెక్కులను అందించిన బ్యాంక్ మేనేజర్ కె మహేందర్

జనం న్యూస్,జనవరి 18,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని స్థానిక తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో శనివారం పీఎం జీవన్ జ్యోతి భీమ చెక్కులను తడ్కల్ భగవాన్ కనీషా బేగం సలీం,తడ్కల్ కుమ్మరి సుమలత జ్ఞానేశ్వర్,డోంగ్ బాన్సువాడ…

  • January 18, 2025
  • 95 views
గెడ్డం ఉమ ట్వీట్‌కు లోకేశ్‌ రిప్లై

జనం న్యూస్ 18 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ వైఎస్‌ జగన్‌ అభిమాని గెడ్డం ఉమ ట్విటర్‌ వేదికగా కోరిన సాయానికి మంత్రి నారా లోకేశ్‌ స్పందించారు. విజయనగరం చిన్నారి శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నారని, ట్రీట్‌మెంట్‌కు రూ.10 లక్షలు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com