ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
జనం న్యూస్ ఫిబ్రవరి 25 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోమక్కపేటలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నారు. పదో తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులై తరగతి గదిలో బోధన చేశారు.…
క్రీడలతో మానసిక ఉల్లాసం-ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి
జనం న్యూస్- ఫిబ్రవరి 26- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నందు కనపర్తి నాగేంద్రమ్మ (13వ వర్ధంతి) జ్ఞాపకార్థం నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ బహుమతుల…
శ్రీశైలం బయలుదేరిన శివ స్వాములు….
బిచ్కుంద ఫిబ్రవరి 25 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మల్కాపూర్ హనుమాన్ గుడి నుండి శివ స్వాములు మంగళవారం నాడు సంజు గురుస్వామి ఆధ్వర్యంలో ఇరుముడి తోని శివ…
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కే సిపిఎం సంపూర్ణ మద్దతు.
జనం న్యూస్ పీబ్రవరి 25 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కరీంనగర్ -నిజామాబాద్ అదిలాబాద్ నియోజకవర్గం 27వ తేదీ జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మెదక్- నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వూటుకూరి నరేందర్…
ఉపాధ్యాయ ఏమ్మెల్సీ ఎన్నికలు కు పటిష్ట బందోబస్తు…
బందోబస్తు కి 300 మంది పోలీసులు.. 163 బిఎన్ఎస్ఎస్ ఆక్ట్ (144 సెక్షన్) అమలులో ఉన్నది.. ఓటరు కానీవారు పోలింగ్ కేంద్రం వద్దకు అనుమతి లేదు.. పోలింగ్ కేంద్రం వద్ద 100 మీటర్ల, 200 మీటర్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయి.. సూర్యాపేట…
నందలూరు MPDO తో జనసేన నాయకులు భేటి
జనం న్యూస్ రిపోర్టర్,(కిరణ్) నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం MPDO కార్యలయంలో రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయ కర్త అతికారి దినేష్ అదేశాల ప్రకారం నందలూరు మండల జనసేన నాయకులు MPDO రాధ కృష్ణన్ తో మర్యాద పూర్వకంగా…
దివ్యాంగుల సంక్షేమ శాఖ కమిషనర్ బి శైలజను తక్షణమే సస్పెండ్ చేయాలి
వికలాంగుల రాజ్యాధికార సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షులు బిజ్వార్ నగేష్ గౌడ్ పయనించే సూర్యుడు// న్యూస్// ఫిబ్రవరి 26//నారాయణపేట జిల్లా (మక్తల్) గత 14 సంవత్సరాల నుండి వివిధ హోదాల్లో పని చేస్తూ దివ్యాంగుల సంక్షేమ శాఖను విస్మరిస్తూ అవినీతి అక్రమాలకు…
అడ్డుపడ్డ అడ్డంపడ్డ స్టేడియంపనులు ఆగవు
కొక్కుల నరేష్ జనం న్యూస్ 25 ఫిబ్రవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి భీమారం మండల కేంద్రంలోని చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో మంగళవారం రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులు కొక్కుల నరేష్ తన మిత్ర బృందం…
శ్రీశైలం బయలుదేరిన శివ స్వాములు….
మహా అన్న ప్రసాదం ఏర్పాటుచేసిన ఏఎంసీ మాజీ చైర్మన్…. జుక్కల్ ఫిబ్రవరి 25 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ కామారెడ్డి జిల్లా జుక్కల్ జకవర్గం మద్నూర్ మండలం కోడిచెర గ్రామంలో శివ స్వాములు సోమవారం నాడు ఉమాకాంత్ గురుస్వామి…
భద్రాచల దేవస్థాన 250కిలోల వడ్లకు పూజలు
2 లక్షల మంది భక్తులకు ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నాము సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు కోటి జన్మల పుణ్యమే ఈ గోటి తలంబ్రాలు కార్యక్రమం జనం న్యూస్, ఫిబ్రవరి 25( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) భద్రాచలం…