• February 22, 2025
  • 48 views
ఎమ్మెల్యే గండ్ర పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

జనం న్యూస్ ఫిబ్రవరి 22 శాయంపేట మండలం భూపాలపల్లి జిల్లాలో జరిగిన రాజలింగమూర్తి హత్యతో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి ఎలాంటి సంబంధం లేదని ఈ విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మండలంలోని మైలారం…

  • February 22, 2025
  • 47 views
అవినీతి రహిత సమాజాన్ని నిర్మించాడానికి అక్షరమే ఆయుధం అవ్వాలి

జనం న్యూస్ క్యాలండర్ ఆవిష్కరించిన ఇన్స్పెక్టర్ వరగంటి రవి. జనం న్యూస్ //ఫిబ్రవరి //22// మ్మికుంట //కుమార్ యాదవ్.. జమ్మికుంట ఇన్స్పెక్టర్ వరగంటి రవి శనివారం పోలీస్ స్టేషన్ ఆవరణంలో జనం న్యూస్ న్యూ ఇయర్ క్యాలండర్ ను ఘనంగా వివిస్కరించారు.…

  • February 21, 2025
  • 23 views
ఆర్థిక ఇబ్బందుల్లో జీపీ కార్యదర్శులు!

జనం న్యూస్ ఫిబ్రవరి 21: నడిగూడెం గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న గ్రామ కార్యదర్శుల బతుకులు భారంగా మారుతున్నాయి.ప్రధానంగా వారికి ఆర్థికపరమైన అంశాలు అప్పగించడంతో అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా జనవరి 30తో సర్పంచ్ల పాలన…

  • February 21, 2025
  • 23 views
నూతన తహసీల్దార్ వీరంరెడ్డి పుల్లారెడ్డి ని సత్కరించిన నందలూరు విలేకరులు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం రెవిన్యూ కార్యాలయంలో నూతన తాసిల్దార్ గా వీరంరెడ్డి పుల్లారెడ్డి బాధ్యతలు స్వీకరించడం జరిగినది.దీంతో నూతన తాసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన ఆయనను శుక్రవారం నాడు నందలూరు మండల విలేకరులు శాలువాతో సన్మానించి…

  • February 21, 2025
  • 27 views
ఎంపల్లి వీరాంజనేయ ఆలయంలో అఖండ హరినామ సప్తాహము

మహాశివరాత్రి ని పురస్కరించుకొని వైష్ణవ సాంప్రదాయ అఖండ హరినామ సప్తాహ జనం న్యూస్, ఫిబ్రవరి 21,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని ఎంపల్లి హనుమాన్ మందిర్ ఆవరణంలో స్థానిక శ్రీ రుక్మిణి పాండురంగ మందిరములో మహాశివరాత్రి ని పురస్కరించుకొని వైష్ణవ…

  • February 21, 2025
  • 26 views
జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి

జనం న్యూస్ ఫిబ్రవరి 21 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి బాలానగర్ డివిజన్ పరిధిలో పెండింగ్ పనులపై జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఈ సందర్భంగా కార్పొరేటర్ అధికారులకు…

  • February 21, 2025
  • 49 views
ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలలో సంపన్నులతో పోటీ పడుతున్న బక్క జడ్సన్ అత్యధిక మెజార్టీతో గెలిపించండి .

ముఖ చిత్రకారుడు ప్రభు. జనం న్యూస్ //ఫిబ్రవరి //21//జమ్మికుంట //కుమార్ యాదవ్..కరీంనగర్, అదిలాబాద్, నిజాంబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలోభాగంగా బక్క జడ్సన్ శుక్రవారం జమ్మికుంట చెందిన ప్రముఖ చిత్రకారుడు అంబాల ప్రభాకర్ (ప్రభు ) మద్దతు కోసం…

  • February 21, 2025
  • 27 views
మార్చి 8వ నిర్వహించే లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి

జనం న్యూస్ పీబ్రవరి ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి లోక్ అదాలత్ ద్వారా రాజీ మార్గంలో చేపట్టిన కేసుల పరిష్కారంతో కక్షిదారులకు అదనపు లాభాల కలుగుతాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా జడ్జి ఎంవి రమేష్ అన్నారు. మార్చి…

  • February 21, 2025
  • 53 views
కృష్ణ జలాలను,దోపిడీ చేస్తున్న పట్టించుకోని ప్రభుత్వం

రేగా కాంతారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జనం న్యూస్ 21 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ ) ఈరోజు ఉదయం 11 గంటలకి భద్రాద్రికొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం…

  • February 21, 2025
  • 28 views
తులసమాంబను దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు

జనం న్యూస్ ఫిబ్రవరి 21 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మునగపాక మండలం ప్రాంతం మడక పాలెం.గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ బాల తులసి మాంబ అమ్మవారికి పండగ మహోత్సఅమ్మవారికి యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయ కమిటీ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com