• February 27, 2025
  • 116 views
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డివో

జనం న్యూస్ ఫిబ్రవరి 27(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) సబ్జెక్టు మునగాల మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని బుధవారం కోదాడ ఆర్డివో సూర్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన…

  • February 27, 2025
  • 75 views
నీల వైష్ణవి జన్మదినం సందర్భంగా బొమ్మల గుడి శివాలయంలో అన్నదానం

జనం న్యూస్ //ఫిబ్రవరి 27// జమ్మికుంట // కుమార్ యాదవ్.. వీణవంక కు చెందిన నీల నాగరాజు శ్రీలత ల పుత్రిక నీల వైష్ణవి 9వ జన్మదినం సందర్భంగా, జమ్మికుంట పట్టణంలోని శివాలయంలో సుమారు 200 మందికి అన్నదానం, స్వీట్లు పంపిణీ…

  • February 27, 2025
  • 70 views
విశాఖలో మర్దర్‌ చేసిన విజయనగరం వ్యక్తి

జనం న్యూస్ 27 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి విశాఖలో దారుణ హత్య చేశాడు. రామతీర్ణానికి చెందిన వై. శ్రీను, విశాఖలోని రామ్‌నగర్‌కు చెందిన ఆనంద్‌ ఇద్దరూ కలిసి సోమవారం రాత్రి…

  • February 27, 2025
  • 97 views
స్వావలంబన కోసం సామజిక సేవ…

స్ఫూర్తిగా నిలుస్తున్న రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీజనం న్యూస్ పీబ్రవరి 27 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి ప్రార్థించే పెదవులకన్నా..సాయం చేసే చేతులు మిన్న.. సహాయం చేయటానికి ఉండాల్సింది డబ్బు కాదు… సాయం చేసే మనస్సు’ అన్న సేవామూర్తి మదర్‌ థెరిస్సా…

  • February 27, 2025
  • 71 views
ప్రజ సమస్యలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీ వినతి పత్రం

కొత్తపల్లి. జమ్మికుంట రైల్వేస్టేషన్ లొ పుట్బోర్డ్ వంతెన నిర్మిoచాలి జనం న్యూస్ // ఫిబ్రవరి // 27 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. ప్రజా సమస్యలు పరిష్కారంలో బాగంగా పార్టీలకు అతీతంగా హుజూరాబాద్ నియోజకవర్గ లోని కాసుబోజుల వెంకన్న జమ్మికుంట…

  • February 27, 2025
  • 76 views
హైదరాబాద్ – ( ఎం ఆర్ పి ఎస్ ) మరియు అనుబంధ సంఘాలతెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం.

జనం న్యూస్, ఫిబ్రవరి 28, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ (ములుగు విజయ్ కుమార్ ) హైదరాబాద్ – (ఎం ఆర్ పి స్ ) మరియు అనుబంధ సంఘాల తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంద…

  • February 27, 2025
  • 76 views
దామగుండం రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న పరిగి స్థానిక ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి

జనం న్యూస్ 27 ఫిబ్రవరి ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ కావలి నర్సిములు ) మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ఉమారెడ్డి దంపతులు దర్శించుకుని…

  • February 26, 2025
  • 74 views
ఉపాధ్యాయ ఏమ్మెల్సీ ఎన్నికలు కు పటిష్ట బందోబస్తు…

బందోబస్తు కి 300 మంది పోలీసులు. 163 బిఎన్ఎస్ఎస్ ఆక్ట్ (144 సెక్షన్) అమలులో ఉన్నది.. ఓటరు కానీవారు పోలింగ్ కేంద్రం వద్దకు అనుమతి లేదు.. పోలింగ్ కేంద్రం వద్ద 100 మీటర్ల, 200 మీటర్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయి..సూర్యాపేట జిల్లా…

  • February 25, 2025
  • 88 views
నర్సిరెడ్డి గెలుస్తేనే ఓటర్ గెలిచినట్లు జిల్లా కార్యదర్శి డిఎస్.నాగేశ్వరరావు.

ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఫిబ్రవరి 25 ఈనెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో వరంగల్,నల్గొండ,ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఉపాధ్యాయ,అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డికి అత్యధిక మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిపించాలని టీఎస్ యుటిఎఫ్…

  • February 25, 2025
  • 64 views
చివరి ఓటు పోలయ్యేవరకు అప్రమత్తతతో పనిచేయండి మాజీమంత్రి ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 25 రిపోర్టర్ సలికినిడి నాగరాజు నేటితో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసినందున, కూటమినాయకులు..కార్యకర్తలు.. బూత్, క్టస్లర్, యూనిట్ ఇన్ ఛార్జ్ లు, సాధికారమిత్రలు పోలింగ్ రోజున ఎంతో అప్రమత్తతతో వ్యవహరించాలని మాజీమంత్రి, శాసనసభ్యులు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com