సైబర్ నేరాల పై అప్రమత్తంగా ఉండాలి ఎస్సై పరమేశ్వర్
జనం న్యూస్ సెప్టెంబర్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో విద్యార్థులకు సైబర్ డ్రగ్స్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని ఎస్సై జక్కుల పరమేశ్వర్ అన్నారు…
బాల్యం నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
జనం న్యూస్ సెప్టెంబర్ 04(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-క్రీడలు మానసిక వికాసానికి, శారీరక ధృడత్వానికి సహాయపడడమేకాకుండా విద్యార్థుల్లో పోటీతత్వాన్ని స్నేహపూరిత వాతావరణాన్ని పెంపొందిస్తాయని మునగాల మండల ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్,ఎంఈఓ వెంకటేశ్వర్లు అన్నారు.బుధవారం మునగాల మండలం జిల్లా పరిషత్…
ఏర్గట్లముదిరాజ్ సంఘభవననిర్మాణానికి నిధులు మంజూరు
జనం న్యూస్ సెప్టెంబర్ 02: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల పట్టణ కేంద్రములో కూరకుల ముదిరాజ్ సంఘముకు ఎస్డీఎఫ్ క్రింద 3 లక్షల నిధులు మంజూరి కావడంతో మంగళవారం రోజునా సంఘ పెద్ద మనిషి కూరాకుల భూమేష్ భూమిపూజ నిర్వహించారు. ఇట్టి నిధులను…
వైఎస్సార్ కు నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు
జనం న్యూస్ సెప్టెంబర్ 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేర్ రెడ్డి 16 వర్థంతి సందర్భంగా మండల ఉపాధ్యక్షుడు మారపెల్లి కట్టయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ…
రోగులపై అసభ్యకరంగా ప్రవర్తించినందుకు విచారణ చేపట్టాము. డాక్టర్ మురళీకృష్ణ.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 2 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఎయిడ్స్ రోగులపై అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా తమను ఇష్టం సారంగా తిడుతున్నారని, ప్రజాసమస్యల పరిష్కార వేదికలో గత నెల 25వ తేదీన పల్నాడు జిల్లా…
అసెంబ్లీలో బీసీలకు 42% శాతం రిజర్వేషన్ల ఆమోదం… బీసీల విజయం తెల్ల హరికృష్ణ
జనం న్యూస్ సెప్టెంబర్ 1 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా బీసీలకు 42% శాతం రిజర్వేషన్ కల్పించినా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు…
ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను వెంటనే ఇవ్వాలి..!
జనంన్యూస్. 01.సిరికొండ. ప్రతినిధి. నిజామాబాదు రూరల్ సిరికొండ..ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను వెంటనే ఇవ్వాలని,వ్యవసాయ కూలీలందరికీ12000 భరోసాను తక్షణమే ఇవ్వాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకేఎంఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రమేష్ డిమాండ్…
రామడుగు గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..!
జనంన్యూస్.01.సిరికొండ. రూరల్ సిరికొండ మండలం లోని తాళ్ల రామడుగు గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆదేశానుసారంతో తాళ్ల రామడుగు.గ్రామంలో పంపిణీ చేయడం జరిగింది కర్కా రమ 20000 తాళ్ల లలిత 19000…
గణేశుని నిమజ్జనం లో డీజే వినియోగం నిషేధం
జనం న్యూస్ ఆగష్టు 31 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని తహసీల్దర్ కార్యక్రమంలో విఘ్నేశ్వరుని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నిమజ్జన సమయంలో డీజే వినియోగం నిషేధం అని ఎస్సై జక్కుల పరమేశ్వర్ తహసిల్దార్ కాల్వల సత్యనారాయణ…
రైతులు నానో యూరియా లేదన్ని ఆందోళన చెందవద్దు వ్యవసాయ అధికారి గంగా జమున
జనం న్యూస్ ఆగష్టు 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం వర్షం కాలం సీజన్ కు గాను ఇప్పటివరకు పి ఎ సి ఎస్ , ఆగ్రోస్ రైతు సేవ కేంద్రాల ద్వారా, ఓ డి సి…