కేశవాపురంలో ఉపాధి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన : పిడి.
జనం న్యూస్ మార్చి 6 నడిగూడెం మండలంలోని చెన్నకేశవపురం గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ఆర్ సి పి వర్క్ సైట్ పనులను జిల్లా గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టు డైరెక్టర్ వి. వి.అప్పారావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ…
ఆదివాసీ నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో మొక్కజొన్న రైతుల పాదయాత్ర..
నష్టపరిహారం చెల్లించాలని రైతుల డిమాండ్.. బహుళజాతి విదేశీ జన్యు మార్పిడి విత్తన కంపెనీలను నిషేదించాలి.. పక్ష వాతం వచ్చిన రైతులకు ఆర్ధిక సహాయం అందించాలి.. కంపెనీ మేనేజర్లతో మీటింగ్ పెట్టాలి..పూనెం సాయి మద్దతు.. మార్చి 6 జనంన్యూస్ వెంకటాపురం రిపోర్టార్ బట్టా…
ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వాగతం పలికిన బుద్ద నాగ జగదీష్
జనం న్యూస్ మార్చ్ 6 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను ఈరోజు ఉదయం విశాఖపట్టణం కేంద్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా ఈరోజు ఉదయం…
కష్టపడి పని చేద్దాం గులాబీ జెండా ఎగరేద్దాం
తెలంగాణ ప్రజలంతా మళ్లీ కేసీఆర్ కావాలంటున్నారుహామీల అమలుపై ప్రజల గొంతుక అవుదాం.. నాయకులను, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా.. కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి జనం న్యూస్ // మార్చ్ // 6 // జమ్మికుంట // కుమార్ యాదవ్..…
నేలమర్రి గ్రామంలో ఎండిపోతున్న పంట పొలాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే
ప్రభుత్వం వెంటనే రైతులకు సాగునీరును విడుదల చేయాలి రైతులను ఆదుకోవడంలో పూర్తిగా ఫలమైన ప్రభుత్వం కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ జనం న్యూస్ మార్చి 06(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్ట్- ప్రభుత్వం వెంటనే రైతులకు ఎస్సారెస్పీ…
ఇందిరమ్మ మోడల్ ఇండ్ల కన్స్ట్రక్షన్ ను పరిశీలించిన ఆర్డివో
జనం న్యూస్ మార్చి 06(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్టు- కోదాడ రెవెన్యూ డివిజన్ అధికారి సూర్యనారాయణ బుధవారం మునగాల మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలోని ఇందిరమ్మ మోడల్ ఇండ్ల కన్స్ట్రక్షన్ ను పరిశీలించారు.అదేవిధంగా మునగాల రెవిన్యూ పరిధిలోని బరాకత్…
రాష్ట్రస్థాయి జిజ్ఞాసలో బిచ్కుంద విద్యార్థులు …..
బిచ్కుంద మార్చ్ 6 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కమిషనరేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ (సిసిఈ) హైదరాబాద్ వారు ప్రతి సంవత్సరం నిర్వహించే రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలలో కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ…
ఆదర్శ పాఠశాలను సందర్శించిన తుంపల్లి.కొండాపూర్. విద్యార్థులు..!
జనంన్యూస్. 05. నిజామాబాదు. సిరికొండ. పీఎం శ్రీ ట్విన్నిoగ్ స్కూల్స్ లో భాగంగా సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల&కళాశాలను ఎంపీపీ ఎస్ కొండాపూర్ మరియు తూంపల్లి విద్యార్థులు ఎంఈఓ రాములు. ఆదేశాల మేరకు సందర్శించి పాఠశాలలోని గణితశాస్త్ర,రసాయన శాస్త్ర,భౌతిక…
జర్నలిస్టుల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోండి
(జనం న్యూస్) మార్చి 5 కల్లూరు మండలం రిపోర్టర్: జర్నలిస్టులపై భౌతికంగా, మానసికంగా సోషల్ మీడియా వేదికను చేసుకొని దాడులకు పాల్పడుతున్న చోట నాయకులపై చర్యలు తీసుకోవాలని పట్టణ ఎస్ఐ డి హరితకు కల్లూరు మండల జర్నలిస్టు సంఘాలు ఫిర్యాదు చేశాయి.…
పోదెం వీరయ్య కి ఎమ్మెల్సీఖచ్చితంగా ఇవ్వాల్సిందే.
ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ కార్యదర్శి చిచ్చడి రాఘవులు మార్చి 5 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు మండలం ములుగు జిల్లా ఎస్టీ సెల్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి చిచ్చడి రాఘవులు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ…