• February 20, 2025
  • 47 views
ఘనంగా బైరా వెంకటకృష్ణ జన్మదిన వేడుకలు. తెలుగు జర్నలిస్టుల యూనియన్

జనం న్యూస్ 20: పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 20 రిపోర్టర్ సలికినిడి నాగరాజు పట్టణంలోని పురుషోత్తపట్నం చెందిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది బైరా వెంకటకృష్ణ జన్మదిన వేడుకలు గురువారం అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగు జర్నలిస్టుల…

  • February 20, 2025
  • 224 views
పేకాట ఆడుతున్న వారిని పట్టుకున్న సిరికొండ ఎస్సై..!

జనంన్యూస్. 20. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కేంద్రంలోని పెద్ద వాల్గోట్ గ్రామ శివారులో గల మామిడి వనంలో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం అందడంతో సిరికొండ ఎస్సై ఎల్ రామ్. తన సిబ్బందితో కలిసి అట్టి…

  • February 20, 2025
  • 44 views
పరిశ్రమల పై దృష్టి సాధించండి

జనం న్యూస్ 20: నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం పరిశ్రమలకు అనుకూలమైనదని మండలంలో మూసివేసిన పరిశ్రమ స్థానంలో ప్రతన్నమయ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ఎన్డీఏ నాయకులు షేక్ మౌల పఠాన్ మెహర్ ఖాన్ బిజెపి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ…

  • February 20, 2025
  • 36 views
కుక్క అడ్డం రావడంతో బైక్ పై వెళుతున్న భార్యాభర్తలు కిందపడి భార్య కు తలకు బలమైన గాయం

జనం న్యూస్ 20 ఫిబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా సబ్ టైటిల్:- బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అవడంతో బ్రెయిన్ ఆపరేషన్ చేసిన వైద్యులు కర్నూల్ మెడికవర్…

  • February 20, 2025
  • 55 views
పట్ట బద్రుల మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉంది

ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ రేవూరి ప్రకాష్ రెడ్డి.. జనం న్యూస్ //ఫిబ్రవరి //20//జమ్మికుంట //కుమార్ యాదవ్.. పట్టబద్రుల మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉందని, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని పరకాల శాసనసభ్యులు,హుజురాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి,రేవూరి ప్రకాశ్…

  • February 20, 2025
  • 47 views
ఆమె ఎంపిక వారసత్వం కాదు,జవసత్వంఎబివిపి విద్యార్థి రాజకీయాల నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం దాకా

జనం న్యూస్ ఫిబ్రవరి 20: కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి రేఖా గుప్తా మరో పేరు రేఖా రాణి ఆమె ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేపు మధ్యాహ్నం ప్రమాణం చేయబోతోంది ఆమె పేరును బీజేపీ హైకమాండ్ ఖరారు చేసింది.సీఎం పోస్టుకు వ్యూహంలో…

  • February 20, 2025
  • 37 views
ఎమ్మెల్సీ పట్టభద్రుల కోసం బిజెపి తరఫున ప్రచారం నిర్వహించిన మండల అధ్యక్షుడు మల్కాని నాగేష్

జనం న్యూస్ ఫిబ్రవరి 20 చిలిపిచేడి మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడి మండలంలోని అజ్జమర్రి గ్రామంలో చిలిపిచేడ్ మండల్ బిజెపి అధ్యక్షుడు అజ్జమర్రి నగేష్ గారి ఆధ్వర్యంలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ భారతీయ జనతాపార్టీ…

  • February 20, 2025
  • 43 views
అనుమానితుల నేర చరిత్రను ఫింగర్ ప్రింట్ డివైజ్ తో గుర్తింపు

విజయనగరం వన్ టౌన్ సిఐ ఎస్ శ్రీనివాస్ జనం న్యూస్ 20: ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం పట్టణ పరిధిలో రాత్రి పెట్రోలింగ్, గస్తీ, వాహన తనిఖీల్లో అనుమానితుల నేర చరిత్రను గుర్తించేందుకు జిల్లా ఎస్పీ వకుల్…

  • February 20, 2025
  • 43 views
నందికొండలో ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

జనం న్యూస్- ఫిబ్రవరి 20: నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ మెయిన్ బజార్లో బిజెపి పార్టీ టౌన్ అధ్యక్షులు గణేష్ తంగరాజు ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ…

  • February 19, 2025
  • 54 views
ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

జనం న్యూస్ ఫిబ్రవరి 20, పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం అయితుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాని కి సత్యనారాయణ రావు పూలమాలవేసి బుధవారం రోజున ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా అధ్యక్షుడు పల్మారు రమేష్, ఉపాధ్యక్షుడు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com