ఆశ్రమ వసతి గృహంలో చేపడుతున్న పనుల పురోగతిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
జనం న్యూస్ 17 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురి మెల్ల శంకర్ ) పాల్వంచ ఆశ్రమ వసతి గృహంలో చేపడుతున్న పనుల పురోగతిని సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వసతి గృహం…
అర్హులైన ప్రతి విద్యార్థి ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకం కు దరఖాస్తు చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్..
జనం న్యూస్ 17 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్) అర్హులైన విద్యార్థులందరూ ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకం కు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…
నందికొండలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు
ముఖ్యఅతిథిగా హాజరైన నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ ఎం సి కోటిరెడ్డి జనం న్యూస్- ఫిబ్రవరి 17- నాగార్జున సాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:-నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలో ఈరోజు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన…
నందికొండలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు
ముఖ్యఅతిథిగా హాజరైన నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ ఎం సి కోటిరెడ్డి జనం న్యూస్- ఫిబ్రవరి 17- 2025 నాగార్జున సాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలో ఈరోజు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి…
కలెక్టర్ ఆదేశాల మేరకు తడ్కల్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన ఎంపీడీవో సత్తయ్య,
జనం న్యూస్,ఫిబ్రవరి 17,కంగ్టి మండల ప్రతినిధి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలను సోమవారం ఎంపీడీవో సత్తయ్య,ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో పదవ తరగతిలో 117 మంది విద్యార్థిని విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో ఇంగ్లీష్ మీడియంలో…
అక్రమ ఇసుకను అడ్డుకున్న పోలీసులు..
జనంన్యూస్. నిజామాబాదు. ప్రతినిధి. 17 2025 నిజామాబాదు. జిల్లా. సిరికొండ మండలం.గడుకోల్ గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారం ఆoదడంతో సిరికొండ ఎస్సై ఎల్ రామ్.మరియు తన సిబ్బందితో కలిసి అట్టి అక్రమ ఇసుక రవాణాపై దాడి చేసి అక్రమంగా ఇసుక…
జన హృదయ నేతకు జన్మదిన శుభాకాంక్షలు…
బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ సూచన మేరకు .ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించిన ఎల్కతుర్తి మండల పార్టీ బి ఆర్ ఎస్ నాయకులు. మండల పార్టీ…
రసన్నపేటలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
జనం న్యూస్ ఫిబ్రవరి 17, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం నరసన్నపేట గ్రామంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ…
కేంద్ర ప్రభుత్వం చొరవతో ఎయిర్ పోర్టు అభివృద్ది
జ్ఞానేశ్వర రావు కలిసిన వీరన్న చౌదరి జనం న్యూస్ ఫిబ్రవరి 17 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ ) తూర్పుగోదావరి జిల్లా పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మధుర పూడి ఎయిర్ పోర్టు నిర్మాణానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలను రూపొందించిందని రాజానగరం భారతీయ…
ఏర్గట్ల మండలకేంద్రంలో లోఘనంగా నిర్వహించిన కేసీఆర్ 71వ జన్మదిన వేడుకలు
జనం న్యూస్ ఫిబ్రవరి17 :నిజామాబాదు జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో సోమవారం రోజునా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినము ఘనంగా నిర్వహించుకున్నారు. తరువాత మండల అధ్యక్షుడు ఏనుగందుల రాజాపూర్ణనందం ఆధ్వర్యంలో నాయకులు పార్టీ కార్యాలయంలో కేకు కటు చేసి…