జంమ్గి బి,లో కెసిఆర్ జన్మదిన సందర్భంగా మొక్కలను నాటిన నాయకులు
బిఆర్ఎస్ మండల పార్టీ ఉపాధ్యక్షులు ఎ దత్తు రావు, జనం న్యూస్,ఫిబ్రవరి 17,కంగ్టి మండల ప్రతినిధి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని జంమ్గి బి గ్రామంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు,జన్మదినాన్ని పురస్కరించుకొని బిఆర్ఎస్…
తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు,రాష్ట్ర ప్రదాత,తొలి ముఖ్యమంత్రి
జనం న్యూస్ 17 ; ఫిబ్రవరి 2025.కొమురం భీమ్ జిల్లా.డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె. ఏలియా. – జైనూర్ మండలం పోచంలొద్ది గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను కేక్ కట్…
జంమ్గి బి,లో కెసిఆర్ జన్మదిన సందర్భంగా మొక్కలను నాటిన నాయకులు
బిఆర్ఎస్ మండల పార్టీ ఉపాధ్యక్షులు ఎ దత్తు రావు జనం న్యూస్,ఫిబ్రవరి 17,కంగ్టి మండల ప్రతినిధి :సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని జంమ్గి బి గ్రామంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు,జన్మదినాన్ని పురస్కరించుకొని బిఆర్ఎస్…
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
జనం న్యూస్,ఫిబ్రవరి17, అచ్యుతాపురం మండలం లోని వెదురువాడ 11 కేవీ ఫీడర్ పరిధిలో ఆర్డిఎస్ఎస్ కొత్త లైన్ విద్యుత్ పనుల కారణంగా వెదురువాడ,జి ధర్మవరం, ఎల్ ధర్మవరం, ఎం ధర్మవరం, మోసయ్య పేట బర్మా కాలనీ ఏరియా,అచ్యుతాపురం ఇందిరమ్మ కాలనీ, ఆర్అండ్ఆర్…
శ్రీగంగా పార్వతి సమేత నీలకంటేశ్వరస్వామి ఆలయ ముఖద్వారాలు ఏర్పాటు
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 17. తర్లుపాడు మండల కేంద్రం లో వెలసిన శ్రీ గంగా పార్వతి సమేత నిలకంటేశ్వర స్వామి ఆలయ గర్భగుడికి నూతన రాతి ముఖద్వారాలు ఆలయ ధర్మకర్త నేరెళ్ల కార్తిక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్మాణం చేపట్టారు…
వివాహ వేడుకల్లో పాల్గొన్న ముదిరాజ్ సంఘం నాయకులు
జనం న్యూస్ ఫిబ్రవరి 17, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) కొండపాక మండల పరిధిలోని ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన జిర్ర రాజు, ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు కూతురు నివేదిత వివాహ వేడుకలు సిద్దిపేట లో…
రెండు పడక గదుల ఇళ్ళను వెంటనే పంపిణీ చేయాలి సిపిఎం
పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసి రెండు పడక గదుల ఇళ్ళను వెంటనే పంపిణీ జనం న్యూస్ 17 ఫిబ్రవరి జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ .జోగులాంబ గద్వాల్ జిల్లా పెండింగ్ లో…
నందికొండలో ఆగని ఎన్ఎస్పి భూముల ఆక్రమణలు
కోట్లు విలువ చేసే ఎన్ఎస్పి భూములను అమ్ముకుంటున్న అక్రమార్కులు జనం న్యూస్ -ఫిబ్రవరి 17- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ నాలుగవ వార్డులోని ఎన్ఎస్పి కి సంబంధించిన ఖాళీ స్థలాన్నిదర్జాగా కబ్జా చేసి అమ్ముకున్న ఆక్రమార్కులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు…
చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పోస్టర్ల ఆవిష్కరణ..!
జనంన్యూస్. 17. నిజామాబాదు. ప్రతినిధి. సిపిఐ ( ఎం.ఎల్ )న్యూ డెమోక్రసీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఎన్నికల ముందు అధికారంలోకి రాగానే వందరోజులలోఅమలు చేస్తామని ప్రకటించింది సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి…
హరికిషన్ జ్ఞాపకార్థం పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు అభినందనీయం
మునగాల పిఎసిఎస్ చైర్మన్ కందిబండ సత్యనార జనం న్యూస్ ఫిబ్రవరి 17 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సబ్జెక్టు మునగాల గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ చిల్లంచర్ల హరికిషన్ జ్ఞాపకార్థం వారి పుట్టినరోజు సందర్భంగా హరి మిత్ర మండలి ఆధ్వర్యంలో…