ప్రభుత్వ భూమి ఆక్రమణ పై ఫిర్యాదు
జనం న్యూస్,ఫిబ్రవరి18, అచ్యుతాపురం: మండలం లోని మత్స్యకార గ్రామమైన పూడిమడక రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నంబర్ 82,83 కు సంబంధించిన 80 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించి రుగుడు,జీడి తోటలను అక్రమంగా నరికి ట్రాక్టరుతో దున్నించి భూమిలో పనులు…
ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరిపిన బిఆర్ఎస్ కార్యకర్తలు..!
జనంన్యూస్. 18. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని రావుట్ల గ్రామంలో. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర రావు. మరియు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. పుట్టినరోజు వేడుకలు. రావుట్ల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. మొదట గ్రామపంచాయతీ కూడలిలో…
సామాజిక సేవలో మరో ముందడుగు- సీఎం. సహాయ నిధి చెక్కులు అందజేసిన ఆవుల రాజిరెడ్డి
జనం న్యూస్. ఫిబ్రవరి 17 . మెదక్ జిల్లా. నర్సాపూర్ . కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలోని ఏ ఆర్ ఆర్ క్యాంపు కార్యాలయంలో హత్నూర మండలానికి చెందిన పలువురు లబ్బిదారులు మెరుగైన చికిత్స కోసం సీఎం…
బిచ్కుంద ఎంఈఓ ఆఫీసులో
2008 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన… బిచ్కుంద ఫిబ్రవరి 17 జనం న్యూస్ 2008 డీఎస్సీ అభ్యర్థుల కు పోస్టింగులు ఇవ్వాలని కోర్టు ఆదేశించడంతో ఎట్టాకేలకు విద్యాశాఖ లో చలనం వచ్చి 2008 లో సెలెక్ట్ అయిన అభ్యర్థులని కామారెడ్డి జిల్లాలో పోస్టింగ్లు…
ఆశ్రమ వసతి గృహంలో చేపడుతున్న పనుల పురోగతిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
జనం న్యూస్ 17 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురి మెల్ల శంకర్ ) పాల్వంచ ఆశ్రమ వసతి గృహంలో చేపడుతున్న పనుల పురోగతిని సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వసతి గృహం…
అర్హులైన ప్రతి విద్యార్థి ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకం కు దరఖాస్తు చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్..
జనం న్యూస్ 17 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్) అర్హులైన విద్యార్థులందరూ ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకం కు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…
నందికొండలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు
ముఖ్యఅతిథిగా హాజరైన నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ ఎం సి కోటిరెడ్డి జనం న్యూస్- ఫిబ్రవరి 17- నాగార్జున సాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:-నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలో ఈరోజు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన…
నందికొండలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు
ముఖ్యఅతిథిగా హాజరైన నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ ఎం సి కోటిరెడ్డి జనం న్యూస్- ఫిబ్రవరి 17- 2025 నాగార్జున సాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలో ఈరోజు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి…
కలెక్టర్ ఆదేశాల మేరకు తడ్కల్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన ఎంపీడీవో సత్తయ్య,
జనం న్యూస్,ఫిబ్రవరి 17,కంగ్టి మండల ప్రతినిధి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలను సోమవారం ఎంపీడీవో సత్తయ్య,ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో పదవ తరగతిలో 117 మంది విద్యార్థిని విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో ఇంగ్లీష్ మీడియంలో…
అక్రమ ఇసుకను అడ్డుకున్న పోలీసులు..
జనంన్యూస్. నిజామాబాదు. ప్రతినిధి. 17 2025 నిజామాబాదు. జిల్లా. సిరికొండ మండలం.గడుకోల్ గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారం ఆoదడంతో సిరికొండ ఎస్సై ఎల్ రామ్.మరియు తన సిబ్బందితో కలిసి అట్టి అక్రమ ఇసుక రవాణాపై దాడి చేసి అక్రమంగా ఇసుక…