:కూకట్ పల్లి నియోజకవర్గం తెలంగాణనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నూతన కార్యవర్గం నియామకం.
జనం న్యూస్ ఫిబ్రవరి 15 ; కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 143 కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని శనివారం యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు అల్లం రాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాన్ని…
ఘనంగా కనకదుర్గ జాతర
జనం న్యూస్ ఫిబ్రవరి 14 చిలుకూరు (మండల ప్రతినిధి ఐనుద్దీన్) ప్రతి సంవత్సరం రెండు రోజులపాటు నిర్వహించే కనకదుర్గ జాతరను చిలుకూరు మండలంలోని జెర్రిపోతులగూడెం గ్రామంలో గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు ముందుగా రైతులు,కర్షకులు తమ వ్యవసాయ వాహనాలకు రంగు రంగుల…
దొడ్డవరం “వి ఆర్ పి” ఫై విచారణ నిర్వహించిన ఏపీ ఓ అప్పలరాజు
జనం న్యూస్ ఫిబ్రవరి 15( కొయ్యూరు రిపోర్టర్ వి కృష్ణ )మర్రివాడ పంచాయతీ దొడ్డవరం ఎన్ఆర్జీఏస్ లో విఆర్ పీ జుర్రా. సత్తిబాబు గత కొంత కాలంగా పలు అవకతవకలకు పాల్పడుతున్నారంటూ సర్పంచ్, గ్రామస్తులు, ఉపాధి కూలీలు ఆరోపణలు చేయడం విదితమే…
గిరిజన మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభించారు
హిమగిరి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సెక్రటరీ ఎం సత్తిబాబు జనం న్యూస్ ఫిబ్రవరి15( కొయ్యూరు రిపోర్టర్ వి కృష్ణ ) అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం అంతాడ పంచాయితీ కొత్తపల్లి గ్రామం లో 14/02/25 తారీఖున హిమగిరి రూరల్ డెవలప్మెంట్…
పార్టీ బలోపేతానికి కృషి చేయండి
రానున్నది వైసీపీ ప్రభుత్వమే. వెదురుపాక గ్రామ సర్పంచ్ మల్లిడి సూరారెడ్డి జనం న్యూస్ రిపోర్టర్ మండపేట నియోజకవర్గ ప్రతినిధి (ఫిబ్రవరి 15 అంగర వెంకట్)రానున్న కాలంలో వైసీపీ ప్రభుత్వం పాలనలోకి వస్తుందని వెదురుపాక గ్రామ సర్పంచ్ మల్లిడి సురారెడ్డి (పెద్దబ్బాయి) పేర్కొన్నారు.…
వరుసగా ట్రాన్స్ ఫార్మర్ దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలు
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 14.తర్లుపాడు మండలం లోని కారుమానుపల్లి తర్లుపాడు, మీర్జెపేట నాగేళ్లముడుపు గ్రామాలలో గత కొన్ని రోజుల క్రితం ఆరు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లు అపహారించారాని మరువక ముందే మరో రెండు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్…
బీర్పూర్ మండలంలో ప్రశాంతంగా మాల మహానాడు బందు..
బీర్పూర్. జనం న్యూస్ ఫిబ్రవరి 14; జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో మాల మహానాడు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తెలంగాణ బందుకు పిలుపునిచ్చిన మాల మహానాడు నాయకుల ఆదేశం మేరకు బీర్పూర్ మాల మహానాడు నాయకులు ఆధ్వర్యంలో ప్రశాంతంగా బంధు…
:రామకోటి సంస్థకు 250కిలోల గోటి తలంబ్రాలు (ఓడ్లు) అందజేశారు
భద్రాచలంలో మరోసారి రామకోటి రామరాజుకు ఘన సతెలంగాల రాష్ట్రం నుండి గజ్వేల్ లోని రామకోటి సంస్థకు అరుదైన గౌరవం -26 సంవత్సరాల రామభక్తికి మూడోసారి చోటు ఇచ్చామన్న -భద్రాచల దేవస్థానం ఏఈవో శ్రావణ్ కుమార్ జనం న్యూస్ ఫిబ్రవరి 14; తెలంగాణ…
క్షయ రహిత తెలంగాణే లక్ష్యంగానీక్షయ్ శివిర్ నిర్ధారణ శిబిరం
జనం న్యూస్ ఫిబ్రవరి 15; మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ మునగాల మండల పరిధిలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని తాడువాయి గ్రామంలో నిర్వహించిన నీక్షయ్ శివిర్ శిబిరాన్ని రేపాల ప్రాథమిక వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ వినయ్ కుమార్…
టీబీ వ్యాధిపై అవగాహన సదస్సు
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ ఫిబ్రవరి 14; పరిధిలో గల గంగులు నాచారం గ్రామ పంచాయతీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో టీబీ వ్యాధిపై అవగాహన నిర్వహించి టీబీ వ్యాధి లక్షణాలున్న వారి నుంచి కళ్ళే…