దశదినకర్మ లో పాల్గొన్న నాయకులు
జనం న్యూస్ ఫిబ్రవరి 14శాయంపేట మండలంలోని తహరాపూర్ గ్రామ నివాసురాలు బడుగు రజిత శదినకర్మ కార్యక్రమానికి పరకాల మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ రేణుకుంట్ల సదయ్య తహరాపూర్ గ్రామ మాజీ ఉప ర్పంచ్ కుక్కల బిక్షపతి తహరపూర్ గ్రామ మాజీ వార్డ్…
జై జవాన్ జైకిసాన్..!
జనంన్యూస్. 14. నిజామాబాదు నిజామాబాదు. నగరంలోని వినాయకనగర్ లో గల తెలంగాణ అమరవీరుల పార్క్ లో. అయషు డాక్టర్. న్యావనంది పురుషోత్తం ఆధ్వర్యంలో. పుల్వామా ఉగ్ర దాడిలో అమరులైన భరతమాత వీర పుత్రులకు తెలంగాణ అమరవీరుల పార్కులో మౌనం పాటించి నివాళులు…
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు ఘన నివాళి
పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 14. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్ ఈరోజు ఏన్కూరు మండల అధ్యక్షులు నల్లబోతుల రమేష్ ఆధ్వర్యంలో టి జి ఆర్ ఎస్ జూనియర్ కాలేజీలో పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు ఘన…
కొండపాక లో విద్యుత్ ఘాతం తో ఎద్దు మృతి..
▪️ఎవరి నిర్లక్ష్యం.. రైతు కి తీరని నష్టం.. ▪️ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోని అధికారులు.. ▪️రైతు దాట్ల మల్లయ్య.. జనం న్యూస్ //ఫిబ్రవరి //13//జమ్మికుంట //కుమార్ యాదవ్.. వీణవంక మండలంలోని కొండపాక గ్రామంలో మానేరు పరివాక ప్రాంతంలో పొలాల గట్టు పక్కన…
వన దేవతలకు జిఎం శ్రీ లలిత్ కుమార్ప్రత్యేక పూజలు
జనం వార్తలు;Dt.12.02.2025 ప్రాంతం: గోదావరిఖని, మండలం: రామగుండం, జిల్లా పెద్దపల్లి, తెలంగాణ.రిపోర్టర్: ఎం రమేష్బాబు శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆర్జీ 1 జిఎం శ్రీ లలిత్ కుమార్ గోదావరినది పరివాహక ప్రాంత వన దేవతలయిన…
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు బిసి రాజారెడ్డికి ఆహ్వానం
శ్రీ ఉమామహేశ్వర స్వామివార్ల కళ్యాణ , రథ, వసంతోత్సవ, తెప్పోత్సవముల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన బిసి రాజారెడ్డి.. జనం న్యూస్ నంద్యాల.. జిల్లా బనగానపల్లె.. టౌన్. రిపోర్టర్ డి మురళీకృష్ణ… జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి లో జరిగే మహాశివరాత్రి…
పోస్ట్ కార్డు తో నిరసన తెలియజేసిన మహిళా లోకం
జనం న్యూస్ //ఫిబ్రవరి //12//జమ్మికుంట //కుమార్ యాదవ్..జమ్మికుంట బి ఆర్ ఎస్వి టౌన్ అధ్యక్షుడు కొమ్ము నరేష్ ఆధ్వర్యంలో 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలుపుకోవాలని పోస్ట్ కార్డు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని…
తర్లుపాడు. చెన్నారెడ్డి పల్లె గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం.
జనంన్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 12. తర్లుపాడు మండలంలోని తర్లుపాడు మరియు చెన్నారెడ్డిపల్లి గ్రామాలలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాల్లో ఉన్న రైతు సోదరులతో కలసి క్షేత్ర…
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు . ఇచ్చిన ఆత్మీయ విందులో పాల్గొన్న మంద కృష్ణ మాదిగ
జుక్కల్ ఫిబ్రవరి 12 జనం న్యూస్ : సుదీర్ఘ కాలం పాటు ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని నడిపించి, ఎస్సీ వర్గీకరణ సాధనకు అవిశ్రాంతంగా కృషి చేసిన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నిన్న రాత్రి హైదరాబాద్…
బాలింతలకు అవగాహన సదస్సు
జనం న్యూస్, ఫిబ్రవరి 12, పెద్దపెల్లి జిల్లా ప్రతినిధి:- ఈ రోజు ధర్మారం మండలం లోని బొమ్మరెడ్డి పల్లిలో రెండు అంగన్వాడీ కేంద్రాలలో మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారత…