• March 4, 2025
  • 37 views
తర్లుపాడు మండలంలోని పోతలపాడు. కందల పల్లె గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 4. తర్లుపాడు మండలంలోని పోతలపాడు మరియు కందల్లపల్లె గ్రామాలలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అధికారి శ్రీ టి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ…

  • March 4, 2025
  • 27 views
జమ్మికుంటలో విద్యోదయ విద్యాసంస్థల 32వ వార్షికోత్సవ సంబరాలు

జనం న్యూస్ // మార్చ్ // 4 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట పట్టణంలోని విద్యోదయ విద్యాసంస్థలలో 32వ వార్షికోత్సవ సంబరాలు మరియు 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. విద్యోదయ పాఠశాల డైరెక్టర్…

  • March 4, 2025
  • 25 views
ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా వ్యవస్థలు, సామాజిక కార్యకర్తలు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 4 రిపోర్టర్ సలికినిడి నాగరాజు సమన్వయతో కృషి చేస్తే హెచ్ఐవి ఎయిడ్స్ ను సమాజం నుండి పూర్తిస్థాలు నిర్మించడం సాధ్యమవుతుందని హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైద్య ఆరోగ్య…

  • March 4, 2025
  • 25 views
వరిలో అగ్గి తెగులు నివారణ చర్యలు పాటించాలి

జనం న్యూస్ మార్చి 05(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్టు – మునగాల గ్రామంలోని వరి పొలాలను కోదాడ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఎల్లయ్య, మండల వ్యవసాయ అధికారి రాజుతో కలిసి పొలాలను పరిశీలించడం జరిగింది.వరి పొలంలో ప్రస్తుతం…

  • March 4, 2025
  • 23 views
నర్సరీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

గ్రామాల్లో నర్సరీలపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి మండల ప్రత్యేక అధికారి శిరీష జనం న్యూస్ మార్చి 05(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్టు- నర్సరీలో మొక్కలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, గ్రామస్తులకు అవసరాలకు అనుగుణంగా మొక్కలు పెంచాలని జెడ్పీ సీఈవో…

  • March 4, 2025
  • 26 views
రక్తదానం ప్రాణదానంతో సమానం

జనం న్యూస్,పార్వతీపురం మన్యం జిల్లా,, మార్చి 4, (రిపోర్టర్ ప్రభాకర్): రక్తదానం ప్రాణదానం తో సమానమైనదని జిల్లా కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్  అన్నారు.  మంగళవారం లైన్ మేన్ దివాస్ పురస్కరించుని  ఎ పి డి సి ఎల్ ఆధ్యర్యంలో కార్యాలయ వద్ద నిర్వహించిన ‘నేను సైతం ‘ రక్తదాన శిబిరాన్ని…

  • March 4, 2025
  • 98 views
తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పదవికి వెంటనే రాజీనామా చేయాలి

జగిత్యాల జిల్లా సేవాదళ్ అధ్యక్షులు అందే మారుతి ( జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరపు శ్రీనివాస్ ) జనం న్యూస్, మార్చ్ 4, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్సీగా గెలుపొంది…

  • March 4, 2025
  • 21 views
అంగన్వాడీలను అక్రమ అరెస్టులను ఖండించండి. సిఐటియు.

అరెస్ట్ అయిన అంగన్వాడీలను వెంటనే విడుదల చేయాలి. సిఐటియు డిమాండ్. జుక్కల్ మార్చి 4 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలను రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను ప్రజావాణిలో ప్రజా దర్బార్ హైదరాబాదులోని…

  • March 3, 2025
  • 23 views
బీరప్ప జాతరలో పాల్గొన్నమాజీ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్

జనం న్యూస్ మార్చి 3 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం అజ్జమర్రి గ్రామంలో సోమవారం శ్రీ బీరప్ప స్వామి జాతరలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్ జాతరలో పాల్గొని…

  • March 3, 2025
  • 26 views
శ్రీ బీరప్ప జాతరలో పాల్గొన ఆవుల రాజిరెడ్డి

జనం న్యూస్ మార్చి 3 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో అజ్జామర్రి గ్రామములో సోమవారం శ్రీ బీరప్ప జాతరలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి. బీరప్ప జాతర మహోత్సవానికి 50వేల రూపాయల…

Social Media Auto Publish Powered By : XYZScripts.com