డిప్యూటీ సీఎంను కలిసిన అఖిల భారతీయ మాలి మహా సంఘ నాయకులు
జనం న్యూస్ పిబ్రవరి 10 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి: అఖిల భారతీయ మాలి మహా సంఘం జాతీయ, రాష్ట్ర, అదిలాబాద్ ఉమ్మడి జిల్లాల నేతలు హైదరాబాదులోని మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను అఖిల…
విఠళేశ్వర స్వామి దేవాలయ మొదటి వార్షికొత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
జనం న్యూస్ ఫిబ్రవరి 10 మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ప్రతి నిధి యల్ సంగమేశ్వర్ సోమవారం పాపన్నపేట మండల కేంద్రంలోని పొడచ్చనపల్లి గ్రామంలో విఠళేశ్వర స్వామి దేవాలయ మొదటి వార్షికొత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే.. ఈ రోజు పొడ్చానపల్లి గ్రామంలో విట్టేళేశ్వర…
ఆసిఫాబాద్ లో ఊరూరా సాఫ్ట్ వేర్
జనం న్యూస్ 10.ఫిబ్రవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సెంటర్ ఫర్ సిటిజన్ రైట్స్ ఆధ్వర్యంలో, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ (CTE) ఆధ్వర్యంలో “సాఫ్ట్వేర్ అవగాహన కార్యక్రమం” విజయవంతంగా నిర్వహించబడింది. IIT ప్రొఫెసర్ & కోర్సు…
శ్రీ సీతారామచంద్రస్వామి శ్రీ రాజ రాజేశ్వర స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం
జనం న్యూస్ అందోల్ జోగిపేట్ మున్సిపల్ సంగారెడ్డి జిల్లా శనివారంజోగిపేట్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో ఈరోజు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ ప్రతిష్ట మహోత్సవం వైదిక శాస్త్ర పరంగా నిర్వహించబడినది శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారి ఆలయం పక్కనే…
బేడ బుడగ జంగాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ ని నియమించాలి..▪️
హైదరాబాదులో 1000 గజాల స్థలం మంజూరు చేసి భవన నిర్మించాలి..▪️ దాసరి ఒలియో దాసరి కులాలను ఎస్సీ ఉప కులాల నుండి తొలగించాలి..▪️ బేడ బుడగ జంగం, జన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిరిపాటి వేణు.. పయనించే సూర్యడు //ఫిబ్రవరి //8//హుజురాబాద్…
కుట్రలు చేసి జనాభా తగ్గించిన కాంగ్రెస్ ప్రభుత్వం
జనం న్యూస్ ఫిబ్రవరి 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో బీసీ జనాభాను కావాలనే కుట్రలు చేసి తగ్గించారని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక నాయకులు దామెరకొండ కొమురయ్య అన్నారు మండలంలోని…
బుద్ధవనం శిల్పాలలో సిద్ధార్థుని జీవితం అద్భుతం!
కొనియాడిన దక్షిణాసియా బౌద్ధ బిక్షువులు శిల్పాలను వివరించిన శివనాగిరెడ్డి జనం న్యూస్- ఫిబ్రవరి 8- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్దవనం లో శనివారం అంతర్జాతీయ బౌద్ధ భిక్షువులు కలయ తిరిగి…
నందికొండ మున్సిపాలిటీ లో ఉరి వేసుకుని యువకుడి మృతి
జనం న్యూస్- ఫిబ్రవరి 8- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ నాలుగవ వార్డు ఇంటి నెంబర్ ఈ /428 లో నివసిస్తున్న బండ్ల సందీప్ కుమార్ (వయస్సు 29) తండ్రి పేరు రంగయ్య అనే…
శ్రీ సీతా రామచంద్రుల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే విజయ్ కుమార్
అచ్యుతాపురం(జనం న్యూస్):మునగపాక మండలం తిమ్మరాజుపేట గ్రామంలో గల రామాలయంలో శ్రీశ్రీశ్రీ సీతా రామచంద్రుల విగ్ర ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ను ఆలయ కమిటీ వారు ఆహ్వానించి అర్చకులుచే…
గంగాపూర్ జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు-
గంగాపూర్ జాతర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు జనం న్యూస్ పిబ్రవరి 08 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం లోని గంగాపూర్ గ్రామంలో కొలువుదీరిన శ్రీ…