• February 7, 2025
  • 46 views
బీసీలకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్..

జనంన్యూస్. 07.నిజామాబాదు. ప్రతినిధి.( శ్రీనివాస్)నిజామాబాదు.భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ. మాట్లాడుతు.తెలంగాణ ప్రభుత్వం కులగణన గొప్పగా చేసాము, మా అంత గొప్ప పార్టీ,గొప్ప నాయకులు దేశంలో ఎవరు లేరన్నట్టు…

  • February 7, 2025
  • 28 views
నిరుపేదలకు ఆసరాగా సీఎం రిలీఫ్ ఫండ్

జనం న్యూస్- ఫిబ్రవరి 7- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:-నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ నాలుగవ వార్డ్ కు చెందిన దుబ్బ ముత్తయ్య ఐదవ వార్డుకు చెందిన వి శ్రీను ఇటీవల కాలంలో అనారోగ్యానికి గురవడంతో సీఎం రిలీఫ్ ఫండ్…

  • February 7, 2025
  • 26 views
తాళ్ళరాంపూర్ లోపిరమిడ్ ధ్యానమందిరభూమి పూజ చేసిన-* పలుగుట్ట రాములు మహారాజు

జనం న్యూస్ ఫిబ్రవరి 06: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలములోని తాళ్ళ రాంపూర్ లోగురువారం రోజునా నందిపేట్ (పలుగుట్ట)బాలయోగి రాములు మహారాజు బద్దం దేవేందర్ ఇంటి పైన పిరమిడ్ ధ్యాన మందిర నిర్మాణం కొరకు భూమి పూజ చేశారు. మహారాజు మాట్లాడుతూ…

  • February 7, 2025
  • 33 views
సింగరేణి సంస్థను రక్షించడానికి మరో ఉద్యమం తప్పదు

ఎమ్మెల్యే కూనంనేని జనం న్యూస్ 06 (కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమెల్ల శంకర్ )భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..కొత్తగూడెం బాబు క్యాంపు లోని సీపీఐ కార్యాలయంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం…

  • February 7, 2025
  • 29 views
సామాజిక ముసుగులో ఉన్న భూ ఖబ్జాదారులా అరెస్ట్..

చట్టాన్ని అతిక్రమిస్తే శిక్ష తప్పదు..▪️షేక్ సాబీర్ అలీ, కాటిపల్లి రాజు అరెస్ట్..▪️ పట్టణ సిఐ వరగంటి రవి.. జనం న్యూస్// ఫిబ్రవరి 7 // జమ్మికుంట// కుమార్ యాదవ్..జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లికి చెందిన షేక్ షాబీర్ అలీ, కాటేపల్లి రాజుని…

  • February 7, 2025
  • 23 views
దశదినర్మ లో పాల్గొన్న బీ ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి

జనం న్యూస్ ఫిబ్రవరి 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి ; శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామ మాజీ సర్పంచ్ గోలి మహేందర్ రెడ్డి తండ్రి *కీ,శే,నారాయణరెడ్డి దశదినకర్మకు హాజరై వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు, అనంతరం…

  • February 7, 2025
  • 22 views
కాలువలలో చెత్త వేస్తే కఠిన చర్యలు: VMC

జనం న్యూస్ 07 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్కాలువలలో చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విజయనగరం నగర పాలక సంస్థ కమిషనర్‌ నల్లనయ్య హెచ్చరించారు. నగర పాలక సంస్థలో కాలువలలో పేరుకుపోయిన పూడికలను గురువారం పారిశుద్ధ్య కార్మికులతో…

  • February 7, 2025
  • 22 views
అద్దెలు చెల్లించని షాపులకు తాళాలు

జనం న్యూస్ 07 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్విజయనగరం నగర పాలక సంస్థలో అద్దెలు చెల్లించని షాపులపై మున్సిపల్‌ అధికారులు చర్యలు తీసుకున్నారు.నగర పాలక సంస్థలో మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో అద్దె బకాయిలు ఉన్న షాపులకు వెళ్లి తాళాలు…

  • February 7, 2025
  • 26 views
వెయిట్‌ లిఫ్టింగ్‌కు పుట్టినిళ్లు ‘కొండవెలగాడ’

జనం న్యూస్ 07 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్వెయిట్‌ లిఫ్టింగ్‌కు పుట్టినిల్లు కొండవెలగాడ తన పేరును సార్థకం చేసుకుంది. వల్లూరి శ్రీనివాసరావు, మత్స సంతోషి లాంటి సీనియర్‌ లిష్టర్లు ఈ గ్రామం నుంచే వెళ్లి కామన్‌ వెల్త్‌లో ఛాంపియన్స్‌గా…

  • February 7, 2025
  • 26 views
ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలి||

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్జనం న్యూస్ 07 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషను వెలువడడంతో జిల్లాలో ఎన్నికల కోడ్ను కఠినంగా అమలు చేయాలని,ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను…

Social Media Auto Publish Powered By : XYZScripts.com