గురుకులం, గుండెచప్పుడు.
జనం న్యూస్, 5 ఫిబ్రవరి, 2025, దిగ్వాల్ గ్రామం, కోహిర్ మండలం, సంగారెడ్డి జిల్లా. జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతల గట్టు నర్సిములు )తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలలో, 5 వ, తరగతిలో ప్రవేశం పొందడానికి, ఆన్లైన్లో అప్లికేషన్ ప్రక్రియ…
మహాప్రస్థానం అభివృద్ధికి 61127/- రూపాయలుఆర్ధికసహాయం అందించిన పెరుమాళ్ళ బాలమోహన రావు
జనం న్యూస్ తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 5. తర్లుపాడు లో గల హిందూ స్మశాన అభివృద్ధికి అడిగిన వెంటనే పెరుమాళ్ళ బాలమోహన్ రావు 61127/- రూపాలు సహాయాన్ని అందించారాని హిందూ స్మశానం ను అభివృద్ధి చేస్తున్న కశెట్టి జగన్ బాబు తెలిపారు…
రైతుల ఆదాయం పెరగడానికి ఎఫ్ పి ఓ ముఖ్యం
రైతు ఉత్పత్తిదారుల సంస్థ రైతులకు ఎంతో మేలు ఏఈఓ సంతోష్, జనం న్యూస్,ఫిబ్రవరి 05,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని నాగూర్ కే గ్రామంలో ఎఫ్ పి ఓ గురించి రైతులకి అవగాహన కల్పించిన వ్యవసాయ విస్థిర్ణాధికారి సంతోష్, ఈ…
డప్పు వాయిద్యాన్ని ప్రపంచ గిన్నిస్ బుక్ లో నమోదు చేసిన అంబాల ప్రభాకర్..
జనం న్యూస్// ఫిబ్రవరి //5//జమ్మికుంట //కుమార్ యాదవ్.. వెలివేయబడ్డ డప్పును వెలుగులోకి తీసుకువచ్చిన డప్పు వాయిద్యాన్ని ప్రపంచ గిన్నిస్ బుక్ లో నమోదు చేసిన అంబాల ప్రభాకర్ (ప్రభు)..లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమం కోసం కరీంనగర్ జిల్లా డప్పు కలామండలి…
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్
జనం న్యూస్ పిబ్రవరి 05 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం లోన్ వెల్లి గ్రామంలోని ఎంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో కొత్తపల్లి వెంకటలక్ష్మి- చంద్రయ్య మెమోరియల్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ విద్యార్థులకు…
నకిలీ పత్రాలు తయారుచేసి,భూమి కబ్జా చేయడానికి ప్రయత్నించిన, కబ్జాదారులు..
నిజం తెలుసుకోకుండా వెళ్లడం నాది తప్పే..▪️ దళిత నాయకుడు అంబాల రాజు.. జనం న్యూస్ //ఫిబ్రవరి 5//జమ్మికుంట //కుమార్ యాదవ్..గత కొద్ది రోజులుగా, కాటిపల్లి లక్ష్మి సంబంధించిన ఆరు గుంటల భూమి.. విషయంలో.. పోలీస్ మరియు రెవెన్యూ యంత్రాంగాన్ని తప్పు పట్టిన..…
నివేశన స్థలాలపై ప్రకటనలు కాదు ప్రభుత్వం కార్యచరణ ప్రకటించాలి
✍️జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 5 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ✍️అర్హులైన ప్రతి ఒక్కరికీ నివేశన స్థలాలు అందేవరకు సీపీఐ పోరాటంసీపీఐ జిల్లా కార్యదర్శి ఎ మారుతీ వరప్రసాద్చిలకలూరిపేట:అర్హులైన ప్రతి పేదవారికి నివేశన స్థలాలు అందేవరకు సీపీఐ అండగా…
అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికిన సిరికొండ నాయకులు..!
జనంన్యూస్. 05.నిజామాబాదు. ప్రతినిధి.భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షునిగా రెండవసారి ఎన్నికైన తర్వాత . ఢిల్లీకి పోయి పెద్దల ఆశీర్వాదం తీసుకొని అందరి సహకారంతో తెలంగాణలోనే నిజామాబాద్ జిల్లాను నెంబర్ వన్ స్థానంలో నిలుపుతాను అని పార్టీ నామీద నమ్మకంతో…
తడ్కల్ లో 41వ అఖండ హరినామ సప్తాహము
మాఘవారిని పురస్కరించుకొని వైష్ణవ సాంప్రదాయ అఖండ హరినామ సప్తాహ జనం న్యూస్,ఫిబ్రవరి 05,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని స్థానిక శ్రీ రుక్మిణి పాండురంగ మందిరములో మాఘవారిని పురస్కరించుకొని శ్రీ రుక్మిణి పాండురంగని ప్రత్యేక అభిషేక పూజలు…
కాంగ్రెస్ ప్రభుత్వం బి సి లకు పెద్దపిటా..!
జనంన్యూస్. నిజామాబాదు. ప్రతినిధి : నిజామాబాదు రూరల్ సిరికొండ.రూరల్ కాంగ్రెస్ నాయకుడు ఉమ్మజి నరేష్ మాట్లాడుతూ. రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ దేశంలో ఎక్కడా లేని విధంగా కులగనన చేపట్టి నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులాలవారీగా లెక్క తేల్చేసి బీసీలకు…