• February 28, 2025
  • 31 views
విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి” ఘనంగా నేషనల్ సైన్స్ డే

జనం న్యూస్ ఫిబ్రవరి 28 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల”లో భౌతిక శాస్త్రం విభాగం ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్…

  • February 28, 2025
  • 27 views
కోదాడ డివిజన్ పరిధిలో త్రాగునీటి సరఫరాకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలి

ప్రతి ఇంటికి నాణ్యమైన త్రాగునీరు అందాలి రానున్న వేసవికి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి ఉపాధి హామీలో లేబర్ మొబిలైజేషన్ ఎక్కువ ఉండెల చర్యలు తీసుకోవాలి అన్ని గ్రామ పంచాయతీ బోర్వెల్స్ వద్ద రీఛార్జ్ స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవాలి జిల్లా కలెక్టర్…

  • February 28, 2025
  • 29 views
ఘనంగా సైన్స్ దినోత్సవ వేడుకలు

జనం న్యూస్ // ఫిబ్రవరి // 28 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జాతీయ సైన్స్ దినోత్సవంపురస్కరించుకొని జమ్మికుంట బాలుర ఉన్నత పాఠశాలలో సైన్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. జమ్మికుంట మండల విద్యాధికారి హేమలత పాల్గొని విద్యార్థులు…

  • February 28, 2025
  • 104 views
డ్రగ్స్,సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

సమాజంలో పెరుగుతున్న సైబర్‌ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉంటూనే, డయల్‌ – 100 పై అవగాహన కలిగి ఉండాలి మానవ తప్పిదం వల్లే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి జనం న్యూస్ మార్చి 01 మునగాల మండల ప్రతినిధి (మునగాల…

  • February 28, 2025
  • 25 views
మహాదేవ్ శోభాయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు….

బిచ్కుంద ఫిబ్రవరి 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని కాశీ విశ్వనాథ మఠాధిపతి శ్రీ సోమాయప్ప ఆధ్వర్యంలో జరిగిన మహా దేవ్ శోభ యాత్రలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మరియు మాజీ శాసనసభ్యులు హనుమంత్…

  • February 27, 2025
  • 44 views
బట్టాపూర్ మహిళ పోలీస్ రాష్ట్రమహిళ కబడ్డీ జట్టులో చోటు

జనం న్యూస్ ఫిబ్రవరి 27:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ తండాకు చెందిన మూడ్ గంగారాం లక్ష్మి దంపతులకూతురుగోదావరి రాష్ట్ర మహిళాపోలీస్ కబడ్డీ జట్టులో స్థానం దక్కినట్లు వచ్చే నెల మార్చి 2నుండి 6వరకు పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ లో జరిగే…

  • February 27, 2025
  • 46 views
రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్.. హైదరాబాద్ రైజింగ్.. అన్నప్పుడు మొదట్లో కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. జరుగుతున్న పరిణామాలతో ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. ప్రపంచమంతా ఒప్పుకుంటోంది. తెలంగాణ రైజింగ్.. హైదరాబాద్ రైజింగ్.. ఇక ఆగదు” అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

జనం న్యూస్ ఫిబ్రవరి 28, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) హైదరాబాద్ మాదాపూర్‌లో హెచ్‌సీఎల్ టెక్స్ గ్లోబల్ డెలివరీ సెంటర్‌ (HCL Tech’s Global Delivery Center)ను ముఖ్యమంత్రి గారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…

  • February 27, 2025
  • 76 views
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డివో

జనం న్యూస్ ఫిబ్రవరి 27(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) సబ్జెక్టు మునగాల మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని బుధవారం కోదాడ ఆర్డివో సూర్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన…

  • February 27, 2025
  • 30 views
నీల వైష్ణవి జన్మదినం సందర్భంగా బొమ్మల గుడి శివాలయంలో అన్నదానం

జనం న్యూస్ //ఫిబ్రవరి 27// జమ్మికుంట // కుమార్ యాదవ్.. వీణవంక కు చెందిన నీల నాగరాజు శ్రీలత ల పుత్రిక నీల వైష్ణవి 9వ జన్మదినం సందర్భంగా, జమ్మికుంట పట్టణంలోని శివాలయంలో సుమారు 200 మందికి అన్నదానం, స్వీట్లు పంపిణీ…

  • February 27, 2025
  • 29 views
విశాఖలో మర్దర్‌ చేసిన విజయనగరం వ్యక్తి

జనం న్యూస్ 27 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి విశాఖలో దారుణ హత్య చేశాడు. రామతీర్ణానికి చెందిన వై. శ్రీను, విశాఖలోని రామ్‌నగర్‌కు చెందిన ఆనంద్‌ ఇద్దరూ కలిసి సోమవారం రాత్రి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com