పోగొట్టుకున్న ఫోనులు అప్పగింత..!
జనంన్యూస్. 04.నిజామాబాదు. ప్రతినిధి.నిజామాబాదు.సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెలలో మైలారం గ్రామానికి చెందిన అజయ్ బాగ్.అనే వ్యక్తి తన యొక్క ఫోన్ పోగొట్టుకోవడం జరిగింది. మరియు కొండాపూర్ గ్రామానికి చెందిన అజ్మీరా సంతోష్ అనే వ్యక్తి కూడా తన ఫోన్…
న్యావనంది హైస్కూల్లో ఆకస్మిక తనిఖీ..!
జనంన్యూస్. 04. నిజామాబాదు. ప్రతినిధి.నిజామాబాదు జిల్లా సిరికొండ మండలం న్యావానంది గ్రామంలో గల జిల్లా పరిషత్ హై స్కూల్ న్యావనంది లో మధ్యాహ్న భోజనం పిల్లలకు మెనూ ప్రకారము పెడుతున్నారా లేదా అని తహసీల్దార్ రవీందర్ రావు.ఆకస్మికంగా తనిఖీ చేశారు పిల్లలకు…
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి జరిగే అన్యాయంపై కాంగ్రెస్ పార్టీ నిరసనలు
జనం న్యూస్ ఫిబ్రవరి 4 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ పార్టీ నిరసనలు కొనసాగుతున్నాయి టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ పిలుపుమేరకు కూకట్పల్లి నియోజకవర్గంలో సోమవారం రోజున సాయంత్రం మూసాపేట చౌరస్తా వద్ద…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీ కలసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
జనం న్యూస్ , ఫిబ్రవరి 4,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,నీ ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్,అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో మర్యాద పూర్వకంగా కలసి పుష్ప గుచ్చం…
స్థానిక ఎన్నికల్లో కష్టపడి పని చేయాలి బీ ఆర్ ఎస్ నాయకులు
జనం న్యూస్ ఫిబ్రవరి 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామంలో సంస్థల ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ పార్టీ గెలుపు లక్ష్యంగా పనిచేస్తామని కొప్పుల గ్రామ శాఖ అధ్యక్షులు మేకల వెంకటేశ్వర్లు అన్నారు ఈ…
గురుకుల పాఠశాలలో, ప్రవేశానికి ఆహ్వానం.
జనం న్యూస్, 4 ఫిబ్రవరి, 2025, దిగ్వాల్ గ్రామం, కోహిర్ మండలం, సంగారెడ్డి జిల్లా.( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతల గట్టు నర్సిములు )తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలలో, 5 వ, తరగతిలో ప్రవేశం పొందడానికి, ఆన్లైన్లో అప్లికేషన్ ప్రక్రియ…
7 న హైదరాబాద్ లో జరగనున్న లక్షల డప్పులు వేల గొంతుల వాల్ పోస్టర్లు కరపత్రం ఆవిష్కరణ
జనం న్యూస్ ఫిబ్రవరి 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి దామెర మండలంలోని పులుకుర్తి గ్రామంలోవేల గొంతులు – లక్షల డప్పుల మహా ప్రదర్శన వాల్ పోస్టర్ , కరపత్ర ఆవిష్కరణపులుకుర్తి గ్రామంలో యం ఆర్ పి ఎస్ వ్యవస్థాపక…
పంచాయితీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించిన
జనం న్యూస్ 04 ఫిబ్రవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ తెలంగాణ జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లాదివ్యాంగులకు గ్రామపంచాయతీలో రిజర్వేషన్ కల్పించండి తర్వాతనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని భారత వికలాంగుల…
ఫతేనగర్ డివిజన్ పరిధిలో పర్యటించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
జనం న్యూస్ ఫిబ్రవరి 4 కూకట్పల్లి శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫతేనగర్ డివిజన్లోని కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్, మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ మరియు అధికారులుతో కలసి డివిజన్ లోని స్మశాన వాటికలను పరిశీలించారు.…
గురుకులాలకు, ఆహ్వానం.
జనం న్యూస్, 4 ఫిబ్రవరి, 2025, దిగ్వాల్ గ్రామం, కోహిర్ మండలం, సంగారెడ్డి జిల్లా.( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతల గట్టు నర్సిములు )తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలలో, 5 వ, తరగతిలో ప్రవేశం పొందడానికి, ఆన్లైన్లో అప్లికేషన్ ప్రక్రియ…