పురుగుల మందు తాగి ఉద్యోగి ఆత్మహత్యాయత్నం.
జన న్యూస్ ఫిబ్రవరి 3 నడిగూడెం పురుగుల మందు తాగి ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రంలో జరిగింది. మండల కేంద్రంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో స్టాఫ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న బీరవల్లి సుధాకర్ రెడ్డి సోమవారం…
లక్షడప్పుకులు వేలగొంతుల మహాసభవాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మార్పీఎస్ & ఎం.ఎస్. పి.జిల్లానాయకులు
జనం న్యూస్ ఫిబ్రవరి 04 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ మునగాల:మండలకేంద్రంలో స్థానిక అంబేద్కర్ విగ్రహంవద్ద ఎమ్మార్పీఎస్ & ఎం.ఎస్.పి. మండలఅధ్యక్షులు,గుడిపాటి కనకయ్యమాదిగ,లంజపల్లి శ్రీను మాదిగ ఆధ్వర్యంలో,లక్ష డప్పుకులు వేలగొంతుల,మహాసభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు, ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ &…
పశువుల అక్రమ అడ్డాలపై మెరుపు దాడులు
అక్రమంగా రవాణా కు సిద్ధం గా ఉన్న 100 పై గా పశువులు స్వాధీనం జనం న్యూస్ పిబ్రవరి 03 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమరం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ వాంకిడి…
పూడిమడకలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
అచ్యుతాపురం(జనం న్యూస్): మండలం లోని మత్స్యకార గ్రామమైన పూడిమడక రెవెన్యూ పరిధిలో ఉన్న ప్రభుత్వ స్థలాలను పలు చోట్ల కొందరు వ్యక్తులు ఆక్రమించుకుని దుకాణాలు ఏర్పాటు కోసం ముందుకు వెళ్తున్న పంచాయతీ యంత్రాంగం తమకు ఏమి తెలియనట్లు పట్టించుకోకుండా ఉండటం పట్ల…
వివేకానందలో వసంత పంచమి వేడుకలు.
జనం న్యూస్ :3 ఫిబ్రవరి సోమవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జ్ : సుబ్ర పట్టణం భారత్ నగర్ లోని వివేకానంద విద్యాలయం లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమములో నాగేందర్ పంతులు పిల్లలకు అక్షరాభ్యాసము చేసారు.కార్యక్రమములో పాఠశాల ప్రిన్సిపాల్ యాళ్ల…
బ్రాండిక్స్ అధిస్తాన్ కార్మికులకు వేతనాలు పెంచాలని సీఐటీయూ నిరసన
అచ్యుతాపురం(జనం న్యూస్):బ్రాండిక్స్ కార్మికులకు 15 వేలు వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.రాము, మండల కార్యదర్శి కె సోము నాయుడు డిమాండ్ చేశారు. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న మహిళలకు అండగావున్న సీఐటీయూ నాయకుల అక్రమ అరెస్టులు,నిర్బంధ…
జర్నలిస్టు అకాల మరణం బాధాకరం
మేడవరపు రంగనాయకులు జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 3 రిపోర్టర్ సలికినిడి నాగరాజు నివాళులు అర్పించిన తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు మట్టి ఖర్చులకు రూ. 10 వేలు ఆర్థికసాయం అందజేత గుంటూరు :…
శ్రీవాణి స్కూల్లో వసంత పంచమి వేడుకలు
జనం న్యూస్:3 ఫిబ్రవరి సోమవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి:సరస్వతి అమ్మవారి జన్మదినం సందర్భంగా శ్రీ వాణి స్కూల్ భారత్ నగర్ లో సరస్వతి అమ్మవారికి పూజ ,గణపతి పూజ,కుంకుమార్చన , అక్షరాభ్యాస కార్యక్రమాలు ఘనంగా సోమవారం రోజున నిర్వహించారు. ఈ సందర్భంగా…
బోధి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలోఘనంగా వసంత పంచమి వేడుకలు
జనం న్యూస్:3 ఫిబ్రవరి సోమవారం ;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి; సిద్దిపేట పట్టణం బోధి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి భాస్కర్ మరియు పాఠశాల డైరెక్టర్ శ్రీ మల్లిక పాల్గొని…
పి ఎం మోదీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్. అభివృద్ధి నిరోధకులు కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్ష..
హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శనిగరపు సాహు… జనం న్యూస్ 3 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో సాహు.మాట్లాడుతూ తెలంగాణ పైన కేంద్రం విద్వేషం చూపుతుంది…