సూర్య రిపోర్టర్ మరియు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం సభ్యులు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 3 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ఎస్. శివశంకర్ మృత దేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ వద్ద దర్శించి, నివాళులు అర్పించిన తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు రంగనాయకులు మరియు…
10 ఏళ్లు కూటమిప్రభుత్వం, చంద్రబాబు అధికారంలో ఉండాలి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 3 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ఏపీ దేశంలో నెంబర్-1 గా ఎదగాలన్నదే రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మాజీమంత్రి ప్రత్తిపాటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీయే కూటమినేతల ప్రధాన లక్ష్యం కావాలి పుల్లారావు. వైసీపీ…
గ్రాండ్ టెస్ట్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు వీరే
జనం న్యూస్ ఫిబ్రవరి 04 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ఆదివారం కోదాడ పట్టణంలో కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించిన గ్రాండ్ టెస్ట్ విజేతల పేర్లను సోమవారం…
డప్పుల దరువులు ప్రభుత్వానికి గుండెల్లో దడ దడలు
జనం న్యూస్ 2 ఫిబ్రవరి భీమారం మండల ప్రతినిధి కాజీపేట రవి ) -కాసిపేట రవి జనం న్యూస్ ప్రతినిధి -భీమారం మండలం ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడుఒక జాతి యొక్క హక్కుల కొరకై మాదిగ, మాదిగ ఉపకులాల కొరకై 30ఏండ్ల సుదీర్ఘ…
పంట పొలాలను పరిశీలించినఏరువాక కేంద్రం సంగుపేట -శాస్త్రవేత్తలు
జనం న్యూస్ ఫిబ్రవరి 3 మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండుర్ గ్రామంలో ఏరువాక కేంద్రం – సంగుపేట్ శాస్త్రవేత్తలు మరియు పంట పొలాలను పరిశీలించడం జరిగింది , ప్రధానంగా ఈ యాసంగిలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు మరియు సాగులో…
సూర్యుడు అస్తమిస్తే చాలు మందుబాబులు ఉదయిస్తారు *
జనం న్యూస్ 2 జనవరి భీమారం మండల ప్రతినిధి (కాసిపేట రవి )= భీమారం మండలం నర్సింగాపూర్ గ్రామపంచాయతీ బస్టాండ్ నుండి ఖాజీపల్లి బస్టాండ్ సమీపలలో ఖాళీ స్థలంలో చీకటి పడితే చాలు మందుబాబులకు అడ్డలుగా మారుతుంది.చుట్టుపక్కల జనసంద్రం లేని కారణంగా…
: మెదక్ జిల్లా అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలసిన చిలిపిచేడ్ మండలబిజెపి కార్యకర్తలు
జనం న్యూస్ ఫిబ్రవరి 3 చిలిపి చెడు మండల ప్రతినిధిమెదక్ జిల్లా చిలిపిచేడు మండలం నుండిబీజేపీ మెదక్ జిల్లా నూతన అధ్యక్షులు గా ఎన్నిక అయినా వాల్దాస్ మల్లేష్ గౌడ్ ని మర్యాద పూర్వకంగా కలిసి సన్మణించిన బీజేపీ చిలిపిచేడ్ మండల…
సిపిఎం ధరూర్ మండల ప్రెస్ నోట్గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అధిక నిధులు కేటాయించాలి. సిపిఎం డిమాండ్
జనం న్యూస్ 03 ఫిబ్రవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ తెలంగాణ జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా :- కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను సవరించి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అధిక…
అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు నిరసన, ధర్నా… …
జనం న్యూస్ ఫిబ్రవరి 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలో బీజేపీ కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి…. ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు డిమాండ్ చేశారుకేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణకు ఒక్క రూపాయి నిధులు కేటాయించలేదని…
కుండలేశ్వరం రోడ్డుకు మహర్దశ
జనం న్యూస్ ఫిబ్రవరి 3 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)కాట్రేనికోన ఆర్ అండ్ బి రోడ్డు నుండి కుండలేశ్వరం వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డుకు మహర్దశ పట్టనున్నది. సుమారు ఐదు కిలోమీటర్ల మేర రోడ్డు ఆధునికీకరణకు రూ 5 కోట్లతో…