సిపిఎం ధరూర్ మండల ప్రెస్ నోట్గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అధిక నిధులు కేటాయించాలి. సిపిఎం డిమాండ్
జనం న్యూస్ 03 ఫిబ్రవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ తెలంగాణ జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా :- కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను సవరించి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అధిక…
అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు నిరసన, ధర్నా… …
జనం న్యూస్ ఫిబ్రవరి 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలో బీజేపీ కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి…. ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు డిమాండ్ చేశారుకేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణకు ఒక్క రూపాయి నిధులు కేటాయించలేదని…
కుండలేశ్వరం రోడ్డుకు మహర్దశ
జనం న్యూస్ ఫిబ్రవరి 3 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)కాట్రేనికోన ఆర్ అండ్ బి రోడ్డు నుండి కుండలేశ్వరం వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డుకు మహర్దశ పట్టనున్నది. సుమారు ఐదు కిలోమీటర్ల మేర రోడ్డు ఆధునికీకరణకు రూ 5 కోట్లతో…
జనం న్యూస్ 2 జనవరి భీమారం మండల ప్రతినిధి (కాసిపేట రవి )=
భీమారం మండలం నర్సింగాపూర్ గ్రామపంచాయతీ బస్టాండ్ నుండి ఖాజీపల్లి బస్టాండ్ సమీపలలో ఖాళీ స్థలంలో చీకటి పడితే చాలు మందుబాబులకు అడ్డలుగా మారుతుంది.చుట్టుపక్కల జనసంద్రం లేని కారణంగా ఎక్కువ శాతం ఎక్కడపడితే అక్కడ మద్యం సేవించి ఖాళీ బాటిళ్లను సైతం అక్కడే…
రామడుగు పట్టా భూముల సమస్యలపై ఆందోళనలు..!జనంన్యూస్. 03.నిజామాబాదు. ప్రతినిధి.
ప్రాజెక్టు రామడుగు పట్టా భూముల సమస్యలను విస్మరిస్తే తగినబుద్దిచెప్తాం సిపిఐ(ఎం-ఎల్)మాస్ లైన్ రాష్ట్రనాయకులు పి. రామకృష్ణ డిమాండ్.ప్రాజెక్టు రామడుగు పట్టా భూముల సమస్యలపై ఆందోళనలను ఉధృతంచేస్తాం అని, ప్రాజెక్టు రామడుగు పట్టా భూముల సమస్యలను విస్మరిస్తే తగినబుద్దిచెప్తాం అనిసిపిఐ(ఎం-ఎల్) మాస్ లైన్…
కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా పాలన అని చెప్పి ప్రజలను వేధించే పాలన చేస్తుందన్నారు. కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు
జనం న్యూస్ ఫిబ్రవరి 3 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కార్పొరేటర్ మాట్లాడుతూ శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద డివిజన్లో ఇందిరమ్మ ఇండ్లు సర్వేలో భాగంగా వార్డ్ ఆఫీసులో ప్రజా పాలనలో అప్లై చేసుకున్న సర్వే లిస్టులో రానివారికి, మరియు కొత్త దరఖాస్తుల…
మాజి సర్పంచ్ పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావ్
జనం న్యూస్ ఫిబ్రవరి 3 జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండల పరిధిలోని మాజి సర్పంచ్ బైరవేణి ఆంజనేయులు ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యుల ను కలిసి రోజు పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజి…
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు
జనం న్యూస్ ఫిబ్రవరి 3 కూకట్పల్లి శ్రీనివాస్ రెడ్డి గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ కుమార్, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు నోటీసులుపార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత రెండో…
ఏర్గట్లమండల కేంద్రము లోతెలంగాణ పైకేంద్రబడ్జెట్ వివక్ష కారణంగా నిరసన కార్యక్రమం*
జనం న్యూస్ ఫిబ్రవరి 03: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రములో సోమవారం రోజునా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో తెలంగాణ తల్లి స్థూపం వద్దటీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు….కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ పై వివక్ష…
క్రీడలతో మానసిక శారీరక ప్రశాంతత లభిస్తుంది..
ఆర్ ఆర్ టోర్నమెంట్ (సీఎం కప్) ప్రారంభించిన వొడితల ప్రణవ్.. జనం న్యూస్ //ఫిబ్రవరి //3//జమ్మికుంట //కుమార్ యాదవ్..క్రీడలతోనే శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ ప్రణవ్ తెలిపారు. ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల…