• February 4, 2025
  • 57 views
నోపా సేవలు అభినందనీయం

అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే **ఆదినారాయణజనం న్యూస్ 04 ఫిబ్రవరి కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ ) నోపా ఆధ్వర్యంలో ముద్రించిన 2025 క్యాలెండర్ ను నోపా సలహాదారులు , ప్రముఖ వ్యాపారవేత్త మల్లెల నరసింహారావు ఆధ్వర్యంలో ఈరోజు మేడారం సమ్మక్క…

  • February 4, 2025
  • 53 views
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణపై వివక్ష చూపడం సరికాదు

టీపీసీసీ సభ్యులు జెబి శౌరిజనం న్యూస్ 04 (కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమెల్ల శంకర్) కొత్తగూడెం ( ) ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులో వివక్ష చూపిన విధానాన్ని నిరసిస్తూ కొత్తగూడెం బస్టాండ్ సెంటర్…

  • February 4, 2025
  • 54 views
అసాంఘిక కార్యక్రమాలకు అడ్డంగా మారిన అంబేద్కర్ భవనాన్ని రక్షించాలి-

–కలెక్టర్కు వివరించిన ప్రజా సంఘాల నాయకులుజనం న్యూస్ 0 4 ఫిబ్రవరి ( కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురి మెళ్ళ శంకర్ )భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని రక్షణ పర్యవేక్షణ లేక…

  • February 4, 2025
  • 81 views
ఆశ వర్కర్ల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి..!

జనంన్యూస్. 04.నిజామాబాదు. ప్రతినిధి. శ్రీనివాస్.సిరికొండ.ఆశాలకు రేప్రెసి, పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు చెల్లించిన తర్వాతనే కొత్త సర్వేలు చేయించాలి.సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్.స్ఫుటం డబ్బులను ఆషాలే తేవాలని .అధికారుల వేధింపులు వెంటనే మానుకోవాలి..సిరికొండలో ఆశా వర్కర్ల సమస్యల పైన మెడికల్…

  • February 4, 2025
  • 46 views
రథసప్తమి సందర్భంగా రాజుపాలెం సూర్యనారాయణ మూర్తిని దర్శించుకున్న కొణతాల రామకృష్ణ

జనం న్యూస్ ఫిబ్రవరి 4 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ రథసప్తమి సందర్భంగా అనకాపల్లి మండలం రాజుపాలెం గ్రామంలో ఉన్న సూర్యనారాయణ మూర్తి దేవస్థానాన్ని సందర్శించిన మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ మరియు అనకాపల్లి జనసేన పార్టీ ఇంచార్జ్…

  • February 4, 2025
  • 55 views
ప్రియతమ నేత నరేంద్ర మోడీకి పాలాభిషేకం

జనం న్యూస్ ఫిబ్రవరి 4 మెదక్ జిల్లా చిలిపి చెడు మండల ప్రతినిధిచిలిపిచేడ్ మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు నాగేష్ ఆధ్వర్యంలో ప్రియతమ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది కేంద్ర బడ్జెట్ కేటాయింపులో తెలంగాణకు…

  • February 4, 2025
  • 62 views
పోగొట్టుకున్న ఫోనులు అప్పగింత..!

జనంన్యూస్. 04.నిజామాబాదు. ప్రతినిధి.నిజామాబాదు.సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెలలో మైలారం గ్రామానికి చెందిన అజయ్ బాగ్.అనే వ్యక్తి తన యొక్క ఫోన్ పోగొట్టుకోవడం జరిగింది. మరియు కొండాపూర్ గ్రామానికి చెందిన అజ్మీరా సంతోష్ అనే వ్యక్తి కూడా తన ఫోన్…

  • February 4, 2025
  • 69 views
న్యావనంది హైస్కూల్లో ఆకస్మిక తనిఖీ..!

జనంన్యూస్. 04. నిజామాబాదు. ప్రతినిధి.నిజామాబాదు జిల్లా సిరికొండ మండలం న్యావానంది గ్రామంలో గల జిల్లా పరిషత్ హై స్కూల్ న్యావనంది లో మధ్యాహ్న భోజనం పిల్లలకు మెనూ ప్రకారము పెడుతున్నారా లేదా అని తహసీల్దార్ రవీందర్ రావు.ఆకస్మికంగా తనిఖీ చేశారు పిల్లలకు…

  • February 4, 2025
  • 53 views
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి జరిగే అన్యాయంపై కాంగ్రెస్ పార్టీ నిరసనలు

జనం న్యూస్ ఫిబ్రవరి 4 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ పార్టీ నిరసనలు కొనసాగుతున్నాయి టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ పిలుపుమేరకు కూకట్పల్లి నియోజకవర్గంలో సోమవారం రోజున సాయంత్రం మూసాపేట చౌరస్తా వద్ద…

  • February 4, 2025
  • 56 views
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీ కలసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

జనం న్యూస్ , ఫిబ్రవరి 4,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,నీ ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్,అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో మర్యాద పూర్వకంగా కలసి పుష్ప గుచ్చం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com