కేంద్ర బడ్జెట్ పై ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు హర్షం
జనం న్యూస్ ఫిబ్రవరి 1 ముమ్మిడివరం నియోజకవర్గం ప్రతినిధి ( గ్రంధి నానాజీ)కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై , ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు హర్షం వ్యక్తం చేశారు. ప్రజానుకూల బడ్జెట్ ను కేంద్రమంత్రి ప్రవేశపెట్టారన్నారు. ఈ…
నేటి నుండి పదవ తరగతి విద్యార్థులకు అల్పాహారం
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ ఫిబ్రవరి 1 : ఏన్కూర్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ నందు నేటి నుండి పదవ తరగతి విద్యార్థులకు అల్పాహారం అందించినట్లు ప్రధాన ఉపాధ్యాయులు కే సైదయ్య తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు…
సోనియా గాంధీ వ్యాఖ్యలను ఖండించిన
గొడుగు శ్రీధర్ భారతీయ జనతా పార్టీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు జనం న్యూస్ 01 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్) భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ని శ్రీమతి సోనియా గాంధీ అన్న మాటలు దురదృష్టకరమని భారతీయ జనతా…
ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల వ్యవసాయ అధికారి.,..
జనం న్యూస్ ఫిబ్రవరి 1 జగిత్యాల జిల్లా బీర్పుర్ మండలంలోని వివిధ గ్రామాల వ్యవసాయ ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీ చేసిన మండల వ్యవసాయ అధికారి ఎం రాజ్ కుమార్ ఇందులో భాగంగా యూరియా స్టాక్ వివరాలు మరియు గొడౌన్స్ ని…
పైలెట్ ప్రాజెక్టుతో రైతన్నలకు పంగనామం పెట్టిన కాంగ్రెస్
ఎల్కతుర్తి మండల సోషల్ మీడియా అధ్యక్షులు గుండేటి సతీష్ నేత… జనం న్యూస్ 1 ఫిబ్రవరి 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఇందిరమ్మ రాజ్యం అంటే ఎన్నికల్లో 420 హామీలు…
డ్రగ్స్ ,గంజాయి లాంటి మాదక ద్రవ్యాలను అరికట్టాలి
*పి వై ఎల్ రాష్ట్ర అధ్యక్షులు మోకాళ్ళ రమేష్ జనం న్యూస్ 01 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్) జిల్లాలో డ్రగ్స్, గంజాయి లాంటి మాలకద్రవ్యాలు విచ్చలవిడిగా హై స్కూల్, కాలేజీలను టార్గెట్ చేసుకొని సరఫరా చేస్తున్నారని, సరఫరా…
సబ్బండ వర్గాలకు పోన్నం యువసేన చేయూత
పొన్నం యువసేన వ్యవస్థాపకులు తంగళ్ళపల్లి రమేష్… జనం న్యూస్ 1 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఇటీవలే మరణించినటువంటి మహమ్మద్ పాషా వారి కుమారుడైన మహమ్మద్ ఖాసిం మరియు వడ్లకొండ ఐలయ్య వారి…
దివ్యాంగుల కు,వయోవృద్ధులకు రుణాలు దరఖాస్తుల ఆహ్వానం
జనం న్యూస్ 01 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గం కురిమెళ్ళ శంకర్ ) తెలంగాణ ప్రభుత్వంమహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,శ్రీమతి జె.ఎం. స్వర్ణలత లెనినా, జిల్లా సంక్షేమ అధికారి,మహిళా, శిశు, దివ్యాంగుల మరియువయో…
తెలుగుదేశం సంస్థాగత ఎన్నికలు ఫిబ్రవరి 6న ప్రారంభం : కొణతాల వెంకటరావు
జనం న్యూస్ జనవరి ఒకటి అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలు ఫిబ్రవరి 6వ తేదీ నుండి నిర్వహించబడతాయని, నిన్న…
కాసాని స్ఫూర్తితో పేదల పక్షాన భవిష్యత్ పోరాటాలు
సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం జనం న్యూస్ 01 (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురి మెల్ల శంకర్) కాసాని ఐలయ్య స్ఫూర్తితో భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. స్థానిక…