• February 27, 2025
  • 24 views
హైదరాబాద్ – ( ఎం ఆర్ పి ఎస్ ) మరియు అనుబంధ సంఘాలతెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం.

జనం న్యూస్, ఫిబ్రవరి 28, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ (ములుగు విజయ్ కుమార్ ) హైదరాబాద్ – (ఎం ఆర్ పి స్ ) మరియు అనుబంధ సంఘాల తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంద…

  • February 27, 2025
  • 33 views
దామగుండం రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న పరిగి స్థానిక ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి

జనం న్యూస్ 27 ఫిబ్రవరి ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ కావలి నర్సిములు ) మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ఉమారెడ్డి దంపతులు దర్శించుకుని…

  • February 26, 2025
  • 32 views
ఉపాధ్యాయ ఏమ్మెల్సీ ఎన్నికలు కు పటిష్ట బందోబస్తు…

బందోబస్తు కి 300 మంది పోలీసులు. 163 బిఎన్ఎస్ఎస్ ఆక్ట్ (144 సెక్షన్) అమలులో ఉన్నది.. ఓటరు కానీవారు పోలింగ్ కేంద్రం వద్దకు అనుమతి లేదు.. పోలింగ్ కేంద్రం వద్ద 100 మీటర్ల, 200 మీటర్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయి..సూర్యాపేట జిల్లా…

  • February 25, 2025
  • 35 views
నర్సిరెడ్డి గెలుస్తేనే ఓటర్ గెలిచినట్లు జిల్లా కార్యదర్శి డిఎస్.నాగేశ్వరరావు.

ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఫిబ్రవరి 25 ఈనెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో వరంగల్,నల్గొండ,ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఉపాధ్యాయ,అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డికి అత్యధిక మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిపించాలని టీఎస్ యుటిఎఫ్…

  • February 25, 2025
  • 30 views
చివరి ఓటు పోలయ్యేవరకు అప్రమత్తతతో పనిచేయండి మాజీమంత్రి ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 25 రిపోర్టర్ సలికినిడి నాగరాజు నేటితో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసినందున, కూటమినాయకులు..కార్యకర్తలు.. బూత్, క్టస్లర్, యూనిట్ ఇన్ ఛార్జ్ లు, సాధికారమిత్రలు పోలింగ్ రోజున ఎంతో అప్రమత్తతతో వ్యవహరించాలని మాజీమంత్రి, శాసనసభ్యులు…

  • February 25, 2025
  • 24 views
ఆంధ్ర రాష్ట్ర గౌరవ అవార్డు అందుకున్న నందలూరు విద్యార్థులు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అక్షర పబ్లిక్ స్కూల్ విద్యార్థినులకు శాలువాతో సన్మానించి మొమెంటో గోల్డ్ మెడల్ మరియు సర్టిఫికెట్ అందించిన విశ్వ మానవధికార పరిషత్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు షేక్ మస్తాన్ సాహెబ్…

  • February 25, 2025
  • 32 views
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

జనం న్యూస్ ఫిబ్రవరి 25 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోమక్కపేటలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నారు. పదో తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులై తరగతి గదిలో బోధన చేశారు.…

  • February 25, 2025
  • 29 views
క్రీడలతో మానసిక ఉల్లాసం-ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి

జనం న్యూస్- ఫిబ్రవరి 26- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నందు కనపర్తి నాగేంద్రమ్మ (13వ వర్ధంతి) జ్ఞాపకార్థం నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ బహుమతుల…

  • February 25, 2025
  • 87 views
శ్రీశైలం బయలుదేరిన శివ స్వాములు….

బిచ్కుంద ఫిబ్రవరి 25 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మల్కాపూర్ హనుమాన్ గుడి నుండి శివ స్వాములు మంగళవారం నాడు సంజు గురుస్వామి ఆధ్వర్యంలో ఇరుముడి తోని శివ…

  • February 25, 2025
  • 28 views
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కే సిపిఎం సంపూర్ణ మద్దతు.

జనం న్యూస్ పీబ్రవరి 25 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కరీంనగర్ -నిజామాబాద్ అదిలాబాద్ నియోజకవర్గం 27వ తేదీ జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మెదక్- నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వూటుకూరి నరేందర్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com