మహిళల సమానత్వం అనేది మన ఇంటి నుండి ప్రారంభం కావాలి
ఓయూ విద్యార్థి జేఏసీ చైర్మన్ పాలడుగు శ్రీనివాస్ జనం న్యూస్ మార్చ్ 11 సంగారెడ్డి జిల్లా హైదరాబాద్: మహిళల సమానత్వం అనేది మన ఇంటి నుండి ప్రారంభం కావాలని ఇంట్లో మగ పిల్లలను ఆడపిల్లలను సమానంగా చూడాలని ఓయూ విద్యార్థి జేఏసీ…
అట్టహాసంగా సుదర్శన హోమాలు,ధాన్య,శేయ్యధివాసములు
సుదర్శన చక్రానికి జలాభిషేకాలు -ప్రత్యేక అలంకారంలో శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనం -అన్న ప్రసాద దాతలు అర్థం జ్యోతి లక్ష్మణ్ దంపతులు కుటుంబ సభ్యులు జనం న్యూస్, మార్చ్ 9( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా…
రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది కవాతు…
బిచ్కుంద మార్చి 8 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో శనివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది కవాతు నిర్వహించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్…
జగద్గురు నరేందర్ మహారాజ్ ఆశీర్వాదం తీసుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు…
జుక్కల్ మార్చి 7 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని శుక్రవారం నాడు దోస్పల్లి గ్రామం తెలంగాణ ఉప పీఠంలో జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు జగద్గురు శ్రీ నరేందర్ మహారాజు దర్శనము…
బిజెపి సిరికొండ మండల నూతన కార్యవర్గం..!
జనంన్యూస్. 07. నిజామాబాదు. సిరికొండ. భారతీయ జనతా పార్టీ సిరికొండ మండలం సమస్త గత నిర్మాణంలో భాగంగా జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఆదేశానుసారం జిల్లా కార్యదర్శి నక్క రాజేశ్వర్ మరియు జిల్లా నాయకులు అల్లూరి రాజేశ్వర్ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ…
కేశవాపురంలో ఉపాధి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన : పిడి.
జనం న్యూస్ మార్చి 6 నడిగూడెం మండలంలోని చెన్నకేశవపురం గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ఆర్ సి పి వర్క్ సైట్ పనులను జిల్లా గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టు డైరెక్టర్ వి. వి.అప్పారావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ…
ఆదివాసీ నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో మొక్కజొన్న రైతుల పాదయాత్ర..
నష్టపరిహారం చెల్లించాలని రైతుల డిమాండ్.. బహుళజాతి విదేశీ జన్యు మార్పిడి విత్తన కంపెనీలను నిషేదించాలి.. పక్ష వాతం వచ్చిన రైతులకు ఆర్ధిక సహాయం అందించాలి.. కంపెనీ మేనేజర్లతో మీటింగ్ పెట్టాలి..పూనెం సాయి మద్దతు.. మార్చి 6 జనంన్యూస్ వెంకటాపురం రిపోర్టార్ బట్టా…
ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వాగతం పలికిన బుద్ద నాగ జగదీష్
జనం న్యూస్ మార్చ్ 6 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను ఈరోజు ఉదయం విశాఖపట్టణం కేంద్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా ఈరోజు ఉదయం…
కష్టపడి పని చేద్దాం గులాబీ జెండా ఎగరేద్దాం
తెలంగాణ ప్రజలంతా మళ్లీ కేసీఆర్ కావాలంటున్నారుహామీల అమలుపై ప్రజల గొంతుక అవుదాం.. నాయకులను, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా.. కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి జనం న్యూస్ // మార్చ్ // 6 // జమ్మికుంట // కుమార్ యాదవ్..…
నేలమర్రి గ్రామంలో ఎండిపోతున్న పంట పొలాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే
ప్రభుత్వం వెంటనే రైతులకు సాగునీరును విడుదల చేయాలి రైతులను ఆదుకోవడంలో పూర్తిగా ఫలమైన ప్రభుత్వం కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ జనం న్యూస్ మార్చి 06(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్ట్- ప్రభుత్వం వెంటనే రైతులకు ఎస్సారెస్పీ…