క్రీడలతో మానసిక శారీరక ప్రశాంతత లభిస్తుంది..
▪️ఆర్ ఆర్ టోర్నమెంట్ (సీఎం కప్) ప్రారంభించిన వొడితల ప్రణవ్.. జనం న్యూస్ //ఫిబ్రవరి //3//జమ్మికుంట //కుమార్ యాదవ్..క్రీడలతోనే శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ ప్రణవ్ తెలిపారు. ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల…
వాహనాలు తనిఖీ చేసిన ఎస్సై జక్కుల పరమేష్
జనం న్యూస్ ఫిబ్రవరి 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మాందారి పేట నుండి పరకాలకు వెళ్లే రహదారిపై వాహనాలకు సరైన. పత్రాలు కలిగి ఉండాలని శాయంపేట ఎస్సై జక్కుల పరమేష్ అన్నారు మాందారిపేట స్టేజి వద్ద…
కె.పి.హెచ్.బి డివిజన్ పరిధి లో పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
జనం న్యూస్ ఫిబ్రవరి 3 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కేపిహెచ్బి డివిజన్లోని పలు అభివృద్ధి కార్యక్రమాలను మరియు స్మశాన వాటికలను పరిశీలించారు.ముందుగా ఎన్.ఆర్.ఎస్.ఎ కాలనీలో పార్కును పరిశీలించి వాలీబాల్ కోర్టుగా అభివృద్ధి చేయాలని ..అనంతరం…
చీకటి పడితే చాలు.ఆ ప్రదేశం మందుబాబులకు అడ్డాగా మారుతుంది
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. గాంధీనగర్ లోని కర్మెల్ చర్చ్ వెనుక ఉన్నటువంటి ఖాళీ స్థలంలో చీకటి పడితే చాలు మందుబాబులకు అడ్డగా మారింది.చుట్టుపక్కల జనసంద్రం లేని కారణంగా ఎక్కువ శాతం మద్యం సేవించేవారు ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడపడితే…
పది హెను బ్రాంచ్ ల యోగా క్లాసులు లొ ఒకటైన టువంటి ఎన్ ఎస్ కే యోగా బ్రాంచ్ లొ మొదటి సంవత్సర వేడుకలు
జనం న్యూస్ ఫిబ్రవరి 3 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లి, మాధవరం నగర్ కాలనీ లో యోగా మాస్టర్స్ విజయ్ కుమార్, మురళి కృష్ణ, నర్సింహా రావు, తేజు, ఎల్లప్ప, శ్రావణ్ ల ఆధ్వర్యంలో నడుస్తున్న పది హేను…
సాయి లోకేష్ ఆధ్వర్యం లో బి.జే.పి ఎస్సీ మొర్చా కార్యక్రమ
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.ఈ రోజు రాజంపేట వద్ద పోలింగ్ బూత్ కేంద్రంగా జిల్లా బి జే పి ఎస్సీ మోర్చా ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమము లో సాయి లోకేష్ మాట్లాడుతూ అంత్యోదయ మూల…
మోదీ బడ్జెట్పై తెలంగాణ భీమ్ ఆర్మీ చీఫ్ వనం మహేందర్ తీవ్ర అసహనం
జనం న్యూస్ 03 ఫిబ్రవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ తెలంగాణ జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లావంచిత వర్గాలకు గట్టి దెబ్బ – కార్పొరేట్ మిత్రులకు లాభం మాత్రమే.. మోదీ ప్రభుత్వ తాజా బడ్జెట్పై…
బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా దినేష్..!
జనంన్యూస్. 03.నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రెండవసారి దినేష్ పటేల్ కులచారిని అ పార్టీ నియమించింది. ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఎండల లక్ష్మీనారాయణ . ను నియమించారు. జిల్లా ఎన్నికల అధికారిగా కాసం…
..బీసీ మహా సభకు బయలుదేరిన బీసీ నాయకులు
జనం న్యూస్ ఫిబ్రవరి 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల బీసీ రాజకీయ యుద్ధభేరికి తీన్మార్ మల్లన్న పిలుపుకు బీసీ నాయకులు బయలుదేరినారు, బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర వ్యవస్థాపక నాయకుడు తెలంగాణ కొమురయ్య తీన్మార్ మల్లన్న…
పెళ్లికి ఒప్పుకోలేదనే యువతిపై దాడి: ఎస్పీ
జనం న్యూస్ 03 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్శ్రీకాకుళంలో ఉమెన్స్ కాలేజీలో ఓ విద్యార్థినిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. నిందితుడు సారవకోటకు చెందిన జగదీశ్ను అరెస్ట్ చేశామని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి వెల్లడించారు. ‘విజయనగరం(D) సంతకవిటికి…