అసాంఘిక కార్యక్రమాలకు అడ్డంగా మారిన అంబేద్కర్ భవనాన్ని రక్షించాలి-
–కలెక్టర్కు వివరించిన ప్రజా సంఘాల నాయకులుజనం న్యూస్ 0 4 ఫిబ్రవరి ( కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురి మెళ్ళ శంకర్ )భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని రక్షణ పర్యవేక్షణ లేక…
ఆశ వర్కర్ల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి..!
జనంన్యూస్. 04.నిజామాబాదు. ప్రతినిధి. శ్రీనివాస్.సిరికొండ.ఆశాలకు రేప్రెసి, పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు చెల్లించిన తర్వాతనే కొత్త సర్వేలు చేయించాలి.సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్.స్ఫుటం డబ్బులను ఆషాలే తేవాలని .అధికారుల వేధింపులు వెంటనే మానుకోవాలి..సిరికొండలో ఆశా వర్కర్ల సమస్యల పైన మెడికల్…
రథసప్తమి సందర్భంగా రాజుపాలెం సూర్యనారాయణ మూర్తిని దర్శించుకున్న కొణతాల రామకృష్ణ
జనం న్యూస్ ఫిబ్రవరి 4 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ రథసప్తమి సందర్భంగా అనకాపల్లి మండలం రాజుపాలెం గ్రామంలో ఉన్న సూర్యనారాయణ మూర్తి దేవస్థానాన్ని సందర్శించిన మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ మరియు అనకాపల్లి జనసేన పార్టీ ఇంచార్జ్…
ప్రియతమ నేత నరేంద్ర మోడీకి పాలాభిషేకం
జనం న్యూస్ ఫిబ్రవరి 4 మెదక్ జిల్లా చిలిపి చెడు మండల ప్రతినిధిచిలిపిచేడ్ మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు నాగేష్ ఆధ్వర్యంలో ప్రియతమ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది కేంద్ర బడ్జెట్ కేటాయింపులో తెలంగాణకు…
పోగొట్టుకున్న ఫోనులు అప్పగింత..!
జనంన్యూస్. 04.నిజామాబాదు. ప్రతినిధి.నిజామాబాదు.సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెలలో మైలారం గ్రామానికి చెందిన అజయ్ బాగ్.అనే వ్యక్తి తన యొక్క ఫోన్ పోగొట్టుకోవడం జరిగింది. మరియు కొండాపూర్ గ్రామానికి చెందిన అజ్మీరా సంతోష్ అనే వ్యక్తి కూడా తన ఫోన్…
న్యావనంది హైస్కూల్లో ఆకస్మిక తనిఖీ..!
జనంన్యూస్. 04. నిజామాబాదు. ప్రతినిధి.నిజామాబాదు జిల్లా సిరికొండ మండలం న్యావానంది గ్రామంలో గల జిల్లా పరిషత్ హై స్కూల్ న్యావనంది లో మధ్యాహ్న భోజనం పిల్లలకు మెనూ ప్రకారము పెడుతున్నారా లేదా అని తహసీల్దార్ రవీందర్ రావు.ఆకస్మికంగా తనిఖీ చేశారు పిల్లలకు…
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి జరిగే అన్యాయంపై కాంగ్రెస్ పార్టీ నిరసనలు
జనం న్యూస్ ఫిబ్రవరి 4 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ పార్టీ నిరసనలు కొనసాగుతున్నాయి టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ పిలుపుమేరకు కూకట్పల్లి నియోజకవర్గంలో సోమవారం రోజున సాయంత్రం మూసాపేట చౌరస్తా వద్ద…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీ కలసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
జనం న్యూస్ , ఫిబ్రవరి 4,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,నీ ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్,అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో మర్యాద పూర్వకంగా కలసి పుష్ప గుచ్చం…
స్థానిక ఎన్నికల్లో కష్టపడి పని చేయాలి బీ ఆర్ ఎస్ నాయకులు
జనం న్యూస్ ఫిబ్రవరి 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామంలో సంస్థల ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ పార్టీ గెలుపు లక్ష్యంగా పనిచేస్తామని కొప్పుల గ్రామ శాఖ అధ్యక్షులు మేకల వెంకటేశ్వర్లు అన్నారు ఈ…
గురుకుల పాఠశాలలో, ప్రవేశానికి ఆహ్వానం.
జనం న్యూస్, 4 ఫిబ్రవరి, 2025, దిగ్వాల్ గ్రామం, కోహిర్ మండలం, సంగారెడ్డి జిల్లా.( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతల గట్టు నర్సిములు )తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలలో, 5 వ, తరగతిలో ప్రవేశం పొందడానికి, ఆన్లైన్లో అప్లికేషన్ ప్రక్రియ…