జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలు
ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత పాటించాలి ఎస్సై ప్రభాకర్ జనం న్యూస్ ఫిబ్రవరి 1( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) బీబీపేట్ మండలం లోని తిమ్మయ్య గారిగవర్నమెంట్ హై స్కూల్ యాజమాన్యం వారి సహకారంతో బీబీపేట్ ఎస్ ఐ ప్రభాకర్,…
ఢిల్లీ ఎన్నికల్లో విజయం మాదే. ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు మిట్టపల్లి రాజేశ్వర్.
జనం న్యూస్. జనవరి 31. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) ఢిల్లీ ఎన్నికల్లో తమ పార్టీ మళ్లీ అధికారంలోకి రాబోతుందని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు మిట్టపల్లి రాజేశ్వర్ ఒక ప్రకటన తెలిపారు. ఆదివారం నాడు…
అవినీతి కేలండర్ అమలుచేసిన వారు జాబ్ కేలండర్ పై మాట్లాడటం సిగ్గుచేటు ప్రత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 31 రిపోర్టర్ సలికినిడి నాగరాజు రాజకీయం నిరుద్యోగులు తమ కాలక్షేపం కోసం, అవినీతి పత్రిక ద్వారా ప్రజాప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు పుల్లారావు. జగన్ రెడ్డి తన కార్యకర్తలకు ఇచ్చిన చట్టబద్ధతలేని వాలంటీర్ ఉద్యోగాలు…
ప్రభుత్వ పథకాలను తక్షణమే అర్హులందరికీ అమలు చేయాలి…..
రైతు భరోసా నిధుల కోసం రైతులందరూ ఎదురుచూస్తున్నారు……… రైతు రుణమాఫీ, బోనస్ డబ్బులను వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలి……. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బొల్లు ప్రసాద్…… జనం న్యూస్ ఫిబ్రవరి 01 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్…
అంతర్వేది వరకు బస్సులు నడపాలని వినతి
, జనం న్యూస్ జనవరి 31 కాట్రేను కొనఅంతర్వేది కళ్యాణోత్సవాలకు స్పెషల్ బస్సుల పేరుతో అధిక చార్జీలు వసూలు చేయరాదని బజరంగ్ దళ్ నాయకుడు శిరంగు నాయుడు కోరారు. అమలాపురం నుంచి మలికిపురం వరకే కాకుండా అంతర్వేది వరకు పూర్తిస్థాయిలో బస్సులు…
ప్రజల సమస్యల పై పోరాడిన గొప్ప విప్లవ యోధుదు గద్దర్
జేత్వాన్ బుద్ధ విహార్ లోగద్దర్ 77 జయంతివేడుకలు* జనం న్యూస్ జనవరి 31 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ప్రజా యుద్ధనౌక గద్దర్ 77 జయంతి నీ వాంకిడి మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్ లో శుక్రవారం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ…
సోమేపల్లి మీరు పేట లోనే పుట్టాలి మళ్ళీ మళ్ళీ..
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 31 రిపోర్టర్ సలికినిడి నాగరాజు చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ. దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం వెన్నెముకని రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందనే సిద్ధాంతాన్ని నమ్మి వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం…
నిజాని నిర్భయంగా రాసే పత్రిక
-పోరు తెలంగాణ తెలుగు దినపత్రిక నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన -చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. జనం న్యూస్ 31 జనవరి బీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి= పోరు తెలంగాణ దినపత్రిక నూతన సంవత్సర (2025) క్యాలెండర్ ను…
ప్రత్యేక అధికారుల పాలనలో పడకేసిన ప్రజా సంక్షేమం.
– శీతాకాలంలోనే మంచినీటి కోసం చుక్కలు చూస్తున్న ప్రజలు ఎండాకాలం పరిస్థితి…?
.50 లీటర్ల గుడుంబా స్వాధీనం
జనం న్యూస్ జనవరి 31. శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి మండలంలోని జోగంపల్లి గ్రామంలో ఈ రోజు ఉదయం పెట్రోలింగ్లో ఉన్న పోలీస్ సిబ్బంది గ్రామంలో పెట్రోలింగ్ చేస్తుండగా కొప్పుల గ్రామంలోని ఇందిరా గాంధీ విగ్రహం వద్దకు చేరుకోగానే అక్కడ…