నెట్ బాల్ నేషనల్ గేమ్స్ (ఇండియన్ ఒలంపిక్స్) కి ఎంపికైన సెయింట్ జోసెఫ్ హైస్కూల్ విద్యార్థులు
జనం న్యూస్- ఫిబ్రవరి 2- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ హిల్ కాలనీ సెయింట్ జోసెఫ్ హైస్కూల్ విద్యార్థులు విద్యతో పాటుగా క్రీడల్లో కూడా ప్రతిభ చూపిస్తూ తమ పాఠశాలకు గుర్తింపుని తెస్తున్నారు, సెయింట్ జోసెఫ్ హైస్కూల్ విద్యార్థులుజే సుప్లవి…
లక్ష డప్పులు, వెయ్యి గొంతుకల కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
జనంన్యూస్ ఫిబ్రవరి 03 ఎలిగేడు మండలం పెద్దపల్లి జిల్లా ఫిబ్రవరి 7 న హైదరాబాద్ లో జరుగబోయే లక్ష డప్పులు వెయ్యి గొంతుకల కార్యక్రమానికి విజయ వంతం చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బాసంపెల్లి శ్రీనివాస్ తెలిపారు మాదిగ బిడ్డలు ప్రతి…
హత్నూర గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కు ఘనంగా పదవి విరమణ వీడ్కోలు పలికిన ఉపాధ్యాయులు విద్యార్థులు
జనం న్యూస్. ఫిబ్రవరి 2. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇన్చార్జ్. (అబ్దుల్ రహమాన్) మండల కేంద్రమైన హత్నూర గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపల్ ఏ బిక్షమయ్య. పదవి విరమణ సందర్భంగా తోటి ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి ఘనంగా పూలమాల శాలువాలతో…
పాదములో శరీర అవయవాలు ప్రతిబింబించే కేంద్రాలు
జనం న్యూస్ 2 జనవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి = కాళ్లకు బూట్లు వేసుకొని ఎన్ని కిలోమీటర్లు నడిచినా మీ శరీరానికి ఏవిధమైన ప్రయోజనము ఉండదు,,అలసట తప్ప,,మేము వాకింగ్ కి వెళ్ళాము,,మా ఆరోగ్యానికి ఏమి పర్వాలేదు అని భ్రమ…
ప్రజసేవకుని జన్మదిన వేడుకలు
జనం న్యూస్ 1 జనవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి = భీమారం మండల కేంద్రం లో అవడం క్రాస్ రోడ్ వద్ద కాంగ్రెస్ నాయకులు ఘనంగా ఉష్కమల్ల పొన్నం చంద్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు అనంతరం ఆయన…
ప్రాణాలు తీస్తున్న వీధి కుక్కలు
జనం న్యూస్ ఫిబ్రవరి 2 చిలిపి చెడు మండల ప్రతినిధిమెదక్ జిల్లా చిలిపిచేడు మండలం శనివారం జరిగిన సంఘటనలో భాగంగా వీధి కుక్కలు గ్రామాల్లో వీరంగం సృష్టిస్తున్నాయి మనుషులు పశువులు అని తేడా లేకుండా విరుచుకుపడి దాడి చేసి గాయపరుస్తున్నాయి. చిలిపి…
.మాదిగల మహా యుద్ధభేరిని విజయవంతం చేయాలి
జనం న్యూస్ ఫిబ్రవరి 2 శాయంపేట మండల్ రిపోర్టర్ మామిడి రవిశాయంపేట మండలం కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్దఎమ్మార్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ నేతృత్వంలో అణగారిన వర్గాలకు న్యాయం చేగురుతోందని ఎమ్మార్పీఎస్ మండల స్టీరింగ్ కమిటీ చైర్మన్ ముక్కెర ముఖేష్…
హత్నూర అల్వాయి చెరువు ఆయకట్టు నక్ష బాటను కాపాడాలి
అక్రమంగా రోడ్డును తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలి. తహసిల్దార్ కు రైతులు ఫిర్యాదు, జనం న్యూస్. ఫిబ్రవరి 1. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) మండల కేంద్రమైన హత్నూర గ్రామ శివారులోని అల్వాయి చెరువు ఆయకట్టు రైతులకు…
ఫిబ్రవరి 7న చలో హైదరాబాద్..!
జనంన్యూస్. 02.నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని మాదిగ సమాజాన్ని ఏకం చేయడానికి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకుమంద కృష్ణ మాదిగ అన్న ఆదేశానుసారం ఈ కార్యక్రమం సిరికొండ మండలంలోని చిన్న వాల్గొట్.గ్రామ మాదిగ సంఘం కులస్థులతో సమావేశం…
నిర్మలమ్మ మాయా బడ్జెట్లో ఆంధ్రా ప్రజల చెవుల్లో కమలం పుష్పాలు.
సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ విమర్శజనం న్యూస్ 02 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ వార్షిక మాయా బడ్జెట్ లో దేశప్రజల ఆర్థిక ప్రయోజనాల ప్రాధాన్యత కంటే…