ఆన్లైన్ సెక్స్ రాకెట్… విజయనగరం వ్యక్తి అరెస్ట్
జనం న్యూస్ 31 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ఆన్లైన్ సెక్స్ రాకెట్ కేసులో ఐదుగురు ముద్దాయిలును విశాఖ టూటౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరిలో విజయనగరానికి చెందిన పెదగాడి శ్రీను, మద్దిలపాలెంకు చెందిన గొర్లె…
జగన్ చేసిన అప్పులే రాష్ట్రానికి ముప్పు: ఎమ్మెల్యే అదితి
జనం న్యూస్ 31 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్గత అయిదేళ్ల జగన్ నాయకత్వంలో వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టారని,ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించారని ఎమ్మెల్యే అదితి గజపతి రాజు గురువారం విజయనగరం పట్టణంలో విమర్శించారు.గడచిన 7…
నల్ల బ్యాడ్జీలతో ఉపాధి హామీ ఉద్యోగుల నిరసన..
జనం న్యూస్ జనవరి 30(నడిగూడెం) రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు పేస్కేలు వెంటనే అమలు చేయాలని, పెండింగు వేతనాలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం నడిగూడెం మండల ఉపాధి హామీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో శాంతియుత నిరసన తెలిపారు.…
చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో గల ప్రకృతి వ్యవసాయ క్షేత్రానికి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 30 రిపోర్టర్ సలికినిడి నాగరాజు నరసరావుపేట ఐ గ్లోబల్ లో చదువుతున్న 5వ తరగతి విద్యార్థిని, విద్యార్థులు ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో పర్యటించి సేంద్రియ వ్యవసాయం అంటే ఏమిటి, ఇది ఎలా చేస్తారు…
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి
మహాత్మా గాంధీ ఆశయాలను సాధిద్దాం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి జనం న్యూస్ జనవరి 31 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం మునగాల మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ…
ప్రజా ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు మానుకోవాలి.
కాంగ్రెస్ నాయకులను బెదిరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు, టీపీసీసీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎం.ఏ. హకీమ్, జనం న్యూస్. జనవరి 30. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇన్చార్జ్. (అబ్దుల్ రహమాన్) ప్రజా ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు…
కూడవెల్లి రామలింగేశ్వరుని ప్రత్యేక పూజలు నిర్వహించిన
భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు దంపతులు -శ్రీరాముడు స్వయంగా ప్రతిష్టించినదే ఈ రామలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం జనం న్యూస్, జనవరి 30, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) దక్షణ కాశీగా విరాజిల్లుతున్న కూడెల్లివాగు…
రిపబ్లిక్ డే వేడుకల్లో 30 ఏళ్ల తర్వాత రాష్ట్రానికి బహుమతి రావడం ఆనందంగా ఉంది ఎమ్మెల్యే విజయ్ కుమార్
అచ్యుతాపురం(జనం న్యూస్):ఎలమంచిలి జనసేన పార్టీ కార్యాలయంలో ఏటికొప్పాక హస్త కళాకారుడు సంతోష్ ను ఎమ్మెల్యే విజయ్ కుమార్ సత్కరించారు.ఢిల్లీ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించిన ఏటికొప్పాక బొమ్మల శకటం పై ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎలమంచిలి నియోజకవర్గంలో గలఏటికొప్పాక కళాకారుడు సంతోష్ రూపొందించిన…
వీడిన చంపినా పాపం లేదు.. రీల్స్ చూస్తూ డాక్టర్ బిజీ.. కళ్ళముందే వ్యక్తి మృతి.. (వీడియో చూడండి)
జనం న్యూస్:- ఆయనో బాధ్యత కలిగిన డాక్టర్. అయితే డ్యూటీలో ఉండి పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి బదులు మొబైల్ ఫోన్లో రీల్స్ చూడటంలో బిజీ అయ్యాడు. ఇంతలో గుండె నొప్పితో బాధపడుతూ 60 ఏళ్ల వృద్ధురాలిని ఆమె కొడుకులు ఎమర్జెన్సీ వార్డుకు…
కొండాపూర్ లో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం..!
జనంన్యూస్. 30. నిజామాబాదు. ప్రతినిధి. ప్రమాదాలపై పోలీసుల అవగాహన సదస్సు. నిజాంబాద్ జిల్లా సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ గ్రామంలో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు సేఫ్టీ పై అవగాహన సదస్సు నిర్వహించారు సిరికొండ ఎస్సై ఎల్ రాము…