• January 30, 2025
  • 33 views
ఇచ్చిన హామీలు ఏమాయే. బి ఆర్ ఎస్ పార్టీ నిరసన..!

జనంన్యూస్. 30. నిజామాబాదు. ప్రతినిధి:- నిజామాబాద్ నగరంలో నేడు బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి ప్రభుత్వ వైఫల్యాలను జనాలముందు ఉంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఊరికే కాలయాపన చేస్తుందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే…

  • January 29, 2025
  • 30 views
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహంపై వివక్ష చూపుతే త్వరలో ఆమర నిరాహార దీక్ష తద్యం

(జనం న్యూస్ 29జనవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి )=- భీమారం మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కొంతమంది ఉన్నత సమాజం ఇరు వర్గాల పోరుతో2012సంవత్సరంలో రాత్రికి రాత్రి ప్రతిష్టించడం జరిగింది నాటి నుంచి నేటి వరకు…

  • January 29, 2025
  • 27 views
ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికల పాత్ర కీలకం తహసీల్దార్ రియాజ్ అలీ

జనం న్యూస్ జనవరి 29 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికలు పాత్రికేయులు నిర్వహిస్తున్న పాత్ర అభినందనీయమని వాంకిడి తహసీల్దార్ యండి రియాజ్ అలీ అన్నారు. వాంకిడి మండల కేంద్రం లోని తహసీల్దార్ కార్యాలయంలో పొలిటికల్ పవర్ జాతీయ దినపత్రిక…

  • January 29, 2025
  • 39 views
శివలింగ విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా నిర్మాణ పనులను పర్యవేక్షించిన రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల*

29 జనవరి కొత్తగూడెం నియోజకవర్గం ( జనం న్యూస్) పాల్వంచ మండల పరిధిలోని జగన్నదపురంలోని ప్రసిద్ధి చెందిన కనకదుర్గ దేవాలయం (పెద్దమ్మ గుడి) ప్రాంగణం లో నూతనంగా నిర్మిస్తున్న ఆలయమందు శ్రీ శివలింగం జీవ ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవములను ఫిబ్రవరి 10వ…

  • January 29, 2025
  • 29 views
నకిలీ పత్రాలతో ఆస్తులు కాజేశారు.!

పక్కనే ఉంటూ మంచి చెడ్డా చూడాల్సిన వ్యక్తులు దారుణాలు చేయడానికి వెనకాడటం లేదు. అందరూ ఉన్నా, ఆనాథ శవం అంటూ ఆస్తులన్నీ కాజేసిన ఘటన ఎర్రగొండపాలెంలో చోటుచేసుకొంది. నకిలీ పత్రాలతో ఆస్తులు కాజేశారు!రిజిస్ట్రేషన్‌ జరిగిన నివాసం మృతిచెందిన రోజే వీలునామా రాసినట్లు…

  • January 29, 2025
  • 27 views
లెదర్‌ కర్మాగారాన్ని పునఃప్రారంభిస్తాం.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మూతపడిన లెదర్‌ కర్మాగారాన్ని త్వరలో ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్‌ లీడ్‌క్యాప్‌ చైర్మన్‌ పిల్లి మాణిక్యాలరావు అన్నారు. లెదర్‌ కర్మాగారాన్ని పునఃప్రారంభిస్తాం. ఏపి స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, గిద్దలూరు టౌన్‌, జనవరి 29 (జనం న్యూస్): గత…

  • January 29, 2025
  • 28 views
ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికల పాత్ర కీలకం

భీమారం ప్రెస్ క్లబ్ సభ్యులు జనం న్యూస్ 29 జనవరి (మంచిర్యాల జిల్లా భీమారం మండలం ప్రతినిధి కాసిపేట రవి)= ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికలు పాత్రికేయులు నిర్వహిస్తున్న పాత్ర అభినందనీయమని భీమారం మండల కేంద్రం లోని ప్రెస్ క్లబ్ సభ్యులు వారు…

  • January 29, 2025
  • 27 views
పార్టీ పటిష్టతకు కృషి చేయండి : మహేందర్ గౌడ్.

జనం న్యూస్ జనవరి 29 నడిగూడెం గ్రామాల్లో పార్టీ పటిష్టతకు యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుండు మహేందర్ గౌడ్ అన్నారు.బుధవారం మండలంలోని బృందావనపురం, కేశవాపురం గ్రామాలలో జరిగిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తల…

  • January 29, 2025
  • 30 views
సూర్య దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ప్రత్తిపాటి.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 29 రిపోర్టర్ సలికినిడి నాగరాజు పట్టణంలోని ప్రత్తిపాటి నివాసం నందు బుధవారం సూర్య దినపత్రిక ఇన్ ఛార్జ్ బి.శ్రీను నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర కాలెండర్ ను మాజీ మంత్రి,…

  • January 29, 2025
  • 27 views
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం

జనం జనవరి 30 ( బీబీపేట మండలం కామారెడ్డి జిల్లా ) కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లు గారి మహేష్,ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ప్రజా యుద్ధానికి గద్దర్ పై కేంద్రమంత్రి బండి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com