• January 29, 2025
  • 28 views
ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేదిలేధు. మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్

జనం న్యూస్. జనవరి 29. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాన్ఫరెన్స్ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో. మెదక్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర…

  • January 29, 2025
  • 32 views
కండ్లపల్లిలో అపురూపశిల్పాలు.

వేయేండ్ల శిల్పాల చారిత్రక వేదిక కండ్లపల్లి*జైనం, శైవం, వైష్ణవ శిల్పాల కండ్లపల్లి జనం న్యూస్ జనవరి 30 తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, బీర్పూర్ మండలంలోని కండ్లపల్లి గ్రామంలో 8వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు వేర్వేరు కాలాలకు చెందిన,…

  • January 29, 2025
  • 43 views
ప్రధానమంత్రి జీవనజ్యోతి 2 లక్షల బీమా చెక్కును…

నామినికి అందజేసిన విశాల సహకార సంఘం అధ్యక్షుడు శ్రీపతి రవీందర్ గౌడ్…. బ్యాంకు మేనేజర్ మంద స్రవంతి….. జనం న్యూస్ 29 జనవరి 2025 ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్:- ఎల్కతుర్తి మండల కేంద్రంలోని కేడిసిసి బ్యాంక్ నందు ప్రధానమంత్రి…

  • January 29, 2025
  • 34 views
ప్రతి ఒక్కరు ట్రాఫిక్ విషయంలో నియమ నిబంధనలు పాటించాలి రూరల్ ఎమ్మెల్యే..!

జనంన్యూస్. జనవరి. 29. నిజామాబాదు. ప్రతినిధి. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ విషయంలో నియమ నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సూచించారు. పోలీస్.రవాణా శాఖ. ఆధ్వర్యంలో బుధవారం రోజున నగరంలోని శ్రావ్య గార్డెన్ లో ట్రాఫిక్ మీద…

  • January 29, 2025
  • 30 views
వైసీపీ రాష్ట్ర పదవికి విన్నపం.

కొమరోలు వాసి దివాన్ భాష (ఆర్.ఎం.పి) జనం న్యూస్, జనవరి 29.01.2025:-గిద్దలూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి కి హృదయపూర్వక నమస్కారములు. నా పేరు షేక్.దివాన్ భాష (ఆర్ఎంపీ) డాక్టర్ వైద్యునిగా మరియు ప్రజా సేవ…

  • January 29, 2025
  • 26 views
మాజీ ఎమ్యెల్యే కేపీ ని కలిసిన నియోజకవర్గ యూత్ వింగ్.

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి (భండా రామ్), జనవరి 29 (జనం న్యూస్):- గిద్దలూరు నియోజకవర్గ యూత్ వింగ్ అధ్యక్షులుగా నియమితులైన రాచర్ల మండలానికి చెందిన యాళ్ల చంద్ర మోహన్ మార్కాపురం మాజీ ఎమ్యెల్యే , గిద్దలూరు నియోజకవర్గం వైసిపి…

  • January 29, 2025
  • 32 views
మాఘఅమావాస్య సందర్భంగా మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు

భక్తులతో కిక్కిరిసిపోయిన చాముండేశ్వరి ఆలయం జనం న్యూస్ జనవరి 29 మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చిట్కుల్ శివారులో వెలసిన మంజీరా నదిలో ఉదయం నుండి సాయంత్రం వరకు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు శ్రీ చాముండేశ్వరి దేవికి…

  • January 29, 2025
  • 25 views
తెలంగాణ ప్రభుత్వానికి డిడిఎన్ అర్చకుల కృతజ్ఞతలు…

ధూప దీప నైవేద్య సంగం మండల అధ్యక్షులు సదా నిరంజన్ సిద్ధాంతి… జనం న్యూస్ 29 జనవరి 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమార్ స్వామి రిపోర్టర్) తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలయంలో ధూప దీప నైవేద్య అర్చకులకు గడిచిన…

  • January 29, 2025
  • 38 views
ఎమ్మార్వో పాఠశాల ఆకస్మిక తనిఖీ..!

జనంన్యూస్. జనవరి. 29. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు జిల్లా సిరికొండ మండల కేంద్రం లోని గాడ్కోల్ గ్రామం లోని జిల్లా పరిషత్. మండల పరిషత్. స్కూల్. అంగన్వాడి లను ఈరోజు. సిరికొండ తహసీల్దార్. రవీందర్ రావు.ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలకు నాణ్యమైన…

  • January 29, 2025
  • 43 views
అదృశ్యమైన వ్యక్తి.హత్య కేసును చేదించిన పోలీసులు

నిందితులు అరెస్టు రిమాండ్ కు తరలింపు పథకం ప్రకారమే హత్య చేయించిన భార్య భర్తను చూపేందుకు లక్ష రూపాయల సుపారి ఇచ్చిన బార్య జనం న్యూస్. జనవరి 29. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్):- అక్రమ సంబంధానికి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com