• March 5, 2025
  • 47 views
ఇందిరమ్మ మోడల్ ఇండ్ల కన్స్ట్రక్షన్ ను పరిశీలించిన ఆర్డివో

జనం న్యూస్ మార్చి 06(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్టు- కోదాడ రెవెన్యూ డివిజన్ అధికారి సూర్యనారాయణ బుధవారం మునగాల మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలోని ఇందిరమ్మ మోడల్ ఇండ్ల కన్స్ట్రక్షన్ ను పరిశీలించారు.అదేవిధంగా మునగాల రెవిన్యూ పరిధిలోని బరాకత్…

  • March 5, 2025
  • 51 views
రాష్ట్రస్థాయి జిజ్ఞాసలో బిచ్కుంద విద్యార్థులు …..

బిచ్కుంద మార్చ్ 6 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కమిషనరేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ (సిసిఈ) హైదరాబాద్ వారు ప్రతి సంవత్సరం నిర్వహించే రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలలో కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ…

  • March 5, 2025
  • 43 views
ఆదర్శ పాఠశాలను సందర్శించిన తుంపల్లి.కొండాపూర్. విద్యార్థులు..!

జనంన్యూస్. 05. నిజామాబాదు. సిరికొండ. పీఎం శ్రీ ట్విన్నిoగ్ స్కూల్స్ లో భాగంగా సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల&కళాశాలను ఎంపీపీ ఎస్ కొండాపూర్ మరియు తూంపల్లి విద్యార్థులు ఎంఈఓ రాములు. ఆదేశాల మేరకు సందర్శించి పాఠశాలలోని గణితశాస్త్ర,రసాయన శాస్త్ర,భౌతిక…

  • March 5, 2025
  • 44 views
జర్నలిస్టుల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోండి

(జనం న్యూస్) మార్చి 5 కల్లూరు మండలం రిపోర్టర్: జర్నలిస్టులపై భౌతికంగా, మానసికంగా సోషల్ మీడియా వేదికను చేసుకొని దాడులకు పాల్పడుతున్న చోట నాయకులపై చర్యలు తీసుకోవాలని పట్టణ ఎస్ఐ డి హరితకు కల్లూరు మండల జర్నలిస్టు సంఘాలు ఫిర్యాదు చేశాయి.…

  • March 5, 2025
  • 43 views
పోదెం వీరయ్య కి ఎమ్మెల్సీఖచ్చితంగా ఇవ్వాల్సిందే.

ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ కార్యదర్శి చిచ్చడి రాఘవులు మార్చి 5 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు మండలం ములుగు జిల్లా ఎస్టీ సెల్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి చిచ్చడి రాఘవులు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ…

  • March 4, 2025
  • 55 views
తర్లుపాడు మండలంలోని పోతలపాడు. కందల పల్లె గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 4. తర్లుపాడు మండలంలోని పోతలపాడు మరియు కందల్లపల్లె గ్రామాలలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అధికారి శ్రీ టి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ…

  • March 4, 2025
  • 55 views
జమ్మికుంటలో విద్యోదయ విద్యాసంస్థల 32వ వార్షికోత్సవ సంబరాలు

జనం న్యూస్ // మార్చ్ // 4 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట పట్టణంలోని విద్యోదయ విద్యాసంస్థలలో 32వ వార్షికోత్సవ సంబరాలు మరియు 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. విద్యోదయ పాఠశాల డైరెక్టర్…

  • March 4, 2025
  • 43 views
ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా వ్యవస్థలు, సామాజిక కార్యకర్తలు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 4 రిపోర్టర్ సలికినిడి నాగరాజు సమన్వయతో కృషి చేస్తే హెచ్ఐవి ఎయిడ్స్ ను సమాజం నుండి పూర్తిస్థాలు నిర్మించడం సాధ్యమవుతుందని హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైద్య ఆరోగ్య…

  • March 4, 2025
  • 46 views
వరిలో అగ్గి తెగులు నివారణ చర్యలు పాటించాలి

జనం న్యూస్ మార్చి 05(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్టు – మునగాల గ్రామంలోని వరి పొలాలను కోదాడ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఎల్లయ్య, మండల వ్యవసాయ అధికారి రాజుతో కలిసి పొలాలను పరిశీలించడం జరిగింది.వరి పొలంలో ప్రస్తుతం…

  • March 4, 2025
  • 42 views
నర్సరీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

గ్రామాల్లో నర్సరీలపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి మండల ప్రత్యేక అధికారి శిరీష జనం న్యూస్ మార్చి 05(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్టు- నర్సరీలో మొక్కలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, గ్రామస్తులకు అవసరాలకు అనుగుణంగా మొక్కలు పెంచాలని జెడ్పీ సీఈవో…

Social Media Auto Publish Powered By : XYZScripts.com