మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి..
జనం న్యూస్ //జనవరి 29//జమ్మికుంట // కుమార్ యాదవ్..గ్రామ నవ నిర్మాణ సమితి ” జి ఎన్ ఎన్ ఎస్ కేవీకే ” ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్టులో భాగంగా “మన ఇంటి మందం మన పంట”(ప్రకృతి వ్యవసాయం) అనే సంకల్పంతో…
ఏ కష్టం వచ్చినా నేను మీకు అండగా ఉంటా..!!
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మార్కాపురం మాజీ శాసన సభ్యులు, గిద్దలూరు ఇంచార్జీ కుందురు నాగార్జున రెడ్డి. ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జనవరి 29 (జనం న్యూస్):- ప్రకాశం జిల్లా, గిద్దలూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మార్కాపురం మాజీ శాసనసభ్యులు,…
నియోజకవర్గ అభివృద్దే షబ్బీర్ అలీ లక్ష్యం
జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగరాజ్ గౌడ్ జనం న్యూస్ జనవరి 29 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) కామారెడ్డి నియోజకవర్గంలో బీటీ రోడ్ల నిర్మాణానికి, మరమ్మతులకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎం ఆర్ ఆర్ నిధులు రూ.4.32…
ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఇనుప రాడ్డులు ఏర్పాటు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 28 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:-పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ నుంచి లోపలికి వచ్చే పెద్ద వాహనాల రద్దీ దృష్ట్యా ఇనుపరాడ్డులను అధికారులు ఏర్పాటు చేశారు. ఆ రాడ్డులను సగం మేర కొందరు తొలగించారు.…
మాజీ ఎంపిటిసి శవయాత్రలోలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
జనం న్యూస్ జనవరి 28 మెదక్ జిల్లా:-చిలిపిచేడ్ మండల్ అజ్జమర్రి గ్రామం లో బేగరి లచ్చమ్మ అజ్జమర్రి మాజీ ఎంపిటిసి సేవలు అందించినటువంటి కార్యకర్త ఆమె. మంగళవారం రోజు ఉదయం 8:30 సమయంలో మృతిచెందడం జరిగింది. మరణ వార్త తెలుసుకున్న నర్సాపూర్…
మహిళా శిశు సంక్షేమ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం..!
జనంన్యూస్. 28. నిజామాబాదు. ప్రతినిధి:- సిరికొండ.మహిళ శిశు అభివృద్ధి మరియు సీనియర్ సిటిజన్ శాఖ ద్వారా 2023 -24 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక పునరావాస పథకం కింద వికలాంగురాలైన బోయిడి మంజుల సిరికొండ గ్రామం. గాజుల దుకాణం కొరకై సబ్సిడీ కింద…
కమ్యూనిటీ భవనల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్సీ దండే విఠల్
_ప్రజా ప్రభుత్వంలో అన్నికులల అభివృద్ధికి పెద్దపీట ఎమ్మెల్సీ దండే విఠల్ జనం న్యూస్ జనవరి 28 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కౌటల మండలం సదాశివపేట లో ఎస్సీ కమ్యూనిటీ హాల్ 5 లక్షల…
కంభంలో ఈనెల 30న జాబ్ మేళా..
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జనవరి 28 (జనం న్యూస్):- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం, సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 30న గురువారం ప్రభుత్వ జూనియర్ కళాశాల కంభం యందు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర…
కొమరోలు: బంగారు గొలుసు లాక్కొని పరార్..
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జనవరి 28 (జనం న్యూస్):- ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్ల మోటు లో సోమవారం అర్ధరాత్రి సమయంలో మద్యం మత్తులో కొంతమంది యువకులు హల్చల్ చేశారు. కారులో వచ్చిన యువకులు ఓ చిరు దుకాణ…
గిద్దలూరు: కుక్కల బెడదతో బెంబేలు..
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జనవరి 28 (జనం న్యూస్):- ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని నల్లబండ బజారులో వీధి కుక్కలు బెంబేలెత్తిస్తున్నాయి. సోమవారం ఓ వ్యక్తిపై వీధి కుక్కలు దాడి చేశాయి. దాడిలో ఆ వ్యక్తికి స్వల్పంగా…