మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సర్పంచ్లు
జనం న్యూస్ ఫిబ్రవరి 1 శాయంపేట మండల రిపోర్టర్ మామిడి రవి మండలంలోని పెద్ద కొడపాక గ్రామానికి చెందిన ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ తండ్రి మంద మల్లయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో విషయం తెలిసిన వెంటనే పరకాల మార్కెట్…
ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో అవకతవకలు ఎంపీడీవో కు గ్రామ ప్రజలు వినతి పత్రం
జనం న్యూస్ ఫిబ్రవరి 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో సర్వేయర్లు అవకతవకలకు పాల్పడ్డారని శాయంపేట గ్రామస్తులు మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ఫణి చంద్ర కు వినతి…
ముదిరాజుల మహాసభను విజయవంతం చేయాలి.
సబ్ టైటిల్ .రాష్ట్ర ముదిరాజ్ సంక్షేమ సమితి కన్వీనర్ నారాయణ బీసీడీ నుంచి బిసిఏ గ్రూపులో చేర్చే వరకు పోరాడుదాం ఏకతాటిపై నిలబడి ముదిరాజుల హక్కుల కోసం పోరాడుదాం జనం న్యూస్. జనవరి 31. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇన్చార్జ్.…
మనుషులు ఆరోగ్యంగా ఉంటే సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
సబ్ టైటిల్ , భీమారం మండల్ ప్రెస్ క్లబ్ సభ్యులు జనం న్యూస్ జనవరి 31 జనవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి = మనుషులు ఆరోగ్యంగా ఉంటే సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుందని తద్వారా దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని…
మర్కుక్ తహసీల్దార్ ను సన్మానించి న -టిఎస్ఎన్ ఫౌండేషన్ చైర్మన్ తుమ్మ గణేష్
జనం న్యూస్ జనవరి 31, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల నూతన ఎమ్మార్వో గా భాద్యతలు స్వీకరించిన కాయతి ప్రవీణ్ రెడ్డిని శుక్రవారం ఎమ్మార్వో కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో…
నవ వధువుకు పుస్తెమెట్టెలు అందజేత
సబ్ టైటిల్:మార్కుక్ మండల్ బి ఆర్ ఎస్ బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్ జనం న్యూస్, జనవరి 31, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి…
మాల ఉద్యోగుల సదస్సును విజయవంతం చేయండి
జనం న్యూస్. జనవరి 31. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) మాల ఉద్యోగుల సంఘం జిల్లా సదస్సును విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షులు బక్కన్న పిలుపునిచ్చారు. హత్నూర మండలంలోని దౌల్తాబాద్ లో శుక్రవారం నాడు మాలల…
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్కకు గంగాపూర్ జాతర ఆహ్వాన పత్రిక అందజేసిన మండల నాయకులు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ఫిబ్రవరి 11 నుండీ 13 తేదీలలో మూడు రోజులు జాతర జరగుతుంది.పురాతన మహిమలు గల గంగాపూర్ జాతరకు జిల్లా ఇంచార్జీ మంత్రి…
-కాలం చెల్లిన గ్యాస్ రెగ్యులేటరీ పైప్ వల్లనే ఘటన జరిగింది…-చాపిలె సాయిక్రిష్ణ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి
జనం న్యూస్ జనవరి 31 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ కాగజ్నగర్ పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాల(చిన్న రాస్పెల్లి)లో గ్యాస్ రెగ్యులేటరీ పైపు లీకై అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.ఈ ఘటనకి కారణం అధికారుల తీవ్ర నిర్లక్ష్యమే…
రామతీర్థం జలాశయం గేటుకు తాత్కాలిక మరమ్మతులు
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, (భండా రామ్), చీమకుర్తి, జనవరి 31 (జనం న్యూస్): అయ్యే రామ అనే శీర్షికన ప్రమాదంలో రామతీర్థం అని గురువారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. కర్నూలు నుంచి గేట్ల బిగింపులో ప్రత్యేక…