• January 31, 2025
  • 52 views
ఏపిరోడ్ సేఫ్టీ ఎన్ జి ఓ ఆధ్వర్యంలో రోడ్ ప్రమాదాలపై అవగాహన

జనం న్యూస్ జనవరి 31 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ)కోనసీమ జిల్లా, ఏపీ రోడ్ సేఫ్టీ ఎన్ జి ఓ తూర్పు రీజనల్ చైర్మన్ అరిగెల వెంకటరామారావు ఆధ్వర్యంలో రోడ్ ప్రమాదాలపై అవగాహన కల్పించారు. రోడ్ రాష్ట్ర వారోత్సవాలు పురస్కరించు కు…

  • January 31, 2025
  • 62 views
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి : డిఎఫ్ఓ

జనం న్యూస్ జనవరి 31 నడిగూడెం విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలని మండల ప్రత్యేక అధికారి,డీఎఫ్ఓ సతీష్ కుమార్ అన్నారు. నడిగూడెం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.…

  • January 31, 2025
  • 54 views
ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ లో ఫైజాబాద్ జడ్పీహెచ్ఎస్ మూడు ర్యాంకులు

జనం న్యూస్ జనవరి 31 మెదక్ జిల్లా (చిలిపి చెడు మండల ప్రతినిధి)చిలిపి చెడు. మండలంలో ఫైజాబాద్.చిలిపి చెడు సోమక్కపేటచండూర్ చిట్కుల్ గ్రామాల ఐదు జిల్లా పరిషత్ హై స్కూల్ కు కలిపి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ మండల్ స్థాయిలో…

  • January 31, 2025
  • 46 views
జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలు

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత పాటించాలి ఎస్సై ప్రభాకర్ జనం న్యూస్ ఫిబ్రవరి 1( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) బీబీపేట్ మండలం లోని తిమ్మయ్య గారిగవర్నమెంట్ హై స్కూల్ యాజమాన్యం వారి సహకారంతో బీబీపేట్ ఎస్ ఐ ప్రభాకర్,…

  • January 31, 2025
  • 48 views
జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలు

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత పాటించాలి ఎస్సై ప్రభాకర్ జనం న్యూస్ ఫిబ్రవరి 1( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) బీబీపేట్ మండలం లోని తిమ్మయ్య గారిగవర్నమెంట్ హై స్కూల్ యాజమాన్యం వారి సహకారంతో బీబీపేట్ ఎస్ ఐ ప్రభాకర్,…

  • January 31, 2025
  • 50 views
ఢిల్లీ ఎన్నికల్లో విజయం మాదే. ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు మిట్టపల్లి రాజేశ్వర్.

జనం న్యూస్. జనవరి 31. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) ఢిల్లీ ఎన్నికల్లో తమ పార్టీ మళ్లీ అధికారంలోకి రాబోతుందని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు మిట్టపల్లి రాజేశ్వర్ ఒక ప్రకటన తెలిపారు. ఆదివారం నాడు…

  • January 31, 2025
  • 48 views
అవినీతి కేలండర్ అమలుచేసిన వారు జాబ్ కేలండర్ పై మాట్లాడటం సిగ్గుచేటు ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 31 రిపోర్టర్ సలికినిడి నాగరాజు రాజకీయం నిరుద్యోగులు తమ కాలక్షేపం కోసం, అవినీతి పత్రిక ద్వారా ప్రజాప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు పుల్లారావు. జగన్ రెడ్డి తన కార్యకర్తలకు ఇచ్చిన చట్టబద్ధతలేని వాలంటీర్ ఉద్యోగాలు…

  • January 31, 2025
  • 55 views
ప్రభుత్వ పథకాలను తక్షణమే అర్హులందరికీ అమలు చేయాలి…..

రైతు భరోసా నిధుల కోసం రైతులందరూ ఎదురుచూస్తున్నారు……… రైతు రుణమాఫీ, బోనస్ డబ్బులను వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలి……. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బొల్లు ప్రసాద్…… జనం న్యూస్ ఫిబ్రవరి 01 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్…

  • January 31, 2025
  • 60 views
అంతర్వేది వరకు బస్సులు నడపాలని వినతి

, జనం న్యూస్ జనవరి 31 కాట్రేను కొనఅంతర్వేది కళ్యాణోత్సవాలకు స్పెషల్ బస్సుల పేరుతో అధిక చార్జీలు వసూలు చేయరాదని బజరంగ్ దళ్ నాయకుడు శిరంగు నాయుడు కోరారు. అమలాపురం నుంచి మలికిపురం వరకే కాకుండా అంతర్వేది వరకు పూర్తిస్థాయిలో బస్సులు…

  • January 31, 2025
  • 60 views
ప్రజల సమస్యల పై పోరాడిన గొప్ప విప్లవ యోధుదు గద్దర్

జేత్వాన్ బుద్ధ విహార్ లోగద్దర్ 77 జయంతివేడుకలు* జనం న్యూస్ జనవరి 31 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ప్రజా యుద్ధనౌక గద్దర్ 77 జయంతి నీ వాంకిడి మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్ లో శుక్రవారం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com