కొయ్యూరు ఐ సి డి ఎస్. ప్రవీణ్ కుమార్. ఆధ్వర్యంలో అంగన్వాడీ ఆయాలకు ఉత్తర్వులు
జనం న్యూస్ జనవరి 28( కొయ్యూరు ప్రతినిధి సూపర్ స్టార్ కృష్ణ ) అల్లూరి సీతరామ రాజు జిల్లా. కొయ్యురు మండలం లో కొత్తగా మంజూరైనా. అంగన్వాడీ కేంద్రములకు ఎంపికైన ఆయాలకు సోమవారం ఉత్తర్వులు . జారీ చేశారు. అయితే ఐ…
ఉచిత పశు వైద్య శిబిరాలను రైతులు వినియోగించుకోవాలి.
జనం న్యూస్ బద్రి కారంపూడి మండలం, గాదెవారిపల్లి గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత పశు వైద్య శిబిరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా గాదెవారిపల్లి తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ దోర్నాల బ్రాహ్మరెడ్డి, ఉప సర్పంచ్…
యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయుడు.
జనం న్యూస్ జనవరి 28 నేరేడుచర్ల:కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారనీ కష్ట పడితే సాధించలేనిది ఏది లేదు అని నిరూపించిన చింతమల్ల రాంబాబు గారినీ బొల్లేదు నాగరాజు పవిత్ర దంపతుల ఆధ్వర్యంలో రామాపురం ఏడవ వార్డు యువకులు సన్మానించారు. ప్రతి…
మెదక్ నియోజక వర్గంలోబిటీరోడ్లమరమ్మత్తులకు15కోట్లరూపాయలకేటాయిపు
– జి.ఓ.నెం. 59 ద్వారా నిధులను విడుదల చేసిన పంచాయితీరాజ్ శాఖ – నియోజక వర్గంలో 30.72 కి.మీ.,ల రోడ్లకు మోక్షం – మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ జనం న్యూస్ 2025 జనవరి 27( మెదక్…
అంగన్వాడీ లో పెచ్చులూడీన పైకప్పు
జనం న్యూస్ జనవరి 27 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని కండ్లపెల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న అంగన్వాడీ సెంటర్ లో పైకప్పు పెచ్చులూడిన వైనం చిన్న చిన్న పిల్లలు అప్పుడప్పుడే అమ్మ ఆవు అంటు చిలుక పాలు కులుతో…
ప్రైవేట్ పాఠశాలల క్యాలెండర్ ఆవిష్కరణ…
జనం న్యూస్ జనవరి 27 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం ప్రైవేట్ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల క్యాలెండర్లను సోమవారం విద్యాశాఖ అధికారులు జాన్ రెడ్డప్ప, గోపాల్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.…
మద్యం తాగి వాహనాలు నడిపిన ఐదుగురికి ఒక్కరోజు జైలు శిక్ష
జనం న్యూస్, జనవరి 27, బోధన్ నియోజవర్గం బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ పట్టణంలోని పలు గ్రామాలకు చెందిన , పట్టణానికి చెందిన మద్యం తాగి వాహనం నడిపిస్తున్న సంగం గ్రామానికి చెందిన కాంబ్లి గంగా దీపక్ మరియు పట్టణంలోని రెంజల్…
విజన్ ఇండ్ ఫౌండేషన్ ఓల్డ్ ఏజ్ హోమ్ సందర్శించిన వికలాంగుల సంఘం అధ్యక్షులు గగనం వెంకటస్వామి
జనం న్యూస్/జనవరి 27/హయత్ నగర్ మండలం రంగారెడ్డి జిల్లా:-మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని చెన్నాపురం చౌరస్తా వద్ద గల విజన్ ఇండ్ ఫౌండేషన్ ఓల్డ్ ఏజ్ హోం లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరపడం జరిగింది…
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు చిటికెన ముసలయ్య అసైన్మెంట్ పంటపొలన్ని ధ్వంసం చేసిన దుండగులు
నిమ్మకు నీరెత్తిన అధికారులు పోలీసు యంత్రం జనం న్యూస్ 28 జనవరి కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ పట్టణ రెవెన్యూ పరిధిలో గల శ్రీనివాస నగర్ కాలనీ మొరేడు వాగు ఒడ్డున గల శ్రీమతి చిటకన కనకమ్మ పేరున పన్నులు వగైరా చెల్లిస్తున్న…
ప్రకృతి వ్యవసాయమే శిరోధార్యం
జనం న్యూస్ జనవరి 27 టీ. సుండుపల్లి మండలం,అన్నమయ్య జిల్లా;(రిపోర్టర్:జి. ప్రవీణ్ కుమార్): టీ.సుండుపల్లి మార్కెట్ నందు, ప్రకృతి వ్యవసాయసిబ్బంది మరియు ప్రకృతి వ్యవసాయ రైతులు పండించిన కూరగాయలను, ఆకుకూరలను స్టాల్ పెట్టి, ప్రజలకు ప్రకృతి వ్యవసాయం గురించి పి.ఆంజనేయులు సి…