• January 30, 2025
  • 51 views
రిపబ్లిక్ డే వేడుకల్లో 30 ఏళ్ల తర్వాత రాష్ట్రానికి బహుమతి రావడం ఆనందంగా ఉంది ఎమ్మెల్యే విజయ్ కుమార్

అచ్యుతాపురం(జనం న్యూస్):ఎలమంచిలి జనసేన పార్టీ కార్యాలయంలో ఏటికొప్పాక హస్త కళాకారుడు సంతోష్ ను ఎమ్మెల్యే విజయ్ కుమార్ సత్కరించారు.ఢిల్లీ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించిన ఏటికొప్పాక బొమ్మల శకటం పై ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎలమంచిలి నియోజకవర్గంలో గలఏటికొప్పాక కళాకారుడు సంతోష్ రూపొందించిన…

  • January 30, 2025
  • 1341 views
వీడిన చంపినా పాపం లేదు.. రీల్స్ చూస్తూ డాక్టర్ బిజీ.. కళ్ళముందే వ్యక్తి మృతి.. (వీడియో చూడండి)

జనం న్యూస్:- ఆయనో బాధ్యత కలిగిన డాక్టర్‌. అయితే డ్యూటీలో ఉండి పేషెంట్లకు ట్రీట్‌మెంట్‌ ఇవ్వడానికి బదులు మొబైల్‌ ఫోన్‌లో రీల్స్‌ చూడటంలో బిజీ అయ్యాడు. ఇంతలో గుండె నొప్పితో బాధపడుతూ 60 ఏళ్ల వృద్ధురాలిని ఆమె కొడుకులు ఎమర్జెన్సీ వార్డుకు…

  • January 30, 2025
  • 64 views
కొండాపూర్ లో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం..!

జనంన్యూస్. 30. నిజామాబాదు. ప్రతినిధి. ప్రమాదాలపై పోలీసుల అవగాహన సదస్సు. నిజాంబాద్ జిల్లా సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ గ్రామంలో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు సేఫ్టీ పై అవగాహన సదస్సు నిర్వహించారు సిరికొండ ఎస్సై ఎల్ రాము…

  • January 30, 2025
  • 54 views
ఇచ్చిన హామీలు ఏమాయే. బి ఆర్ ఎస్ పార్టీ నిరసన..!

జనంన్యూస్. 30. నిజామాబాదు. ప్రతినిధి:- నిజామాబాద్ నగరంలో నేడు బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి ప్రభుత్వ వైఫల్యాలను జనాలముందు ఉంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఊరికే కాలయాపన చేస్తుందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే…

  • January 29, 2025
  • 64 views
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహంపై వివక్ష చూపుతే త్వరలో ఆమర నిరాహార దీక్ష తద్యం

(జనం న్యూస్ 29జనవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి )=- భీమారం మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కొంతమంది ఉన్నత సమాజం ఇరు వర్గాల పోరుతో2012సంవత్సరంలో రాత్రికి రాత్రి ప్రతిష్టించడం జరిగింది నాటి నుంచి నేటి వరకు…

  • January 29, 2025
  • 49 views
ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికల పాత్ర కీలకం తహసీల్దార్ రియాజ్ అలీ

జనం న్యూస్ జనవరి 29 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికలు పాత్రికేయులు నిర్వహిస్తున్న పాత్ర అభినందనీయమని వాంకిడి తహసీల్దార్ యండి రియాజ్ అలీ అన్నారు. వాంకిడి మండల కేంద్రం లోని తహసీల్దార్ కార్యాలయంలో పొలిటికల్ పవర్ జాతీయ దినపత్రిక…

  • January 29, 2025
  • 60 views
శివలింగ విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా నిర్మాణ పనులను పర్యవేక్షించిన రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల*

29 జనవరి కొత్తగూడెం నియోజకవర్గం ( జనం న్యూస్) పాల్వంచ మండల పరిధిలోని జగన్నదపురంలోని ప్రసిద్ధి చెందిన కనకదుర్గ దేవాలయం (పెద్దమ్మ గుడి) ప్రాంగణం లో నూతనంగా నిర్మిస్తున్న ఆలయమందు శ్రీ శివలింగం జీవ ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవములను ఫిబ్రవరి 10వ…

  • January 29, 2025
  • 48 views
నకిలీ పత్రాలతో ఆస్తులు కాజేశారు.!

పక్కనే ఉంటూ మంచి చెడ్డా చూడాల్సిన వ్యక్తులు దారుణాలు చేయడానికి వెనకాడటం లేదు. అందరూ ఉన్నా, ఆనాథ శవం అంటూ ఆస్తులన్నీ కాజేసిన ఘటన ఎర్రగొండపాలెంలో చోటుచేసుకొంది. నకిలీ పత్రాలతో ఆస్తులు కాజేశారు!రిజిస్ట్రేషన్‌ జరిగిన నివాసం మృతిచెందిన రోజే వీలునామా రాసినట్లు…

  • January 29, 2025
  • 48 views
లెదర్‌ కర్మాగారాన్ని పునఃప్రారంభిస్తాం.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మూతపడిన లెదర్‌ కర్మాగారాన్ని త్వరలో ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్‌ లీడ్‌క్యాప్‌ చైర్మన్‌ పిల్లి మాణిక్యాలరావు అన్నారు. లెదర్‌ కర్మాగారాన్ని పునఃప్రారంభిస్తాం. ఏపి స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, గిద్దలూరు టౌన్‌, జనవరి 29 (జనం న్యూస్): గత…

  • January 29, 2025
  • 50 views
ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికల పాత్ర కీలకం

భీమారం ప్రెస్ క్లబ్ సభ్యులు జనం న్యూస్ 29 జనవరి (మంచిర్యాల జిల్లా భీమారం మండలం ప్రతినిధి కాసిపేట రవి)= ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికలు పాత్రికేయులు నిర్వహిస్తున్న పాత్ర అభినందనీయమని భీమారం మండల కేంద్రం లోని ప్రెస్ క్లబ్ సభ్యులు వారు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com