ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి
తాడువాయి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను పరిశీలించిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండి గౌతమ్, జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ జనం న్యూస్ ఫిబ్రవరి 25(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సబ్జెక్టు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు…
ఏర్గట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రేరణ కార్యక్రమం
జనం న్యూస్ ఫిబ్రవరి 24:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో ఉన్నత పాఠశాల విద్యార్థులకుసోమవారం రోజునా పీఎం శ్రీ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రేరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. విద్యార్థులు ఎలాంటి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ఆత్మవిశ్వాసం ఎలా పెంపొందించుకోవాలి, భవిష్యత్తును ఏ…
బిచ్కుంద మండలంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల జోరుగా ప్రచారం
బిచ్కుంద ఫిబ్రవరి 24 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) సోమవారం రోజున బిచ్కుంద మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ – మెదక్ – కరీంనగర్ – ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్…
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి
జనం న్యూస్ // ఫిబ్రవరి // 24 // జమ్మికుంట // కుమార్ యాదవ్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్ లు చేస్తూ అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్న ప్రయివేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి.జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం…
నేడు మునగాల లో విజ్ఞానోత్సవం
నేషనల్ సైన్స్ డే వేడుకల పోస్టర్ ఆవిష్కరించిన ఎంఈఓ వెంకటేశ్వర్లు, గోళ్లమూడి రమేష్ బాబు జనం న్యూస్ ఫిబ్రవరి 25(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సబ్జెక్టు నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా “మునగాల లో విజ్ఞానోత్సవం” నిర్వహిస్తున్నట్లు…
జిల్లాకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి..!
జనం న్యూస్. 24. నిజామాబాదు. ప్రతినిధి. శ్రీనివాస్. నేడు జిల్లాకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ గెలుపు కోసం బిజెపి బిఆర్ఎస్ కుట్రన్ చేస్తున్నదని మండిపడ్డారు. ఒక్క ఎమ్మెల్సీని కూడా నిలబెట్టలేని టిఆర్ఎస్ పార్టీ…
కులమతాలకు అతీతంగా విరాజిల్లుతోన్న పవిత్ర పుణ్యక్షేత్రం రహదారి మాత ఆలయం ప్రత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 24 రిపోర్టర్ సలికినిడి నాగరాజు గ్రామీణ క్రైస్తవుల ఉత్తమమైన భక్తి ఉద్యమంతో ఏర్పడిన అత్యున్నక్షేత్రమే, ఎర్రకొండ రహదారి మాత పుణ్యక్షేత్రమని, అనేక మందికి స్వస్థత ఆశీర్వాదాలు అందిస్తూ, అత్యున్నత ప్రార్థనా క్షేత్రంగా భాసిల్లుతోందని…
కె.పి.హెచ్.బి కాలనీ లో లో గాలాక్సీ లేజర్ సర్జరీ హాస్పిటల్ ను ప్రారంభించిన బండి రమేష్ జివిఆర్
జనం న్యూస్ ఫిబ్రవరి 24 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గం కె పి హెచ్ బి కాలనిలోలోని రోడ్ నెంబర్ నాలుగు లో గాలక్సీ లేజర్ సర్జరీ హాస్పిటల్ ను ప్రారంభించిన కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి…
ఉచిత మెగా క్యాంపు కు విశేష స్పందన
250 మంది రోగులకు మందులు పంపిణీ.. జనం న్యూస్ // ఫిబ్రవరి // 24 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట పట్టణంలోని కొండూరి కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన దుర్గా మల్టీ స్పెషాలిటీ ఆధ్వర్యంలో కీళ్ల ఎముకలకు…
ఉచిత మెగా క్యాంపు కు విశేష స్పందన
250 మంది రోగులకు మందులు పంపిణీ.. జనం న్యూస్ // ఫిబ్రవరి // 24 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట పట్టణంలోని కొండూరి కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన దుర్గా మల్టీ స్పెషాలిటీ ఆధ్వర్యంలో కీళ్ల ఎముకలకు…