కోటబొమ్మాళిలో కన్నీరు సినిమా షూటింగ్ సందడి
జనం న్యూస్ 27 జనవరి కోటబొమ్మాళి మండలం:: పీజే ప్రొడక్షన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కన్నీరు ఓటిటి మూవీ యూనిట్ సోమవారం కోటబొమ్మాళిలో షూటింగ్ నిర్వహించి సందడి చేశారు. రావివలస ఎండల మల్లికార్జున స్వామి ఆలయంలో కన్నీరు ఓటీటి చిత్రం ముహూర్తం షాట్…
ఉత్తమ సేవలకు గుర్తింపు ఎమ్మెల్యే జారే
జనం న్యూస్ జనవరి 26 అశ్వరావుపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నియోజకవర్గ ప్రతినిధి ఎం నాగేశ్వరరావు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలోని 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వివిధ శాఖల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి,…
భీం వారసులైన గిరిజన రైతులకు అన్యాయాన్ని జరిగితే సహించేది లేదు
ఆదివాసీ రైతుల జోలికొస్తే ఊరుకోం ఖబడ్దార్ *- రైతు కార్మికుల యూనియన్ సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ వెలిశాల క్రిష్ణమాచారి జనం న్యూస్ జనవరి 27 కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట గిరిజన రైతులకు జరిగిన అన్యాయాన్ని…
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ క్రమ పద్ధతిలో అమలు చేస్తాం.
సిర్పూర్ యు మండలం శేట్టి హడప్నూర్ నూతన అంగన్వాడీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం మార్కెట్ కమిటీ చైర్మన్ కూడ్మేత విశ్వనాథ్ రావ్ జనం న్యూస్ జనవరి 27 కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలంలోని శెట్టిహడప్నూర్ గ్రామంలో నూతన…
ఫిబ్రవరి చివరి వారంలో ఉత్తరాంధ్ర పాలపోటీలు
జనం న్యూస్ 27 జనవరి కోటబొమ్మాళి మండలం: ఫిబ్రవరి చివరి వారంలో పాత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పరిధిల గల పాడి పశువుల మధ్య పాలపోటీలు నిర్వహించటం జరుగుతుందని అసక్తిగల పాడి రైతులు తనకు సంప్రదించాలని స్థానిక పశువైద్యాధికారి డాక్టర్…
కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణి చేసిన.ఆలేరు.యం. ఎల్. ఎ. బీర్ల
జనం న్యూస్ గుండాల మండలం జనవరి. 27.పి. యాదగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం ఈ రోజు ఆలేరు యం. ఎల్. ఎ. ప్రభుత్వ విప్.బీర్ల. ఐలయ్య కల్యాణ లక్ష్మి చెక్కులను ఆలేరులొ పంపిణి చేశారు ఇందులో వస్తా…
పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు..!
జనంన్యూస్. జనవరి. 27. నిజామాబాదు. ప్రతీనిది.నిజాంబాద్ జిల్లా సిరికొండ మండలంలోని వివిధ పలు అభివృద్ధి పనులకు గాను. 14.38 కోట్ల రూపాయలు మంజూరైనట్లు కాంగ్రెస్ పార్టీ సిరికొండ మండల అధ్యక్షుడు బాకారం రవి తెలిపారు సోమవారం స్థానిక మండల కేంద్రంలోని కాంగ్రెస్…
జాతీయ రోడ్డు భద్రతపై అవగాహన..!
జనంన్యూస్.జనవరి.27.నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ సిరికొండ మండల కేంద్రంలోని పంది మడుగు. గ్రామంలో నేడుజాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా సోమవారం రోజునవాహనదారులకు అవగాహన కల్పించిన సిరికొండ ఎస్సై ఎల్ రాము. ఈ సందర్భంగా ఎస్సై ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా…
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీల ఎన్నిక
జనం న్యూస్ 27జనవరి, పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం. జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండలం కేంద్రంలోని మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు పెగడపల్లి మండలం ఆరవెల్లి గ్రామం & సుద్దపెల్లి గ్రామాలలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీల ఎన్నికలు జరిగాయి.. రేపు జరగబోయే…
విద్యార్థులకు పెన్నులు, నోట్ పుస్తకాలు పంపిణీ
జనం న్యూస్ 27 జనవరి కోటబొమ్మాళి మండలం: మండలం మాసాహెబ్పేట పంచాయతీ కమలనాభపురం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సుమారు 100 మంది విద్యార్ధులకు సోమవారం ఆ పంచాయతీ సర్పంచ్, మాజీ రాష్ట్ర కళింగకర్పోరేషన్ డైరెక్టర్ సంపతిరావు హేమసుందరరావు ధనలక్ష్మిలు పెన్నులు, నోట్…