• January 21, 2025
  • 22 views
మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన దళిత నేతలు

జనం న్యూస్ జనవరి 21 నడిగూడెం కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన చైర్మన్ గా ఎన్నికైన నడిగూడెం గ్రామానికి చెందిన వేపూరి తిరుపమ్మ సుధీర్ ను మండల కేంద్రానికి చెందిన దళిత నేతలు దాసరి శ్రీనివాస్, కత్తి విజయ్, ఆదిమళ్ల…

  • January 21, 2025
  • 27 views
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం : తహశీల్దార్

జనం న్యూస్ జనవరి 21 నడిగూడెం  అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని తహశీల్దార్ సరిత తెలిపారు. మంగళవారంమండలంలోనివల్లాపురం, సిరిపురం, రామాపురం, బృందావనపురం, వేణుగోపాలపురం గ్రామాలలో ప్రజా పాలన గ్రామసభలు నిర్వహించారు. రామాపురం గ్రామంలో జరిగిన గ్రామసభలో ఆమె మాట్లాడుతూ అర్హుల…

  • January 21, 2025
  • 21 views
నియోజకవర్గంలో ఎక్కడా అక్రమ లే అవుట్లు ఉండటానికి వీల్లేదని, పత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 21 రిపోర్టర్ సలికినీడి నాగరాజు గడచిన ఐదేళ్లలో విచ్చలవిడిగా వేసిన లే అవుట్లను కూడా అధికారులు తక్షణమే క్రమబద్ధీకరించాలని, తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎక్కడా ఒక్క అక్రమ లే అవుట్…

  • January 21, 2025
  • 32 views
ప్రజా పాలన గ్రామసభలో పాల్గొన్న ఎమ్మెల్యే

జనం న్యూస్ జనవరి(21) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభలో రైతు భరోసా, రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఆత్మ భరోసా మరియు ఇందిరమ్మ ఇల్లు పథకాలు…

  • January 21, 2025
  • 27 views
తాళ్లరాంపూర్ లో ప్రజా పాలన గ్రామ సభ**

అర్హులైన వారికి పథకాలు అందుతాయి అధైర్యపడవద్దు తహశీల్దార్ -శ్రీలత జనం న్యూస్ జనవరి 21: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలములోని తాళ్ళరాంపూర్ లోప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన నాలుగు గ్యారంటీల పథకంలో భాగంగా మంగళవారం రోజునాప్రజా పాలన గ్రామసభ భాగంగా ప్రత్యేక అధికారిగా…

  • January 21, 2025
  • 22 views
ఎస్ ఎస్ సి వర్గీకరణ కోసం దండోరా మొగిద్దాం..

హుజురాబాద్ డివిజన్ కళామండలి ఎంపిక. ▪️డివిజన్ ఇంచార్జ్ మరియు నియోజకవర్గ అధ్యక్షురాలు ఆకినపల్లి శిరీష… జనం న్యూస్ //జనవరి //21//జమ్మికుంట //కుమార్ యాదవ్..మాదిగల హక్కులు సాదించుకోవడమే ధ్యేయంగా మంద కృష్ణ మాదిగ తలపెట్టిన లక్ష డప్పులు – వేల గొంతులు కళా…

  • January 21, 2025
  • 24 views
తర్లుపాడు మండలంలో లక్ష్మక్క పల్లె కొండారెడ్డి పల్లె గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 21తర్లుపాడు మండలం లక్ష్మక్క పల్లె మరియు కొండారెడ్డిపల్లె గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగినది. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ఈ పంట జరిగిన…

  • January 21, 2025
  • 22 views
ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేసే వరకు పోరాటం ఆగదు

ఆశ వర్కర్స్ పది కిలోమీటర్లు పాదయాత్ర జనం న్యూస్ జనవరి 2 1 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఫిబ్రవరి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో ఆశా వర్కర్లకు కనీస వేతనం 18000 నిర్ణయం చేయాలని మంగళవారం బుర్గుడా గ్రామం నుండి జిల్లా కలెక్టర్…

  • January 21, 2025
  • 22 views
తండ్రి జ్ఞాపకార్థంగా పశు వైద్యశాలకు ఫ్రిడ్జ్ బహుమతి ప్రధానం చేసిన కుమారు

జనం న్యూస్. జనవరి 21. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్.(అబ్దుల్ రహమాన్)హత్నూర మండలం సిరిపుర గ్రామంలోని పశు వైద్యశాలో మందుల నిలువల కోసం ఉపయోగపడే విధంగా స్థానిక గ్రామస్తుడైన స్వర్గీయ గోపాల్ మల్లేష్ యాదవ్. జ్ఞాపకార్ధంగా వారి కుమారులు మహేష్…

  • January 21, 2025
  • 20 views
నూతన వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు కు వినతి పత్రం అందజేసిన రైతులు

జనం న్యూస్ జనవరి 21 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం లోని తుంగూరు గ్రామాన్ని ప్రత్యేక వ్యవసాయ సహకార సంఘం సొసైటీ ఏర్పాటు చేయాలని తుంగూరు గ్రామ రైతులంతా గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని స్పెషల్ ఆఫీసర్ దేవప్రసాద్ కి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com