సమాచార హక్కు రక్షణ చట్టం ఆసిఫాబాద్ మండల కమిటీ నియామకం
జనం న్యూస్ జనవరి 21 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరోసమాచార హక్కు రక్షణ చట్టం 2005 సొసైటీ ఆసిఫాబాద్ మండల కేంద్రం లో నియోజక వర్గ అధ్యక్షులు జాడి రవిదాస్ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించగా ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు…
గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కొరకు దరఖాస్తులు ఆహ్వానం
జనం న్యూస్. జనవరి 21. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇన్చార్జ్.(అబ్దుల్ రహమాన్)తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2025-2026. విద్యా సంవత్సరానికి గాను ఐదవ తరగతిలో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎస్సీ ఎస్టీ బీసీ…
జగన్నాధపురం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంఈఓ
జనం న్యూస్ జనవరి 22 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రార్థన సమయానికి హాజరై విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థులోని తెలుగు,…
రాష్ట మహాసభల వాల్ పోస్టర్లు విడుదల
మహాసభలను జయప్రదం చేయండి, జనం న్యూస్ జనవరి 21 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో సీపీఎం నాయకులు మంగళవారం ఈ నెల 25 నుండి 28 వరకు సీపీఎం పార్టీ రాష్ట 4వ…
ప్రముఖ పారిశ్రామికవేత్త, వితరణశీలి స్వర్గీయ సోమేపల్లి సాంబయ్య
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 21 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఆప్త మిత్రులు సాదినేని చౌదరయ్య ఈరోజు వారి సతీమణి తులసమ్మ 8వ వర్ధంతి సందర్భంగా వారి కుమార్తె విద్యా మిత్ర మండలి సభ్యురాలు పంగులూరు ధనలక్ష్మి (W/o…
జిల్లా శ్రామినర్ బుద్ద దీక్ష శిబీర్నీ విజయవంతం చేయండి
జనం న్యూస్ జనవరి 21ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడి మండల కేంద్రంలో నీ జేత్వాన్ విద్ద విహార్ లో మార్చి 1 నుండి 10 వరకు నిర్వహించే జిల్లా స్థాయి శ్రామినర్ బుద్ద దీక్ష శిబిరాన్ని జిల్లా ప్రజలు స్వేచ్చందంగా పెద్ద…
భూస్వాముల, దౌర్జన్యం
మాలి పటేండ్ల, మాయాజాలం. జనం న్యూస్, తేది 22 జనవరి,కొల్లూర్ గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజక వర్గం ప్రతినిధి, చింతలగట్టు, నర్సిములు )సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలం లోని, కొల్లూర్ గ్రామములోని గ్రామ ప్రజలందరికీ ప్రధాన…
అజ్జమర్రి లో రసవత్తరంగా గ్రామసభ..
ఇందిరమ్మ కమిటీ పేర్ల తప్పు పట్టిన గ్రామ ప్రజలు…భూమి ఉన్న వారిని భూమిలేని లబ్ధిదారులుగా గుర్తింపు జనం న్యూస్ జనవరి 21 మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంఅజ్జమరి గ్రామంలో జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా నేడుఇందిరమ్మ ఇంటి సర్వేలో భాగంగా గ్రామంలోని…
మందకృష్ణ మాదిగపై అనుచిత వ్యాఖ్యలు చేసిన
పసుల రామ్మూర్తి పై ఫిర్యాదు చేసిన ఎమ్మార్పీఎస్ మండల నాయకులు జనం న్యూస్ జనవరి 22 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ మునగాల మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు గుడిపాటి కనకయ్య మాదిగ…
రాష్ట్రస్థాయి సెపక్ తక్రా పోటీల్లో విజయనగరం క్రీడాకారుల ప్రతిభ
జనం న్యూస్ 21 జనవరి విజయనగరం టౌన్ రిపోర్ట ర్గోపికృష్ణ పట్నాయక్జనవరి 16, 17వ తేదీల్లో ప్రకాశం జిల్లా పొదిలిలో జరిగిన 28వ జూనియర్ సెపక్ తక్రా రాష్ట్రస్థాయి బాల, బాలికల పోటీల్లో విజయనగరం జిల్లా బాలికలు యూ. కావ్యాంజలి, కె.అశ్వని,…