• January 25, 2025
  • 117 views
మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ అధ్యక్షతన చివరి సాధారణ సర్వసభ్య సమావేశం

మెదక్ పట్టణ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కృషి చేశాం మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ జనం న్యూస్ 2025 జనవరి 25 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్) బావోద్యగల నడుమ అట్టహాసంగా ముగిసిన బల్దియా సమావేశం. కరోనా సమయంలో పట్టణ ప్రజల ఆరోగ్యం…

  • January 25, 2025
  • 44 views
రామకోటి రామరాజు చరితార్థులు గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి

అయన రామభక్తి అమోఘం అని కొనియాడారు. చదువు కోట్లాది రామ నామాలు లిఖింపజేసిన ఘనత రామకోటిదే జనం న్యూస్,జనవరి 25( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ విజయ్ కుమార్):- సిద్దిపేట జిల్లా గజ్వేల్ భద్రాచల దేవస్థానమే అపర రామదాసుగా కీర్తించి సన్మానించిన శ్రీరామకోటి…

  • January 25, 2025
  • 44 views
పురపాలక సంఘ అనుమతి లేకుండా కుళాయి ప్రైవేటు వ్యక్తులు

వేస్తే గృహ యజమాని, ప్రైవేటు వ్యక్తుల పై చర్యలు తప్పవు. జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 25 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- పట్టణంలోని ఏపీఎంఎఫ్ పాత్రికేయ యూనియన్ సభ్యులు శనివారం మున్సిపల్ కమిషనర్ శ్రీహరి బాబును మర్యాదపూర్వకంగా కలవడం…

  • January 25, 2025
  • 42 views
మందలపు రోజా రాణి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత లివర్ స్కానింగ్ పరీక్షలు

జనం న్యూస్ జనవరి 25 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- కెపిహెచ్బి కాలనీ వసంత నగర్ సొసైటీ నందు రెనోవా హాస్పిటల్ వారి సౌజన్యంతో మందలపు రోజారాణి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత లివర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయటం జరిగింది..…

  • January 25, 2025
  • 46 views
ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం . ర్యాలీ, మానవహారం

జనం న్యూస్ కాట్రేనికోన జనవరి 25 :- ప్రజా స్వామ్యం లో ఓటు వజ్రాయుదం వంటిదని దానిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కాట్రేనికోన తహసీల్దార్ పి సునీల్ కుమార్ పేర్కొన్నారు. జాతీయ ఓటర్లు దినోత్సవం సందర్బంగా స్థానిక సిద్ధార్ధ డిగ్రీ…

  • January 25, 2025
  • 48 views
గద్వాల పట్టణానికి శాశ్వత నీటి పరిష్కారం..

జనం న్యూస్ 25 జనవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ:- జోగులాంబ గద్వాల్ జిల్లా మున్సిపాలిటీల మంచినీటి ఇబ్బందులు లేకుండా చూడడమే అమృత్ 2.0 లక్ష్యం..మున్సిపాలిటీలు అభివృద్ధి చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం..పట్టణ అభివృద్ధి లో…

  • January 25, 2025
  • 43 views
అభివృద్ధికి సహకరించండి వైసిపి ఎంపీటీసీలు

జనం న్యూస్ జనవరి 25 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ:- వైసిపి ఎంపీటీసీలు ఎలమంచిలి నియోజకవర్గ శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ ను నియోజకవర్గంలో అభివృద్ధికి సహకరించాలని కోరుతూ అచ్యుతాపురం జనసేన పార్టీ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ…

  • January 25, 2025
  • 42 views
కౌశిక్ రెడ్డి నువ్వు ఎమ్మెల్యే వా వీధి రౌడీవా..

▪ హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్.. జనం న్యూస్ //జనవరి 25//జమ్మికుంట //కుమార్ యాదవ్.. జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్స్ లో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వోడితల ప్రణవ్ జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ కౌన్సిలర్లకి…

  • January 25, 2025
  • 43 views
స్థానిక సంస్థ ఎన్నికల కోసమే ఇందిరమ్మ ఇండ్ల డ్రామా

*బీజేపీ మండల అధ్యక్షులు రామకృష్ణ జనం న్యూస్ జనవరి 25 శాయంపేట మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర…

  • January 25, 2025
  • 44 views
గ్రామసభల్లో గొడవలు సృష్టించడం బాధాకరం..

గ్రామసభల్లో గొడవలు సృష్టించడం బాధాకరం.. జనం న్యూస్ //జనవరి //25//జమ్మికుంట //కుమార్ యాదవ్:- హుజురాబాద్ శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి పై దృష్టి పెట్టాల తప్ప ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామసభల్లో గొడవలు సృష్టించడం బాధాకరం..అని అంబాలా రాజు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com