• January 21, 2025
  • 22 views
కౌలు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

జనం న్యూస్ జనవరి 22 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ : కౌలు రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్.కె సైదా అన్నారు. మంగళవారం మునగాల మండల…

  • January 21, 2025
  • 23 views
ఎప్పటికైనా రాష్ట్ర గౌరవాన్ని, హక్కులను కాపాడేది చంద్రబాబే మాజీమంత్రి ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 21 రిపోర్టర్ సలికినిడి నాగరాజు విశాఖ ఉక్కు కర్మాగారానికి పునర్వైభవం తీసుకురావడంలో చంద్రబాబు పాత్ర ఎంతో ఉంది.జగన్మోహన్ రెడ్డి కేసుల మాఫీ కోసం విశాఖ ఉక్కుని అమ్మకానికి పెడితే, చంద్రబాబు రాష్ట్రానికే మణిహారమైన…

  • January 21, 2025
  • 21 views
కాశి తీర్థయాత్రకు వెళ్లిన పుణ్య దంపతులను సన్మానించిన కాలనీవాసులు

జనం న్యూస్ జనవరి 21 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి : పాపిరెడ్డి నగర్ శ్రీ వీరాంజనేయ శివాలయ దేవాలయ ముఖ్య సలహాదారుడు 72 వయస్సు గల శ్రీ మాదాసు అనంత రాములు మరియు వారి సతీమణి సువర్ణ పుణ్య దంపతులు…

  • January 21, 2025
  • 27 views
ఫిబ్రవరి 1 నుంచి వాళ్లందరికీ పింఛన్లు కట్!

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి (భండా రామ్) జనవరి 21 (జనం న్యూస్):ఏపీలో అర్హతలు లేకుండానే పింఛన్లు తీసుకుంటున్న వారిని ఏరివేసేందుకు అధికార యంత్రాంగం తనిఖీలు మొదలుపెట్టింది. తాజాగా దివ్యాంగుల కేటగిరీలో అర్హత లేని వారిని గుర్తించేందుకు అధికారులు సన్నద్ధం…

  • January 21, 2025
  • 23 views
త్వ‌ర‌లో వాట్సాప్ ద్వారా జ‌న‌న‌, మ‌ర‌ణ ధృవీక‌ర‌ణ ప‌త్రాలు ముందుగా తెనాలీలో ప్ర‌యోగాత్మ‌క ప‌రిశీల‌న‌..

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి (భండా రామ్) జనవరి 21 (ప్రజా ప్రతిభ): డేటా ఇంటిగ్రేష‌న్ స‌హా సాంకేతిక స‌వాళ్ల‌ను ప‌రిశీలించండి దీని ఫలితాల‌ను బ‌ట్టి త్వ‌ర‌లో రాష్ట్ర వ్యాపంగా అమ‌లు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె. విజ‌యానంద్‌ వాట్సాప్…

  • January 21, 2025
  • 22 views
ఎపి పాలిటిక్స్ లో తుఫాన్ రేపుతున్న లోకేష్ డిప్యూటీ సీఎం వ్యవహారం?

కూటమి నేతల మధ్య కోల్డ్ వార్..! ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి (భండా రామ్) జనవరి 21 (ప్రజా ప్రతిభ):ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుదుపు ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ బాబుకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని డిమాండ్…

  • January 21, 2025
  • 22 views
ట్రంప్ ప్రమాణ స్వీకారం.. అమెరికాలో పెట్టెబేడా సర్దుకుంటున్న అక్రమ ప్రవాసులు.

జనం న్యూస్ 21 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రవాసులకు స్వర్గధామంగా షికాగోఈ వారంలో అక్కడి చొరబాటుదారులపై చర్యలు ఉంటాయని వార్త.తమ పిల్లల్ని సంరక్షకులకు అప్పగిస్తున్న ప్రవాసులు..దేశాన్ని వీడేందుకు ఏర్పాట్లుఅమెరికా అధ్యక్షుడిగా…

  • January 21, 2025
  • 27 views
జమ్మికుంట లో బస్ డిపో నిర్మించాలి..

జనం న్యూస్ // 20 జనవరి// జమ్మికుంట// కుమార్ యాదవ్..జమ్మికుంట లొ బస్ డిపో నిర్మించాలని పలు మండలాల ప్రజలు కోరుచున్నారు. హుజురాబాద్ లో బస్ డిపో హైవేపై ఉన్నందున, అక్కడ డిపో ఉన్నా లేకపోయినా ప్రజలకు ఇబ్బంది కలగదని అనుకుంటున్నారు.…

  • January 21, 2025
  • 24 views
ప్రభుత్వ అధికారుల చేతులమీదుగా ప్రజాక్రాంతి క్యాలేండర్ ఆవిష్కరణ..

జనం న్యూస్ //జనవరి //21//జమ్మికుంట //కుమార్ యాదవ్..కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ప్రజాక్రాంతి తెలుగు దినపత్రిక వార్షిక క్యాలెండర్ ను సోమవారం నాడు జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ మొహమ్మద్ ఆయాజ్, జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి చేతుల మీదుగా క్యాలెండర్…

  • January 21, 2025
  • 26 views
రేపు లాలంకోడూరు ఎరికిరెడ్డి నాయుడు, అదమ్మ తీర్థం

అచ్యుతాపురం (జనం న్యూస్): అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం లాలం కోడూరు గ్రామంలో జనవరి 22 బుధవారం నాడు లాలం ఎరికిరెడ్డి నాయుడు, అదమ్మ తీర్థం సందర్భంగా ఆదివారం ఉదయం 9 గంటలకు పూజా కార్యక్రమం,9:30 నుండి జిల్లా స్థాయి వాలీబాల్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com