రేపు లాలంకోడూరు ఎరికిరెడ్డి నాయుడు, అదమ్మ తీర్థం
అచ్యుతాపురం (జనం న్యూస్): అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం లాలం కోడూరు గ్రామంలో జనవరి 22 బుధవారం నాడు లాలం ఎరికిరెడ్డి నాయుడు, అదమ్మ తీర్థం సందర్భంగా ఆదివారం ఉదయం 9 గంటలకు పూజా కార్యక్రమం,9:30 నుండి జిల్లా స్థాయి వాలీబాల్…
జె.ఎన్.టి.యులో విజయగౌరి ప్రచారం
జనం న్యూస్ 21 జనవరివిజయనగరం టౌన్ రిపోర్టర్గోపికృష్ణ పట్నాయక్విజయనగరం జె.ఎన్.టి.యు క్యాంపస్లో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కె.విజయగౌరి సోమవారం ప్రచారం చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కారానికి పోరాటం చేశానని,…
A2 నిందితుడికి ప్రజా సొమ్ము ఎలా ఇస్తారు: బొత్స
జనం న్యూస్ 21 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్గోపికృష్ణ పట్నాయక్ రామతీర్థం బోడికొండపై కోదండ రాముని విగ్రహ ధ్వంసం కేసులో A2 నిందితుడిగా ఉన్న వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 5లక్షలు ఎలా ఇస్తారని శాసనమండలి విపక్ష నేత…
విలేకరులు కావలెను
*విలేకరులు కావలెను* ( *WANTED REPORTERS* ) జనం న్యూస్ దినపత్రిక మరియు ఛానెల్లో పని చేయడానికి ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాలలో విలేకరులు కావలెను. అర్హత: నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే సత్తా ఉండాలి. 9347126480
బడి బయటి పిల్లల సర్వే నిర్వహణ
జనం న్యూస్ జనవరి 20 నడిగూడెం మండలం లోని అన్ని గ్రామాలలో బడిబైటి పిల్లల సర్వేను సిఆర్పిలు చేపట్టారు ప్రతి గ్రామంలో ఇంటింటికి తిరిగి బడికి పోయే వయసు కలిగిన విద్యార్థులు సక్రమంగా వెళుతున్నారా లేదా గమనించి ఆరు నుంచి 14…
ఘనంగా మేడ విజయ శేఖర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు.
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ అరవ పల్లెలో సోమవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ విజయ శేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి…
ముమ్మరంగా సాగుతున్న శ్రీ రంగనాయక స్వామి దేవాలయం నిర్మాణ పనులు
జనం న్యూస్ జనవరి 20( నడిగూడెం)మండల పరిధిలోని సిరిపురం గ్రామంలో వేంచేసి ఉన్న శాలివాహన శకం, విక్రమ నామ సంవత్సరం, క్రీస్తు శకం 1802 లో, ప్రతిష్టించిన శ్రీదేవి భూదేవి సమేత స్వయంభు శ్రీ రంగనాయక స్వామి దేవాలయ నిర్మాణ పనులు,…
ఫిజియోథెరపీ పై అవగాహన సదస్సు
జనం న్యూస్ జనవరి 20(నడిగూడెం)మండల కేంద్రంలో గల విద్యా వనరుల కేంద్రం నందు మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత,ఉన్నత పాఠశాల,ఆదర్శ పాఠశాల, కస్తూరిబా గాంధీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు నిజాం పిజియోథెరపీ ఇనిస్ట్యూట్ ఆఫ్ హైదరాబాద్ డాక్టర్లచే పిజియోథెరపీపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు.…
పగడ్బందీగా గ్రామసభలు నిర్వహించండి: ఆర్డిఓ
జనం న్యూస్ జనవరి 20(నడిగూడెం) ఈ నెల 21నుండి 23వ తేదీ వరకు మండలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో నిర్వహించే ప్రజా పాలన గ్రామ సభలను తగిన ఏర్పాట్లను చేసి పకడ్బందీగా నిర్వహించాలని కోదాడ ఆర్డివో సూర్యనారాయణ అన్నారు.గ్రామసభల నిర్వహణపై మండల…
ఎమ్మెల్సీ దండే విఠల్ అధ్యర్యం లో కాంగ్రెస్ పార్టీ లో భారీ చేరికలు
జనం న్యూస్ జనవరి 20 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం లోని ముత్తన్ పేట్ లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబివృద్ధి కి ఆకర్షితులై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ శ్రీ దండే విఠల్…