ఉచిత మెగా క్యాంపు కు విశేష స్పందన
250 మంది రోగులకు మందులు పంపిణీ.. జనం న్యూస్ // ఫిబ్రవరి // 24 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట పట్టణంలోని కొండూరి కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన దుర్గా మల్టీ స్పెషాలిటీ ఆధ్వర్యంలో కీళ్ల ఎముకలకు…
జమ్మికుంట లొ నిండి పోయిన చెత్త చెదారం
నల్లా పన్నులు వసూలు చేయడంలో చూపే శ్రద్ధ ..మురికి కాలువలు శుభ్రం చేయడంలో కూడా శ్రద్ద చూపాలి.. స్థానికుల గోసలు.. జనం న్యూస్ // ఫిబ్రవరి // 23 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం…
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు జోరుగా ప్రచారం….
బిచ్కుంద ఫిబ్రవరి 23 జనం న్యూస్ ( జుక్కల్ కాని స్టేషన్ రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలో ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా జోరుగా కొనసాగుతున్న ప్రచారం. బిచ్కుంద మండలం లో మిషన్…
ఘనంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 23. తర్లుపాడు మండలం , లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాల లో హెచ్ఎం షేక్ మౌలాలి ఆధ్వర్యంలో మొదటి స్వాతంత్ర పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు 1857 మొదటి…
కాసాల గ్రామంలో బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల మద్దతుగా ఎన్నికల ప్రచారం
జనం న్యూస్. ఫిబ్రవరి 23. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాన్సెప్ట్ ఇన్చార్జ్. (అబ్దుల్ రహమాన్) హత్నూర మండలంలోని కాసాల గ్రామంలో బీజేపీ పార్టీ నాయకులు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి కి మద్దతుగా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ…
ఉచిత మెగా వైద్యశిబిరం
జనం న్యూస్,కొమరాడ,ఫిబ్రవరి22, (రిపోర్టర్ ప్రభాకర్): పోలీస్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కునేరు గ్రామంలో శనివారం నిర్వహించారు. పిహెచ్సీ వైద్యులు,జిల్లా ఆసుపత్రి,ఇండస్ ఆసుపత్రి వైద్య నిపుణులు శిభిరంలో ఆరోగ్య తనిఖీలు,వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యారోగ్యశాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి…
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు జోరుగా ప్రచారం….
బిచ్కుంద ఫిబ్రవరి 23 జనం న్యూస్ ( జుక్కల్ కాని స్టేషన్ రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలో ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా జోరుగా కొనసాగుతున్న ప్రచారం. బిచ్కుంద మండలం లో మిషన్…
ఎల్లారంలో హెల్త్ క్యాంప్…
వారం రోజుల నుండి వైరల్ ఫీవర్… బిచ్కుంద ఫిబ్రవరి 23 జనం న్యూస్ ( జుక్కల్ కాని స్టేషన్ రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లాజుక్కల్ నియోజకవర్గం… బిచ్కుంద మండలం ఎల్లారం గ్రామంలో గత వారం రోజుల నుండి వైరల్, ఫీవర్…
మలబార్ గోల్డ్ మరియు డైమండ్ జ్యువెలరీ ఆభరణాల ప్రదర్శనలు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాధవరం రోజా దేవి రంగారావు
జనం న్యూస్ ఫిబ్రవరి 23 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి వివేకానంద నగర్ డివిజన్ మలబార్ గోల్డ్ మరియు డైమండ్స్ కూకట్పల్లి షోరూంలో ఆర్టిస్ట్రీ షో బ్రాండెడ్ జ్యువలరీ ఆభరణాల ప్రదర్శనలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్…
రంజాన్ మాసంలో ఎలాంటి ఇబ్బందులు రావద్దు. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
జనం న్యూస్ 22 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్) మార్చి రెండవ తేదీ నుండి ప్రారంభమయ్యే రంజాన్ మాసం కు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రంజాన్…